మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో #SSMB28 సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! జులై రెండో వారంలో సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమా గురించి లేటెస్ట్గా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో విలన్గా నందమూరి తారకరత్న నటించనున్నాడట! ట్విటర్లో తారకరత్న పేరిట ఉన్న అకౌంట్ నుం�
అప్పుడప్పుడు ఇండస్ట్రీలో కొన్ని ఇన్సిడెంట్స్.. కో ఇన్సిడెంట్స్గా జరుగుతుంటాయి. అలాంటి విషయాలు ఒక్కోసారి హైలెట్గా నిలుస్తుంటాయి. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలోను అదే జరిగుతోంది. అది కూడా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలతో సెట్ అవడంతో.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల�
ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో ఫుల్ స్వింగ్లో ఉన్న దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ ఒకడు. ఖైదీ సినిమాతో తన దర్శకత్వ ప్రతిభను చాటిన ఈ డైరెక్టర్.. ఆ తర్వాత విజయ్తో ‘మాస్టర్’ బ్లాస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ రెండు చిత్రాలు తమిళంలోనే కాదు, తెలుగులోనూ కమర్షియల్ విజయాలు సాధించాయి. అందుకే, అతనితో చేతులు కలి�
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో ‘SSMB28’ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది కూడా! అయితే, అప్పట్నుంచి ఈ సినిమా గురించి పెద్దగా అప్డేట్స్ ఏమీ రాలేదు. మహేశ్ పూర్తిగా ‘సర్కారు వారి పాట’లో మునిగిపోవడంతో, అతడు ఆ సినిమా నుంచి ఫ్రీ అయ్యేదాకా SSMB28ని పక్కన ప�
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట చిత్రంతో హిట్ అందుకున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తరువాత మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక ఎప్పటి నుంచో ఈ కాంబో కోసం మహేష్ ఫ్యాన్స్ ఎదురు �
Trivikram తాజాగా మరో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’తో తన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ని సాధించాడు. ఇప్పుడు మాటల మాంత్రికుడు సూపర్ స్టార్ మహేష్ బాబు నెక్స్ట్ మూవీకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ బిగ్ ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలో �
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఓ సినిమా చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. తాత్కాలికంగా #SSMB29 పేరుతో పిలుచుకుంటున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. అయితే రాజమౌళి ఈ ప్రాజెక్ట్ కోసం మల్టీస్టారర్ కాన్సెప్ట్ను సిద్ధం చేశాడని ఊహాగానాలు వచ్చాయి. అంతేకాకుండా ఈ స�
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల్లో త్రివిక్రమ్ ఒకరు. ‘అల వైకుంఠపురము’లో బ్లాక్బస్టర్ విజయం సాధించిన తర్వాత త్రివిక్రమ్ క్రేజ్ మరింతగా ఎదిగింది. అయితే తాజాగా త్రివిక్రమ్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేసినట్టు సమాచారం. మహేష్ బాబు ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ తన తదుపర�
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న మూడో చిత్రం “SSMB28” ఇటీవలే గ్రాండ్గా ప్రారంభమైంది. అయితే ఈ సినిమా సెట్స్పైకి రావడానికి చాలా సమయం పడుతుందని టాక్. ఈ గ్యాప్ సినిమాపై పలు ఊహాగానాలు రావడానికి అవకాశం వచ్చింది. ఇటీవల సినిమా గురించి ఓ గాసిప్ సోషల్ మ
పూజా హెగ్డే తన సిజ్లింగ్ ఫోటోతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. బీచ్ వేర్ లో హీట్ రైజ్ చేస్తూ కుర్రాళ్ల మతి పోగొడుతోంది. తెల్లటి ఓపెన్ వీవ్ బీచ్వేర్లో పోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మంత్రముగ్దులను చేస్తున్న ఈ స్టిల్ కు పూజా “అండ్ దెన్ ది సన్… సెట్” అని క్యాప్ష�