Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Smart Phones

Smart Phones News

    • Corona effect: భారీగా పెరగనున్న టీవీలు, స్మార్ట్ ఫోన్‌ ధరలు
      #బిజినెస్‌

      Corona effect: భారీగా పెరగనున్న టీవీలు, స్మార్ట్ ఫోన్‌ ధరలు

      కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. చైనాలోని టెక్ హబ్‌ ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన షెన్‌జెన్‌లో కూడా కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఒకవేళ షెన్‌జెన్‌లో లాక్‌డౌన్ విధిస్తే.. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ప్రొడక్టులను సరఫరా చేసే నగరాల్లో షెన్‌జెన్ ఒకటి. అక్కడి నుంచే 20 నుంచి 50 శాతం ఉత్పత్తులు…
    • War Effect:  భారీగా పెర‌గ‌నున్న ఈవీ కార్లు…స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌లు…
      #ఆటోమొబైల్స్

      War Effect: భారీగా పెర‌గ‌నున్న ఈవీ కార్లు…స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌లు…

      ర‌ష్యా ఉక్రెయిన్ మ‌ధ్య భీక‌ర యుద్ధం జ‌రుగుతున్న‌ది. రెండు దేశాల మ‌ధ్య యుద్ధ‌మే అయిన‌ప్ప‌టికీ దాని ప్ర‌భావం ప్ర‌పంచ దేశాల‌పై తీవ్ర‌స్థాయిలో ప‌డింది. ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా పెద్ద మొత్తంలో ప్ర‌పంచ దేశాలు అల్లాడిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న స‌మ‌యంలో ర‌ష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని మ‌రింత అత‌లాకుత‌లం చేసింది. ఈ యుద్ధం కార‌ణంగా ఆయిల్‌, నిత్య‌వ‌స‌ర ధ‌ర‌ల‌తో పాటు ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు, స్మార్ట్ ఫోన్లు, ఈవీ వాహ‌నాల ధ‌ర‌లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.…
    • Telangana: ఆశావర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
      #తెలంగాణ

      Telangana: ఆశావర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

      తెలంగాణలో ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 27వేల మంది ఆశా కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వబోతున్నట్లు మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. ఈ మేరకు ఆశావర్కర్లకు మొబైల్స్ ఆందించే రాష్ట్ర స్థాయి కార్యక్రమం కామారెడ్డి జిల్లాలో ప్రారంభం కావడం శుభసూచకమన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందజేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్‌లను పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మరోవైపు ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.…
    • ఎక్క‌డైనా ట‌చ్ చేయండి… ఓపెన్ అవుతుంది…
      #బిజినెస్‌

      ఎక్క‌డైనా ట‌చ్ చేయండి… ఓపెన్ అవుతుంది…

      స్మార్ట్ ఫోన్లను లాక్ చేయ‌డానికి చాలా మంది ఫింగ‌ర్ ప్రింట్‌ల‌ను వినియోగిస్తుంటారు.  ఫింగ‌ర్ ప్రింట్ కోసం సెన్సార్ స్క్రీన్ కింది భాగంలో ఉంటుంది.  లేదంటే ఫోన్ వెనుక భాగంలో ఉంటుంది.  అయితే, స్మార్ట్ ఫోన్ దిగ్గ‌జం షావోమీ మ‌రో అడుగు ముందుకు వేసి కొత్త టెక్నాల‌జీని అందుబాటులోకి తీసుకొచ్చింది.  ట‌చ్ స్క్రీన్ మొత్తాన్ని స్క్రాన‌ర్‌గా మార్చేసింది.  స్క్రీన్‌పై ఎక్క‌డ ట‌చ్ చేసినా ఫోన్ అన్‌లాక్ అవుతుంది.   దీనికి సంబంధించి పేటెంట్ కోసం ఇప్ప‌టికే షావోమీ సిద్ద‌మైంది.…
    • యూపీలో కోటి మందికి స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌ల పంపిణీ
      #జాతీయం

      యూపీలో కోటి మందికి స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్‌ల పంపిణీ

      ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది యూపీలో నేతలు అప్పుడే ఓటర్లను ఆకర్షించేందుకు ప్రలోభాల పర్వాలు మొదలెట్టేశారు. ప్రతిపక్షాలు, అధికార పక్షం ఇప్పటికే ఎన్నికల ర్యాలీలు, సభలతో ఓటర్లను ఆకర్షించేందుకు చేయని ప్రయత్నం లేదు. ఈ ఎన్నికలు బీజేపీకి, కాంగ్రెస్‌కు కీలకం కావడంతో ఎవ్వరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరోవైపు బీఎస్పీ, ఎస్పీ పార్టీలు కూడా ఎన్నికల్లో గెలిచేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రలోభాలకు తెరలేపింది. యూపీ సీఎం యోగి…
    • యూపీ ఎన్నిక‌లు:  కాంగ్రెస్ పార్టీ వ‌రాలు…
      #Top Story

      యూపీ ఎన్నిక‌లు: కాంగ్రెస్ పార్టీ వ‌రాలు…

      వ‌చ్చే ఏడాది ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించి పార్టీకి పున‌ర్వైభ‌వం తీసుకురావాలి చూస్తున్న‌ది కాంగ్రెస్ పార్టీ.  రాష్ట్రంలో మ‌హిళ‌ల ఓట్లు ఎవ‌రికైతే ప‌డ‌తాయో వారు విజ‌యం సాధించే అవ‌కాశం ఉంటుంది.  దీంతో కాంగ్రెస్ పార్టీ మ‌హిళా ఓట‌ర్ల‌ను ఆక‌ట్టుకునే దిశ‌గా అడుగులు వేస్తున్న‌ది.   వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 40 శాతం సీట్ల‌ను మ‌హిళ‌ల‌కు కేటాయిస్తామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అద‌నంగా మ‌రికోన్ని వ‌రాల‌ను ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో…
    • స్మార్ట్ ఫోన్స్ డొనేట్ చేయమంటోన్న యమీ గౌతమ్!
      #టాప్ సినిమా న్యూస్

      స్మార్ట్ ఫోన్స్ డొనేట్ చేయమంటోన్న యమీ గౌతమ్!

      కరోనా తెచ్చిన అనేక మార్పుల్లో ఆన్ లైన్ లర్నింగ్ కూడా ఒకటి. స్కూలుకి వెళ్లాల్సిన పిల్లలు ఇంట్లోనే ఉండిపోవటంతో స్మార్ట్ ఫోన్ ల ద్వారా స్మార్ట్ ఎడ్యుకేషన్ తప్పనిసరి అవుతోంది. కానీ, దేశంలో ఇంకా చాలా మంది పేద విద్యార్థులకి స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో లేవు. అందువల్ల వాళ్లు ఆన్ లైన్ శిక్షణకి దూరమవుతున్నారు. ఇకపై దూరవిద్యకి పేద విద్యార్థులు దూరం కావద్దని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఓ సరికొత్త కార్యక్రమానికి తెర తీసింది. ఎవరి వద్దనైతే…
    ←1234

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions