విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లను ఇవ్వొద్దని.. స్మార్ట్ఫోన్ చదువులకు తక్షణమే ఫుల్స్టాప్ పెట్టాలని ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) అన్ని దేశాలకు పిలుపునిచ్చింది.
ఉదయం లేచినప్పటి నుంచి పడుకొనే వరకు చేతిలో ఫోన్ లేకుంటే చాలా మందికి కడుపు నిండదు.. నిద్రపట్టదు.. ఒక్కనిమిషం ఫోన్ కనిపించకుంటే ప్రాణం పోయినట్లు దాన్ని వెతుకుతారు..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఫోన్ ను ఉయోగిస్తున్నారు. వీటి వల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇష్టమైన వారితో మాట్లాడటానికి అలాగే సినిమాలు, ఆటలు, చదువు విషయంలో ఇలా అనేక రకాలుగా స్మార్ట్ ఫోన్స్ మనకు ఉపయోగపడతాయి. అయితే ఈ ఫోన్స్ వల్ల ఎన్ని…
వర్షంలో తడిసిన తర్వాత సరిగ్గా పని చేయవు.. అందుకే ఇయర్బడ్లు నీటిలో తడవకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మరోవైపు, మీ ఇయర్బడ్లు ఐపీ67 లేదా ఐపీ68 రేటింగ్లో ఉన్నట్లైతే.. మీరు వాటిని వర్షంలో కూడా ఉపయోగించవచ్చు. గాడ్జెట్స్ తడిగా ఉన్నప్పుడు.. మీరు దానిని హెయిర్ డ్రైయర్తో ఆరబెట్ట కూడదు. ఎందుకంటే, హెయిర్ డ్రైయర్ గాలి ఉష్ణోగ్రత మీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను లోపలి వైపు బాగా దెబ్బతీస్తుంది.. వాటిని మెత్తని పొడి గుడ్డతో తుడిచి.. పొడి గాలి వచ్చే ప్రదేశంలో…
దేశ వ్యాప్తంగా భారీగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. బయటకు వెళ్లి ఉద్యోగాలు చేసేవారికి వర్షాలు ఇబ్బంది కరంగా మారుతున్నాయి.. అయితే ఫోన్లను వర్షాలకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.. ఫోన్ తడిస్తే ముందుగా చెయ్యాల్సిన పని ఫోన్ ను స్విచ్ ఆఫ్ చెయ్యాలి.. ఇలా చెయ్యకుంటే మాత్రం ఫోన్ షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉంది, దాని వల్ల ఫోన్ బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.. ఫోన్ వర్షంలో తడిస్తే వెంటనే…
JEE Exam: జేఈఈ మెయిన్స్ స్మార్ట్ కాపీయింగ్ కేసులో కీలక పరిణాలు చోటుచేసుకున్నాయి. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
FM Radio Mobiles: స్మార్ట్ఫోన్లలో ఎఫ్ఎం రేడియోను సులభంగా యాక్సెస్ చేయడానికి భారత ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీదారులకు ఒక సలహాను జారీ చేసింది. అన్ని ఫోన్లలో ఎఫ్ఎం రేడియో ఉండాల్సిందే అని తెలిపింది. దీన వల్ల అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో ప్రజలకు రేడియో సేవల ద్వారా సమాచారాన్ని అందించడం పాటు వినోదాన్ని అందించేలా సహాయపడుతుందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న కాలంలో సపరేట్ గా రేడియో సెట్లను కొనుగోలు చేయలేని గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలకు…
అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు మరియు విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన USB ఛార్జింగ్ పాయింట్ల గురించి పలు సూచనలు తెలిపింది.
Smart Phones: ఇండియన్స్ సహజంగా రెండేళ్లకోసారి స్మార్ట్ఫోన్ మారుస్తుంటారు. కిందపడి పగిలిపోవటం వల్ల గానీ.. పాతబడి సరిగా పనిచేయకపోవటం వల్ల గానీ.. వాడుతున్న ఫోన్ను పక్కన పెట్టి కొత్తది కొంటుంటారు. కానీ.. ఇప్పుడు.. అలా.. ఈజీగా కొత్త ఫోన్ కొందామంటే ప్రజల దగ్గర పైసల్లేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా.. ద్రవ్యోల్బణం వల్ల ఇండియాలో తక్కువ రేటు స్మార్ట్ఫోన్లకి డిమాండ్ పడిపోయింది.
హైదరాబాద్ లోని కుషాయిగూడ పోలిస్ స్టేషన్ పరిధిలో బజాజ్ ఎలక్ట్రానిక్స్ చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. వారి వద్దనుంచి 70 లక్షల విలువైన మొబైల్ ఫోన్ల రికవరీ చేసారు.