మనలో చాలా మందికి ‘ఫైనల్ పరీక్షలు’ అంటే ఓ ప్రయాణంకు ముగింపు, కొత్త జీవితానికి నాంది. కానీ చెన్నైకి చెందిన ఒక వ్యక్తికి విద్య గమ్యస్థానం కాదు.. జీవితాంతం కొనసాగే ప్రయాణం. తల్లికి వాగ్దానం చేసి 150కి పైగా డిగ్రీలు చేశారు. అతని పేరు ప్రొఫెసర్ డాక్టర్ వి.ఎన్. పార్థిబన్. ఆయనను ‘డిగ్రీల భాండాగారం, ‘వాకింగ్ ఎన్సైక్లోపీడియా ఆఫ్ నాలెడ్జ్’ అని పిలుస్తారు. కానీ ఈ అద్భుతమైన ప్రయాణానికి ప్రొఫెసర్ పార్థిబన్ ప్రేరణ ఎక్కడినుంచి మొదలైందో తెలుసా?.…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఒక్క సినిమా చేస్తే కోట్లలో రెమ్యునరేషన్ వస్తుంది. ఒక చిన్న యాడ్ చేసినా సరే కోటి, రెండు కోట్లకు తక్కువ తీసుకోదు. లగ్జరీ కార్లు, లగ్జరీ ఇల్లు, ఫారిన్ టూర్లు, ట్రిప్పులు.. ఆమెది రిచ్ లైఫ్. కానీ ఇదే సమంత వచ్చింది సాధారణ కుటుంబం నుంచే. ఓ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచే. ఆ విషయాలను తాజాగా మరోసారి గుర్తు చేసుకుంది ఈ బ్యూటీ. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
Ronith Roy : ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జైలవకుశలో విలన్ గా చేసిన రోనిత్ రాయ్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ సినిమాతో ఆయన తెలుగు నాట మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అటు బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన చరిత్ర ఆయనకు ఉంది. ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా విలన్ పాత్రలకు ఆయన చాలా ఫేమస్. తాజాగా…
ఆ యువకుడిది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. తండ్రి జీతం ఉంటూ, తల్లి కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఈ సమయంలో ఆ యువకుడు తన తమ్ముళ్లని చెల్లిని ఆడించేవాడు. తొమ్మిదేళ్ల వయసులో తండ్రి జీతం ఉన్న ఇంట్లోనే పశువుల కాపరిగా చేరి నాలుగేళ్లు పనిచేసి కుటుంబానికి అండగా నిలిచాడు. అప్పటికి యువకుడి వయసు 13 ఏళ్లు. బడి అంటే ఏంటో తెలియదు. ఆ సమయంలో ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి అతడిని…
Kolluru Sriram Murthy: ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం జిల్లా మద్దివల్స గ్రామంలో ఒక సామాన్య ఇంటి గడప నుంచి బయల్దేరిన ఓ బాలుడు, ఒక రోజు ప్రపంచవేదికపై తన సంకల్ప శక్తితో ఆదర్శంగా నిలుస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. ఆ బాలుడే కొల్లోరు శ్రీరాం మూర్తి – ఒక సాధారణ హృదయంలో అసాధారణ కలలను నింపుకుని, సవాళ్లను సోపానాలుగా మలచుకున్న సాహసి! అతని జీవితం కేవలం విజయగాథ కాదు; అది అడుగడుగునా లక్షల మంది జీవితాలకు స్ఫూర్తి రగిలించిన,…
తూర్పు గోదావరి జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో సామాన్య కుటుంబంలో జన్మించిన శ్రీ వంశీ అందుకూరి జీవితం, కష్టాలను సవాళ్లుగా మలచుకుని, కలలను నిజం చేసుకున్న అసాధారణ కథ. ఆర్థిక సంక్షోభాలు, సౌకర్యాల కొరత మధ్యలోనూ, విశాఖపట్నం, హైదరాబాద్ నగరాల్లో చదువును పూర్తి చేసిన వంశీ, మొబైల్ యాప్ టెస్టింగ్ రంగంలో తన కెరీర్ను మొదలుపెట్టాడు. అక్కడితో ఆగక, వెబ్ డెవలప్మెంట్, మొబైల్ డెవలప్మెంట్లో నైపుణ్యం సంపాదించి, తన ఆలోచనలను వ్యాపారంగా మార్చడానికి ధైర్యంగా ముందడుగు వేశాడు.…
హైదరాబాద్లోని టీ-హబ్ ఇన్నోవేషన్ హబ్ నుంచి ఉద్భవించిన ప్రాప్టెక్ స్టార్టప్ ‘నియర్ ఎస్టేట్’.. రియల్ ఎస్టేట్ రంగంలో మరో ఘనత సాధించింది. రియల్ ఎస్టేట్ ప్లాట్ఫారమ్ (రియల్ వ్యూ 360°) వర్చువల్ టెక్నాలజీలో 2000 ప్లస్ లిస్టింగ్లను అధిగమించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ మార్కెట్లపై బలమైన దృష్టితో నియర్ ఎస్టేట్ అత్యాధునిక వర్చువల్ రియాలిటీ (విఆర్), జియోస్పేషియల్ టెక్నాలజీని ఉపయోగించి.. నివాస, వాణిజ్యపరమైన ఆస్తులను కొనుగోలుదారులు, ఎన్ఆర్ఐ, పెట్టుబడిదారులు ఎలా గుర్తించాలో మూల్యాంకనం చేసే…
బ్రిటన్, అమెరికా, కెనడా ఇలా ఏ దేశానికి వెళ్లినా అక్కడి భారతీయ రెస్టారెంట్ ను చూసినప్పుడల్లా మనం గర్వపడుతుంటాం. ఈ రెస్టారెంట్లు, పలు అంశాల్లో విదేశాల్లో భారతీయులు మంచి పేరు సంపాదించుకుంటున్నారు. భారతదేశంలో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తుంటారు. అయితే బాగా పరిశీలిస్తే ఇక్కడ కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి.
మొబిక్విక్ వ్యవస్థాపకుడు బిపిన్ ప్రీత్ సింగ్ కథ అందరికీ స్ఫూర్తినిస్తోంది. తన పొదుపులో నుంచి రూ.8 లక్షలతో చిన్నపాటి స్టార్టప్ ప్రారంభించిన ఆయన.. అనతికాలంలోనే ఈ స్టార్టప్ పెద్ద ఫిన్టెక్ కంపెనీగా మార్చారు. నేడు ఆయన కంపెనీ వార్షిక టర్నోవర్ వందల కోట్ల రూపాయల్లో ఉంది. బిపిన్ ప్రీత్ సింగ్ విజయ ప్రయాణం గురించి ఇక్కడ తెలుసుకుందాం..
పేదరికం జీవితానికి కానీ చదువుకు కాదు. తల్లి సరస్వతిని ఆరాధించి పేదరికాన్ని అధిగమించి విజయాలు సాధించిన ఎందరో విద్యార్థుల స్ఫూర్తిదాయకమైన కథలను మీరు విన్నారు. ఇప్పుడు ఇందుకు చక్కటి ఉదాహరణగా ఓ యువతి కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీధిలో భిక్షాటన చేస్తూ, చెత్త కుండీల నుండి పాత ఆహారం తింటూ గడిపిన ఓ చిన్నారి నేడు డాక్టర్గా మారింది. అవును, హిమాచల్ ప్రదేశ్లోని టిబెటన్ శరణార్థుల శిబిరంలో పింకీ హర్యాన్ అనే విద్యార్థిని దేశాన్ని…