టాలీవుడ్ హీరోలు, తమిళ దర్శకులు, తమిళ హీరోలు, టాలీవుడ్ డైరెక్టర్లు ఇలా ఆసక్తికరమైన కాంబినేషన్లలో ఎన్నో ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సితార కాంపౌండ్లో ఉన్న వెంకీ అట్లూరి ఇప్పటికే ఒక తమిళ, ఒక మలయాళ హీరోలతో మంచి హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు అందులో తమిళ హీరోతో మళ్లీ జత కట్టేందుకు సిద్ధమవుతున్నాడు. Also Read:Dhanush : మీరు ఎన్ని కుట్రలు చేసిన నేను భయపడను.. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి…
తమిళ్, హిందీ, ఇంగ్లీష్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తూ హిట్ కొడుతున్నాడు ధనుష్. పాన్ ఇండియా ఇమేజ్ తో పాటు పర్ఫెక్ట్ యాక్టర్ అనే ఇమేజ్ ని కూడా మైంటైన్ చేస్తున్న ధనుష్, తెలుగులో మొదటిసారి చేసిన సినిమా ‘సార్’. తమిళ్ లో ‘వాతి’గా రిలీజ్ అయిన ఈ మూవీని సితార ఎంటర్తైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసింది. వెంకీ అట్లూరి తెలుగులో ధనుష్ కి సాలిడ్ స్టార్ట్ ఇచ్చాడు. అన్ని సెంటర్స్ లో పాజిటివ్…
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మల్టీట్యాలెంటెడ్ హీరో అన్న విషయం తెల్సిందే. సింగర్ కమ్ డ్యాన్సర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్. అన్నింటిలోనూ ధనుష్ సక్సెస్ సాధించాడు. ఇక ప్రస్తుతం ఈహీరో వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే.
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రఘువరన్ బిటెక్ సినిమాతో తెలుగువారికి సుపరిచితుడిగా మారిపోయాడు.
Dhanush: మాస్టారు.. మాస్టారు.. మా మనసును గెలిచారు.. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ధనుష్ గురించి ఇదే అనుకుంటున్నారు. మొదటి నుంచి ధనుష్ కు తమిళ్ లో ఎంత పాపులారిటీ ఉందో.. తెలుగులో కూడా అంతే పాపులారిటీ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతోంది.
ధనుష్ తమిళ సినిమాలతో పాటు తెలుగు చిత్రాలపై కూడా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ తీస్తున్న 'సర్' షూటింగ్ పూర్తయింది.
Sir: ధనుష్ హీరోగా శ్రీకర స్టూడియోస్ సమర్పణ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్ట్యూన్ సినిమాస్ కలసి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిస్తున్న 'సర్' సినిమా నుంచి తొలి లిరికల్ వీడియో విడుదల అయింది.
కోలీవుడ్ స్టార్ ధనుష్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘వాతి’. తెలుగులో ‘సార్’ పేరుతో రూపొందుతున్న ఈ ద్విభాషా ప్రాజెక్ట్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అవినీతిమయమైన విద్యావ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాన్యుడి ప్రయాణాన్ని తెరపై చూపించనున్నారు. ఇందులో ధనుష్ కళాశాల ఉపాధ్యాయునిగా కనిపించనున్నాడు. ఇక ధనుష్ కు ఇదే మొదటి డైరెక్ట్ తెలుగు సినిమా. ఇప్పటికే మేకర్స్ విడుదల…