Israel-Iran War: భయం గుప్పిట ‘‘గల్ఫ్ బతుకులు’’.. ఎంత మంది భారతీయులు ఉన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: మధ్యప్రాచ్యం అట్టుడుకుతోంది. ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం తీవ్రంగా మారింది. ఈ ఘర్షణ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. యూఎస్ మిత్రదేశాలైన గల్ఫ్ లోని ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఇరాక్, కువైట్ వంటి దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలపై ఇరాన్ మిస్సైల్ అటాక్స్ చేస్తోంది.
అయితే, ఈ యుద్ధం కారణంగా గల్ఫ్లో ఉంటున్న భారతీయుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. దుబాయ్, సౌదీతో పాటు ఖతార్, కువైట్ దేశాల్లో్ భారతీయలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, కార్మికులుగా ఆయా దేశాల్లో పనిచేస్తున్నారు. సుమారుగా 93 లక్షల మంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే భారత ప్రభుత్వం ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాలను అలర్ట్ చేసింది. భారతీయుల రక్షణ కోసం అడ్వైజరీలు జారీ చేసింది. భారతీయులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కేంద్రం హెచ్చరించింది. ఆయా దేశాల స్థానిక మార్గదర్శకాలను పాటించాలని చెప్పింది. అనవసర ప్రయాణాలను మానుకోవాలని సూచించింది. ఇజ్రాయిల్ లోని భారతీయులు బాంబ్ షెల్టర్లకు వెళ్లాలని చెప్పింది.
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు తెలంగాణలో నమోదైన కేసు గురించే తెలియదా? అసలు కేసు మిస్టరీ ఏంటి?
- TMC Crisis: నమ్మినవారే నట్టేట ముంచారు.. రెబల్ క్యాంప్లో మమత బెనర్జీ విధేయులు..
28 ఫిబ్రవరి 2026 నాటి తాజా గణాంకాల ప్రకారం గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల జనాభా:
*యూఏఈ (UAE): 38.9 లక్షలు
*సౌదీ అరేబియా: 26.5 లక్షలు
*కువైట్: 10 లక్షలు
*ఖతార్: 8.3 లక్షలు
*ఓమన్: 6.6 లక్షలు
*బహ్రెయిన్: 3.3 లక్షలు
తాజావార్తలు
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!