ఖుషి సినిమా డిజాస్టర్గా నిలిచిన తర్వాత సమంత మరే తెలుగు సినిమా ఒప్పుకోలేదు. నిజానికి ఒకప్పుడు వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత తర్వాత తెలుగులో చాలా గ్యాప్ ఇచ్చేసింది. తెలుగులో సినిమా అవకాశాలు వస్తున్నా సరే ఒకపట్టాన ఒప్పుకోకుండా ఎక్కువగా హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. ఇక ఈ మధ్య ఆమె నిర్మాతగా మారి చేసిన శుభం మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఆమెకు మాత్రం లాభాల పంట పండించింది. Also Read:Pawan Kalyan: పవన్’ను…
సమంత, రష్మిక ఇద్దరు సౌత్ ఇండియన్ క్వీన్స్. ప్రజెంట్ బాలీవుడ్ బాట పట్టి ఫుల్ బిజీగా మారిపోయారు. సామ్ సినిమాలతో కన్నా ఓటీటీ సిరీస్లతో బీటౌన్లో నెట్టుకొస్తోంది. కానీ రష్మిక మాత్రం అక్కడ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చి లేడీ లక్కుగా మారిపోయింది. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ఇద్దరు బర్త్ డేలకు విష్ కూడా చేసుకుంటుంటారు. ప్రజెంట్ సామ్ కెరీర్ పరంగా ఓ స్టెప్ ముందుకేసి నిర్మాతగా మారి శుభం తెరకెక్కించి సక్సీడ్ అయ్యింది. నటిగా…
సివరపల్లి విజయం తర్వాత వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ, వాటిలో పూర్తిగా ఒదిగిపోతూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు రాగ్ మయూర్. ఇటీవల సమంత నిర్మాణంలో, ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో విడుదలైన ‘శుభం’ చిత్రంలో రాగ్ మయూర్ పాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “‘సినిమా బండి’ విజయం తర్వాత ‘శుభం’లో నా పాత్ర మరిడేష్ బాబు కొనసాగింపులా ఉంటుంది. దర్శకుడు ప్రవీణ్ నా పాత్రను చాలా ఫన్నీగా రూపొందించారు. Read More:Raj Tarun…
ఏమాయ చేసావేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సమంత ఆ సినిమా సూపర్ హిట్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ దశలోనే అక్కినేని వారి వారసుడు నాగచైతన్య తో ప్రేమాయణం, పెళ్లి.. విడాకులు ఇలా అన్ని చక చక జరిగిపోయాయి. చైతు నుండి విడాకులు తీసుకున్నాక టాలీవుడ్ కు దూరంగా ఉంటూ వస్తోంది సమంత. అదే టైమ్ లో బాలీవుడ్ లో ఫ్యామిలీ మెన్ సిరీస్ తో సూపర్ హిట్…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అని అనకూడదు ఏమో బహుశా. తెలుగులో సినిమాలు ఏవి చేయడమే మానేసింది నటి సమంత. హీరోయిన్ గా సినిమాలు తగ్గించి నిర్మాతగా మారింది ఈ మాజీ హీరోయిన్. సామ్ నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా ‘శుభం’ . సి.మల్గిరెడ్డి, గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం…
తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్గా తిరుగులేని గుర్తింపు పొందిన సమంత రూత్ ప్రభు, ఇటీవల నటన పరంగా కాస్త వెనుకబడిన సంగతి తెలిసిందే. మాయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి కారణంగా ఆమె సినిమాలు బాగా తగ్గించేసింది. ఈ క్రమంలోనే ఆమె నిర్మాతగా కొత్త అవతారం ఎత్తింది. తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్పై తొలి చిత్రంగా ‘శుభం’ సినిమాను నిర్మించిన సమంత, ఈ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటి సమంత.. ఓ వైపు తానూ లీడ్ రోల్ లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మారింది. సామ్ నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా ‘శుభం’ . సి.మల్గిరెడ్డి, గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ…
పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు మే 9కి వచ్చేస్తుందని టీం బల్ల గుద్ది బలంగా చెబుతున్నప్పటికీ.. మాకు నమ్మకాలు లేవు దొర అంటున్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. రిలీజ్ కు కేవలం కొద్దీ రోజులు మాత్రమే ఉండటం.. ఇంకా ప్రమోషన్లను స్టార్ట్ చేయకపోవడం డౌట్ కలిగిస్తోంది. అదే టైంలో యంగ్ హీరో శ్రీ విష్ణు, నటి సమంత తమ సినిమాలను మే 9నే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడం వీరమల్లు ఆ రోజున రాదన్న అనుమానాలు…
స్టార్ హీరోయిన్ సమంత చివరగా ‘ఖుషి’లో నటించారు. ఖుషి అనంతరం 1-2 వెబ్ సిరీసులు చేసిన సామ్.. నిర్మాణ సంస్థ స్థాపించారు. సమంత ప్రొడక్షన్ హౌస్ ‘త్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ నుంచి మొదటి చిత్రంగా ‘శుభం’ వస్తోంది. పలువురు చిన్న నటీనటులతో తీసిన ఈ సినిమా టీజర్.. ఉగాది పర్వదినం సందర్భంగా రిలీజ్ అయింది. శుభం టీజర్ చూస్తుంటే.. కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయనిపిస్తోంది. Also Read: Heroine Sneha: అరుణాచలంలో స్నేహ అపచారం..…