మన జీవితంలో దాదాపు సగం కాలాన్ని నిద్రలోనే గడుపుతాం. ఆరోగ్యానికిది ఎంతో అవసరం. సరిగా నిద్ర పట్టకపోతే చిరాకు, అలసట, విచారం కలుగుతాయి. శారీరక స్పందనల వేగమూ తగ్గుతుంది. తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలెన్నో చుట్టుముడతాయి. దీర్ఘకాలంగా తగినంత నిద్ర పట్టకపోతే నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. దీనికి రకరకాల అంశాలు దోహదం చేస్తాయి.
ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని దానిపైనే రాసి ఉంటుంది.. అయినా.. కొందరు దానికి బానిసగా మారిపోతారు.. కొందరు సిగరెట్లు, మరికొందరు బీడీలు.. ఇంకా కొందరు చుట్టలు ఇలా.. లాగిస్తుంటారు.. వీటితో అనారోగ్య సమస్యల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచినవాళ్లు ఎందరో ఉంటారు.. కానీ, ధూమపానానికి బానిసైన ఓవృద్ధుడు చివరకు తను కాలుస్తున్న సిగరెట్ మంచానికి అంటుకొని అగ్నిప్రమాదానికి గురై మృత్యువాత పడిన ఘటన కృష్ణాజిల్లా గుడివాడలో చోటుచేసుకుంది.
ఓ దొంగను పట్టుకుని చేతులు, కాళ్లు కట్టేసి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసిన ఘటన రాజస్థాన్లోని బుండిలో చోటు చేసుకుంది. ఆ ఊర్లో ఉన్న పొలాల వద్ద నుంచి దొంగ కేబుల్స్ ఎత్తుకెళ్తున్నాడు. ఈ క్రమంలో స్థానికులు అతన్ని దొరకబట్టి చెట్టుకు తలక్రిందులుగా వేలాడదీసి కొట్టారు.
పొడుగు ఉన్న వారి కంటే.. పొట్టిగా ఉన్న వారిని కొంచెం హేళనగా చూస్తారు. పొట్టిగా ఉన్న వారు కూడా పొడుగు ఉన్నవారిని చూసి బాధపడుతుంటారు. తాము కూడా ఎత్తు ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉంటారు. ఎప్పుడూ ఎత్తు పెరగాలని కలలు కంటుంటారు. ప్రస్తుత కాలంలో పొట్టిగా ఉండటం, ఎత్తు పెరగకపోవడం సమస్య ప్రజలలో ఎక్కువగా ఉంది.
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక వ్యక్తికి తగినంత నిద్ర అవసరం. మంచి నిద్ర మిమ్మల్ని రోజంతా శక్తివంతంగా ఉంచడమే కాకుండా మీ మూడ్ని కూడా బాగు చేస్తుంది. మీరు మంచి అనుభూతి చెందుతారు. నిద్రలో శరీరంలో ఉత్పత్తి అయ్యే కొన్ని హార్మోన్లు కణాలను సరిచేయడం ద్వారా శరీరం యొక్క శక్తి వినియోగాన్ని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
ఈ సమస్యను ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో ఎదుర్కొనే ఉంటారు. నిద్రలో ఒక్కోసారి మనకి భయంకరమైన కలలు వస్తుంటాయి. అప్పుడు అకస్మాత్తుగా మీకు తెలివి వచ్చినా ఏటూ కదల్లేరు.
సరైన నిద్ర లేకపోతే ఆ రోజంతా ఏమీ తోచదు. చేసే పనిమీద ఏకాగ్రత పెట్టలేం. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఆరోగ్యానికి కారణమవుతుంది. నిద్రకోసం కొందరు స్లీపింగ్ పిల్స్ వాడుతారు. అది ప్రమాదకరం. హాయిగా నిద్రపోవడం ఒక అద్భుతమైన అనుభూతి.
నిద్రించే హక్కు మానవ ప్రాథమిక అవసరం అని, దానిని (నిద్రించే హక్కు) ఉల్లంఘించలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. ఇటీవల ఓ వ్యక్తి విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరించిన తీరుపై బాంబే హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో న్యాయమూర్తులు రేవతి మోహితే, దేరే, మంజుషా దేశ్ పాండేలతో కూడిన ధర్మాసనం ఈడీపై మండిపడింది. మనీలాండరింగ్ కేసులో గత ఏడాది ఆగస్టులో గాంధీధామ్ నివాసి రామ్ కొతుమల్ ఇస్రానీ (64)ని ఈడీ అరెస్టు చేసింది.…
చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. దీని వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పిల్లల మంచి అభివృద్ధి, ఆరోగ్యానికి మంచి నిద్ర కూడా ముఖ్యం. ఈ రోజుల్లో నిద్రలేమి సమస్య సర్వసాధారణంగా మారింది.