ప్రస్తుతం అందరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు చక్కటి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి . వివాహ బంధాలను బలహీనపరిచి.. భర్తపై భార్య.. భార్యపై భర్త.. అనుమానాలు పెంచుకుంటున్నారు. కొందరైతే చంపేయడానికి కూడా వెనకాడటం లేదు. అలాంటి ఘటనే ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో వెలుగులోకి వచ్చింది. తన భార్య మొబైల్ ఫోన్ అధికంగా వాడిందన్న కారణంతో భర్త ఆమెను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఆమె తీవ్రంగా గాయపడగా.. డీకేఎస్ ఆస్పత్రిలో చేర్పించారు.…
ఫోన్లకూ చెవులుంటాయంటే మీరు నమ్ముతారా? చాలా మంది ఎలా సాధ్యమవుతుందని అనుకుంటారు. కానీ.. ఇప్పుడు మేము చెప్పిన వివరాలు విన్నతర్వాత తప్పకుండా అంగీకరించాల్సిందే.
దేశంలో కొత్తగా విడుదల చేసిన ఐఫోన్ను కొనుగోలు చేసేందుకు భారతీయులు అత్యధిక మొత్తాన్ని చెల్లిస్తారు. చాలా మంది భారతీయులు యూఎస్, దుబాయ్, వియత్నాం, పన్నులు తక్కువగా ఉన్న ఇతర ప్రాంతాల నుండి తక్కువ ధరకు ఐఫోన్లను పొందడాన్ని ఎంచుకుంటారు. ఇప్పుడు, కొన్ని మీడియా నివేదికలు యాపిల్ కంపెనీ ఈ సంవత్సరం నుంచి భారతదేశంలో ఐఫోన్ 16 ప్రో మోడళ్లను తయారు చేయనుంది. యాపిల్ ఇప్పటికే భారతదేశంలో తాజా ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్లతో సహా అనేక…
స్మార్ట్ఫోన్ లాంచ్కు జులై ఉత్తమ నెలగా పరిగణించబడుతుంది. ఎందుకంటే జులై తర్వాత పండుగ సీజన్ ప్రారంభమవుతుంది, ఈ సమయంలో స్మార్ట్ఫోన్ల గరిష్ట విక్రయాలు జరుగుతాయి. స్మార్ట్ఫోన్ కంపెనీలు జులైలో శక్తివంతమైన స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి ఇదే కారణం. దీని కారణంగా స్మార్ట్ఫోన్ అమ్మకాలలో భారీ లాభాలను పొందుతాయి. ఈ ఏడాది జులైలో శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ సిరీస్తో పాటు, ఒప్పో, నథింగ్ సబ్-బ్రాండ్ సీఎంఎఫ్ ద్వారా కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయవచ్చు.
రోజుకో కొత్త స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ వరుసలో చైనా కంపెనీ ఫోన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. Realme భారతీయ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ స్మార్ట్ఫోన్ దాని పాత Realme Narzo N55 ఫోన్కి అప్గ్రేడ్గా లాంచ్ చేయబడింది. ఇది చైనీస్ కంపెనీ నుండి వచ్చిన మొదటి N సిరీస్ ఫోన్. ఈ ఫోన్ 5G కనెక్టివిటీని కలిగి ఉంటుంది. గతేడాది ఈ సిరీస్లో విడుదల చేసిన అన్ని స్మార్ట్ఫోన్లకు 4G…
ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. కాని మధ్యతరగతి ప్రజలు దాన్ని కొనడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. ఏదైనా మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనాలనుకుంటారు. దాని ధర కూడా వారికి తగ్గట్టే ఉండాలని చూస్తుంటారు.
మనం ఇంట్లో ఉంటే మొబైల్ కు ఇంట్లోనే చార్జింగ్ పెట్టుకుంటారు.. మనం పని చేసే చోట కూడా చార్జింగ్ పెడతారు.. అంతవరకు బాగానే ఉంది కానీ మనం ఎప్పుడైనా దూర ప్రయాణాలకు వెళ్లినప్పుడు రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్ లో ఫోన్ కు చార్జింగ్ పెట్టుకుంటాము.. అలా చేస్తే కొన్నిసార్లు ఫోన్ హ్యాక్ కు గురవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.. మీరు అత్యవసర పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో మీ ఫోన్ను ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు…
ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్ మీ ఎప్పటికప్పుడు కొట్ట ఆఫర్స్ ను ప్రకటిస్తుంది.. ఈ కంపెనీ క్రిష్టమస్ సేల్ ను ప్రారంభించింది.. అందులో రియల్మి ‘క్రిస్మస్ సేల్’లో భాగంగా రియల్మి నార్జో 60 ప్రో సిరీస్ 5జీ, రియల్మి నార్జో 60ఎక్స్ 5జీ, రియల్మి నార్జో ఎన్55, రియల్మి నార్జో ఎన్53తో సహా అనేక రకాల మోడల్లపై ఆకర్షణీయమైన డీల్స్ అందిస్తోంది. ఈ ప్రత్యేకమైన ప్రమోషన్లు డిసెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి డిసెంబర్…
టెక్నాలజీ రాకెట్ కన్నా వేగంగా పెరుగుతుంది.. జనాలు కూడా స్మార్ట్ ఫోన్ లను ఎక్కువగా వాడుతున్నారు.. మన జీవితంలో ఫోన్ ఒక భాగమైంది.. ఎంతగా ఫోన్ కు అలవాటు పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… ఉదయం లేచినప్పటి నుంచి పడుకోనేవరకు అవసరం ఉన్నా లేకున్నా కూడా చేతిలో ఉంటుంది.. ఫోన్ వచ్చిన కొత్తలో.. కేవలం మాట్లాడుకోవడం కోసమే వాడేవారు. మరి ఇప్పుడు.. బ్యాంక్ లవాదేవీలు, షాపింగ్, సినిమాలు చూడటం, ఫోటోలు, వీడియోలు తీయడం ఇలా దాదాపు అన్ని పనులు…
గూగుల్ నుంచి పిక్సెల్ 8 సిరీస్ను అక్టోబర్ నెలలో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే విడుదలకు ముందు పిక్సెల్ 8 సిరీస్ డిజైన్, స్పెసిఫికేషన్లు, ధర ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. ముఖ్యంగా పిక్సెల్ 8 ప్రోలో 48 మెగాపిక్సెల్ క్వాడ్ టెలిఫోటొ కెమెరాతో ఫొటోలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయట.