Tollywood Hero : టాలీవుడ్ లో హీరోలు ఇప్పుడంటే రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్నారు గానీ.. అప్పట్లో అయితే ఒకే ఏడాది పదుల కొద్దీ సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్లు అందుకునేవారు. ఇప్పుడు మహా అయితే 50 సినిమాల్లో కూడా మన స్టార్ హీరోలు నటిస్తారో లేదో చెప్పలేం. కానీ 1980 ప్రాంతంలోని స్టార్లు మాత్రం వందలాది సినిమాల్లో నటించారు. అయితే తెలుగులో ఎక్కువ మంది హీరోయిన్లతో నటించిన హీరో ఎవరో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ అందరికీ ఉంటుంది.…
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేశ్ బాబు తన అద్భుతమైన నటనతో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ లో తండ్రికి వచ్చిన సూపర్ స్టార్ బిరుదుని అందుకున్న ఏకైక స్టార్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ లో ఎన్నో హిట్స్ ప్లాపులు వచ్చిన సరే ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా ఘట్టమనేని అభిమానులతో జేజేలు అందుకుంటున్నాడు మహేశ్. Also Read : Janhvi…
ఐపీఎల్ టైటిల్ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేందుకు ఈ సారి ఆర్సీబీకి సువర్ణావకాశం లభించింది. మొదటి క్వాలిఫయర్లో పంజాబ్ను ఓడించడం ద్వారా RCB నాలుగోసారి ఫైనల్కు చేరుకుంది.పంజాబ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ 9 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఫైనల్కు చేరుకుంది. టైటిల్ రేసులో మిగతా జట్లు ఉన్నా.. అందరి చూపు ఆర్సీబీ మీదే ఉంది. టైటిల్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఎంతగా ఎదురుచూస్తుందో.. ఫ్యాన్స్ అంతకన్నా ఎక్కువే ఆరాటపడుతున్నారు. కోహ్లీ కోసమే…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సవాలాత్మక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్, బ్లాక్బస్టర్ చిత్రాలతో స్టార్ స్థాయికి చేరుకుంది. ఆమె తాజాగా తెలుగులో ‘పోలీస్ కంప్లెయింట్’ అనే సినిమా చేస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో వరలక్ష్మి శక్తివంతమైన పాత్రతో పాటు, తొలిసారి పూర్తిగా వినోదాత్మకమైన రోల్లో కనిపించనుంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్…
సూపర్స్టార్ కృష్ణ గురించి చెప్పగానే.. ఆయన అభిమానులు కానీ వారికి కూడా గుర్తొచ్చే చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమా రిలీజ్ అయి నేటికి 50 ఏళ్లు పూర్తి అయ్యాయి.
విజయవాడలోని గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రారంభించారు సినీ హీరో, పద్మ భూషణ్ కమల్ హాసన్.. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు.
కృష్ణ హీరోగా విజయ నిర్మల తెరకెక్కించిన 'అంతం కాదిది ఆరంభం' పేరుతో మరో సినిమా త్వరలో తెలుగువారి ముందుకు రాబోతోంది. ఈ కథకు ఈ టైటిల్ సూట్ అవుతుందని అందుకే ఆ పేరు పెట్టామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు దశరథ్ ఆవిష్కరించారు.