త్వరలో థియేటర్లలోకి రాబోతున్న పెద్ద సినిమాలకు సంబంధించి రోజుకో కొత్త వార్త వినిపిస్తూనే ఉంది. వాటిలో చాలా వరకు అవాస్తవమే అయినా కూడా అభిమానులను మాత్రం ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం మొత్తం ‘రాధేశ్యామ్’ ఓటిటిలో విడుదలవుతుందని వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఈ చిత్రం ఓటిటిలో విడుదల కానుందని, 500 కోట్ల భారీ డీల్ కుదిరిందని నిన్న ఉదయం నుంచి గాసిప్లు వినిపిస్తున్నాయి. Read Also : రామ్ చరణ్ ఫ్యాన్స్ కు దిల్ రాజు క్రేజీ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ మూవీ “భీమ్లా నాయక్” ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా మరో హీరోగా నటిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిమించిన ఈ చిత్రం ముందుగా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావాల్సింది. కానీ వాయిదా పడిన విషయం తెలిసిందే. మలయాళంలో హిట్ అయిన “అయ్యప్పనుమ్ కోషియం” చిత్రానికి రీమేక్ అయిన “భీమ్లా నాయక్” ఫిబ్రవరి…
అగ్ర సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఏమాత్రం విరామం లేకుండా పెద్ద సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చి సంగీత ప్రియులను అలరించడానికి పని చేస్తున్నాడు. ప్రస్తుతం థమన్ భారీ ప్రాజెక్ట్ల కోసం పని చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట”, పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమాలపై దృష్టి పెట్టాడు. అయితే తాజాగా టాప్ కంపోజర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు థమన్ ఐసోలేషన్ లో ఉన్నాడు. మహమ్మారి…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని నటీనటులు, దర్శకులు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నారు. ధనుష్, విజయ్ సేతుపతి వంటి నటుల తర్వాత శంకర్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు టాలీవుడ్లో తమదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు శివకార్తికేయన్ తెలుగులో అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. తమిళ పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులలో ఒకరైన శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేయనున్నారు. ‘జాతిరత్నాలు’ అనే సూపర్ సక్సెస్ఫుల్…
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్ .. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. విడుదల తేదీని దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.…
తెలుగు చిత్ర పరిశ్రమ సాహిత్య శిఖరం సిరివెన్నల సీతారామశాస్త్రి ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఈ నెల 24న న్యూమోనియాతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల లేకపోవడంల నాకు తీరని లోటు.. బాలసుబ్రమణ్యం చనిపోయినప్పుడు నా కుడి భుజం రాలిపోయిందనుకున్నా.. ఇప్పుడు నా ఎడమ భుజం…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, అందాల నటి కీర్తిసురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం వరకు కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాకుండా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేశ్ బాబు రికార్డుల జాబితాలో…
‘రిచి గాడి పెళ్లి’ కోసం అనంత్ శ్రీరామ్ రాసిన ‘ఏమిటిది మతి లేదా.. ప్రాణమా’ పాటకు థమన్ ప్రశంసలు దక్కాయి. కైలాష్ ఖేర్ పాడిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నారు దర్శకనిర్మాతలు. ‘బాహుబలి, భరత్ అనే నేను, మున్నా, మిర్చి, పరుగు, అరుంధతి, గోపాల గోపాల, రాజన్న’ సినిమాలలో పలు హిట్ సాంగ్స్ పాడిన కైలాష్ ఖేర్ పాడిన ‘ఏమిటిది మతి లేదా.. ప్రాణమా’ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మెచ్చుకున్నారని, సత్యన్ కంపోజ్…
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. ఇటీవల కాలంలో నిర్మాణంలో ఉన్న బడా చిత్రాలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిన తమన్ అమెరికా యాత్ర చేయబోతున్నాడు. అందులో భాగంగా తన లైవ్ కన్సర్ట్ ను అక్టోబర్ 30న డలాస్ లో ఆరంభించబోతున్నాడు. ఆ తర్వాత నవంబర్ 5న న్యూజెర్సీలో, నవంబర్ 7న వాషింగ్ టన్ లో, నవంబరు 26న సాన్ జోస్ లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతున్నాడు. ఈ లైవ్ షోస్ లో…