నార్వే యువరాణి మెట్టే మారిట్ పెద్ద కుమారుడు మారియస్ బోర్గ్ హోయిబీ(27) అత్యాచారం కేసులో ఇరుక్కున్నాడు. రేప్ కేసులో హోయిబీని సోమవారం ఓస్లోలో పోలీసులు అరెస్ట్ చేశారు.
కొడుకు చనిపోయిన విషయం తెలియక మూడు రోజుల పాటు అంధకారంలోనే ఉండిపోయారు అంధ తల్లిదండ్రులు. మనసును కలచివేసే ఈ విషాద ఘటన హైదరాబాద్లోని నాగోల్లో చోటుచేసుకుంది. కొడుకు మృతి నాగోల్లో అంధ తల్లిదండ్రులకు అంతులేని విషాదాన్ని మిగిల్చింది. కుమారుడు మృతి చెందిన విషయం తెలియని పరిస్థితిలో మూడు రోజుల పాటు తిండి, తిప్పలు లేక ఆ అంధ వృద్ధ దంపతులు అవస్థలు పడ్డారు.
Mobile Phone: ప్రస్తుత రోజుల్లో పిల్లలకి చేతిలో ఫోను లేకుంటే రోజు గడవడానికి కష్టంగా మారంది. పొద్దున నిద్ర లేస్తే చాలు మొబైల్ పట్టుకొని ఆడుకోవడం, రీల్స్ చూడడం లాంటి వాటికి అలవాటు పడిపోయారు. కొన్నిసార్లు పక్కన ఏం జరుగుతున్న సరే పట్టించుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలా మొబైల్ కి అలవాటు పడిపోయిన కొందరు పిల్లలు ఏకంగా అనారోగ్యం పాలయ్యి చివరికి ఆసుపత్రిల చుట్టూ తిరుగుతున్నారు. మరికొందరికి పిచ్చి కూడా పట్టి చివరికి జీవితాన్ని నాశనం చేసుకున్నారు.…
రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి ప్రేమ్చంద్ బైర్వా కుమారుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో బైర్వా కొడుకు రీలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. వారి వెనుకాల పోలీసుల ఎస్కార్ట్ వాహనాలు వస్తున్నాయి. వీడియోలో ఓపెన్ జీపులో నలుగురు యువకులు కూర్చుని ఉన్నారు. కారులో కూర్చున్న యువకుల్లో ఒకరు డిప్యూటీ సీఎం ప్రేమ్చంద్ బైర్వా కుమారుడు ఉన్నాడు.
యూపీ రాజధాని లక్నోలో ఓ కంత్రీ కొడుకు బరి తెగించాడు. డబ్బుల కోసం తన తండ్రికే స్కెచ్ వేశాడు. తన తండ్రి నుంచి రూ. 2 కోట్లు లాగేందుకు తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ నాటకం ఆడాడు. తన స్నేహితులకు స్టోరీనంతా చెప్పి.. రూ. 2 కోట్లు ఇవ్వాలంటూ ఓ మెస్సెజ్ పంపించారు.
నెల్లూరు జిల్లాలో ఆస్తి కోసం కన్న తండ్రినే దారుణంగా హత్య చేశాడో వ్యక్తి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సైదాపురం మండలం మొలకల పూండ్లలో తండ్రిని కుమారుడు దారుణంగా హత మార్చిన ఘటన జరిగింది.. స్థానికంగా నివసించే పాలెపు వెంకటేశ్వర్లు... ఆయన కుమారుడైన శివాజీకి గత కొద్ది కాలంగా ఆస్తులకు సంబంధించి వివాదం జరుగుతోంది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ దుర్మార్గుడైన కొడుకు తన వృద్ధ తల్లిదండ్రుల గొంతు కోసి హత్య చేశాడు. ఈ క్రమంలో.. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులను చూసి ఓ పాట పాడాడు. హంతకుడి చర్యలను చూసి పోలీసులు సైతం షాక్కు గురయ్యారు. కాగా.. నిందితుడు తప్పించుకునే క్రమంలో అతన్ని పోలీసులు షూట్ చేశారు. అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
మధ్యప్రదేశ్లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే చంపింది ఓ ఇల్లాలు. ఈ ఘటన గ్వాలియర్లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి కొడుకును అరెస్ట్ చేయగా.. మహిళ పరారీలో ఉంది.
Murder Attack: తల్లికి తన బిడ్డల కంటే ఏదీ ముఖ్యం కాదు. పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు, ప్రతి ఆపదను ఎదుర్కొనే ధైర్యం తల్లికి ఉంటుంది. మహారాష్ట్రలో పట్టపగలు ఓ వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. ఈ సమయంలో అతని తల్లి ధైర్యంగా త్వరగా స్పందించి తన కొడుకు ప్రాణాలను కాపాడింది. కొల్హాపూర్ లోని జైసింగ్ పూర్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ షాకింగ్…
మహారాష్ట్రలో పట్టపగలే దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక వ్యక్తిపై అగంతకులు అమాంతంగా దాడి చేశారు. అనంతరం తేరుకున్న తల్లి, కొడుకు ఎదురుదాడికి దిగడంతో అక్కడ నుంచి పరారయ్యారు. ఈ ఘటన కొల్హాపూర్లోని జైసింగ్పూర్ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.