IAS Srinath Inspirational Story: కేరళలోని ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో పోర్టర్గా పనిచేసిన శ్రీనాథ్ కథ అందరికి స్ఫూర్తి. ఆయన ఇబ్బందులను ఎదుర్కొని., తన కుమార్తె భవిష్యత్తును మెరుగుపరచడానికి తన జీవితాన్ని పూర్తిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన ఆదాయం తక్కువగా ఉండడంతో కూతురికి మెరుగైన విద్యను అందించి జీవితాన్ని అందించాలనే శ్రీనాథ్ ఆందోళన అతన్ని సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యేలా చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శ్రీనాథ్ తన కూతురికి మంచి జీవితం కోసం రైల్వే స్టేషన్లో…
హర్యానా యువ పారిశ్రామికవేత్త భవేష్ చౌదరి ‘కసుతం బిలోనా ఘీ’ పేరుతో తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన ఏ2 నెయ్యిని విక్రయిస్తూ కోట్లాది వ్యాపారాన్ని విజయవంతంగా నిర్మించాడు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నెయ్యిని ప్రజలకు అందించడమే భవేష్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కేవలం రూ.3 వేలతో పనులు ప్రారంభించాడు. భావేష్ చౌదరి విజయ ప్రయాణం గురించి ఇక్కడ తెలుసుకుందాం. భవేష్ చౌదరి కేవలం రూ.3 వేల పెట్టుబడితో గ్రామంలో ఉంటూ కోట్ల రూపాయల నెయ్యి వ్యాపారం…
కరోనా మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. అలాంటి వారిలో మొహబ్బత్ దీప్ సింగ్ చీమా కూడా ఒకరు. ఉద్యోగం పోవడంతో దీప్ సింగ్ చీమా(36) తన భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి తన సొంత రాష్ట్రం పంజాబ్కు తిరిగి వచ్చాడు. ధిల్వాన్లో తన సొంత ఫుడ్ ట్రక్ 'ది పిజ్జా ఫ్యాక్టరీ'ని స్థాపించడానికి ఇదే మొదటి అడుగు అని కూడా అతనికి తెలియదు.
ఒకప్పుడు రూ.250 జీతానికి పనిచేసిన వ్యక్తి నేడు కష్టపడి కోటీశ్వరుడయ్యాడు. జీవితంలో చిత్తశుద్ధితో పనిచేస్తేనే గొప్ప విజయం సాధించవచ్చు. ప్రపంచంలో అపజయానికి భయపడని వ్యక్తులు చాలా తక్కువ. ఈ వ్యక్తులు తమ వైఫల్యాన్ని ముందుకు సాగడానికి సాధనంగా చేసుకుంటారు. మురళీ దివి కూడా అలాంటిదే చేశారు.
కష్టాలు కొత్త జీవితాన్ని చూపిస్తాయి.. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అన్నది నిజం.. కష్టాన్ని నమ్ముకున్న వారంతా ఇప్పుడు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తున్నారు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుర్రాడు కూడా అంతే.. 19 ఏళ్ల వయసు కలిగిన కుర్రాడు అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.. అతని సక్సెస్ గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం.. కోల్కతాకు చెందిన 19 ఏళ్ల వ్యక్తి, తన దివంగత తండ్రి రోడ్డు పక్కన ఉన్న తినుబండారాన్ని పునరుద్ధరించే లక్ష్యంతో ఉన్నాడు, అతని…
ఇటీవల కాలంలో యువత ఎక్కువ మంది ఉద్యోగాలను వదిలేసి వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. కొత్త పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తూ లక్షలు సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.. ఇప్పుడు మనం ఓ బీటెక్ స్టూడెంట్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుందాం.. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివి డ్రాగన్ ఫ్రూట్స్ ని పండిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… యూపీ లోని షహజహన్ పూర్ జిల్లా లోని చిలహువా గ్రామానికి చెందిన అతుల్ మిశ్రా బీటెక్ కంప్యూటర్ సైన్స్…
ఇప్పుడు అంతా రసాయనాలతో నిండిపోయింది.. ఏది చూసిన కెమికల్స్ వేస్తున్నారు.. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు కూడా కెమికల్స్ తో నిండిపోయాయి. అందుకే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత బాగా కడిగి వాడాలని నిపుణులు పదే పదే చెబుతున్నారు.. ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నా కూడా అది అందరికీ అందడం లేదని చెప్పాలి..పంట బాగా దిగిబడి రావాలని అధిక మోతాదులో రసాయనిక ఎరువులను వాడుతూ కలుషితం చేస్తుంటే.. మరోవైపు వ్యాపారులు పంటను ఎక్కువ కాలం నిల్వ ఉంచాలని రసాయనిక మందులను…