యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజ హెగ్డే జంటగా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్ .. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల కానుంది. విడుదల తేదీని దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే.…
తెలుగు చిత్ర పరిశ్రమ సాహిత్య శిఖరం సిరివెన్నల సీతారామశాస్త్రి ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఈ నెల 24న న్యూమోనియాతో బాధపడుతూ కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇది నమ్మలేని నిజం. సిరివెన్నెల లేకపోవడంల నాకు తీరని లోటు.. బాలసుబ్రమణ్యం చనిపోయినప్పుడు నా కుడి భుజం రాలిపోయిందనుకున్నా.. ఇప్పుడు నా ఎడమ భుజం…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, అందాల నటి కీర్తిసురేష్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం వరకు కంప్లీట్ అయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాకుండా ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చేందుకు మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మహేశ్ బాబు రికార్డుల జాబితాలో…
‘రిచి గాడి పెళ్లి’ కోసం అనంత్ శ్రీరామ్ రాసిన ‘ఏమిటిది మతి లేదా.. ప్రాణమా’ పాటకు థమన్ ప్రశంసలు దక్కాయి. కైలాష్ ఖేర్ పాడిన ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోందంటున్నారు దర్శకనిర్మాతలు. ‘బాహుబలి, భరత్ అనే నేను, మున్నా, మిర్చి, పరుగు, అరుంధతి, గోపాల గోపాల, రాజన్న’ సినిమాలలో పలు హిట్ సాంగ్స్ పాడిన కైలాష్ ఖేర్ పాడిన ‘ఏమిటిది మతి లేదా.. ప్రాణమా’ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ మెచ్చుకున్నారని, సత్యన్ కంపోజ్…
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. ఇటీవల కాలంలో నిర్మాణంలో ఉన్న బడా చిత్రాలకు ఫస్ట్ ఛాయిస్ గా మారిన తమన్ అమెరికా యాత్ర చేయబోతున్నాడు. అందులో భాగంగా తన లైవ్ కన్సర్ట్ ను అక్టోబర్ 30న డలాస్ లో ఆరంభించబోతున్నాడు. ఆ తర్వాత నవంబర్ 5న న్యూజెర్సీలో, నవంబర్ 7న వాషింగ్ టన్ లో, నవంబరు 26న సాన్ జోస్ లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతున్నాడు. ఈ లైవ్ షోస్ లో…
నవతరం సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ టీజర్ ను మహేశ్ బాబు బర్త్ డే బ్లాస్టర్ గా రిలీజ్ చేశారు. ఇలా వచ్చిందో లేదో తక్కువ సమయంలోనే పది మిలియన్ల వ్యూస్ తో సంబరం చేసింది. సాయంత్రానికి పద్దెనిమిది మిలియన్ల మైలు రాయి దాటి అభిమానులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ లెక్కన కొద్ది రోజులకే ఏదో రీతిన ‘సర్కారు వారి పాట’ రికార్డులు బద్దలు కొట్టేలా ఉందని చెప్పొచ్చు. ‘సర్కార్…
నేడు సూపర్స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా సోషల్ మీడియాలో అభిమానుల జోష్ కనిపిస్తోంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ నుంచి వచ్చిన విజువల్స్ వీడియో టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఇక ఈ సినిమా తరువాత మహేష్ కెరీర్ లో #SSMB28 గా వస్తున్న సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. వీరి కాంబినేషన్ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ(చినబాబు)ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.…
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ తో ఉన్న పిక్ ను షేర్ చేసుకుంటూ “అతి త్వరలో అప్డేట్ వస్తుంది. సిద్ధంగా ఉండండి… ఆగష్టు వరకు వెయిట్ చేయలేను” అంటూ తమన్ ట్వీట్ చేశారు. దీంతో ఆ అప్డేట్ కోసం సూపర్ స్టార్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మహేష్ బర్త్ డే…
థమన్… ప్రస్తుతం టాలీవుడ్ లో అందరికంటే జోరుమీదున్న సంగీత దర్శకుడు! అంతే కాదు, థమన్ రైట్ నౌ… తన జోరుకి మెగా జోష్ ను కూడా యాడ్ చేస్తున్నాడు! ‘అల వైకుంఠపురములో’ రూపంలో ఇప్పటికే మెగా కాంపౌండ్ హీరో అల్లు అర్జున్ కి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఆ తరువాత ‘వకీల్ సాబ్’ సినిమాతో పవన్ కళ్యాణ్ కి కూడా సూపర్ హిట్ ఇచ్చాడు. మరి వాట్ నెక్ట్స్? మరో నాలుగు మెగా ప్రాజెక్ట్స్ తో…