నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ చేతివాటం వెలుగుచూసింది. అచ్చంపేట SBI బ్యాంకులో బ్యాంకు ఉద్యోగి బాగోతం బయటపడింది. చేతివాటం ప్రదర్శించి కోట్లు కొల్లగొట్టిన ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి కిరణ్. బ్యాంకు ఖాతాదారులైన 45 మంది రైతుల సొమ్ము కోటిన్నర తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. తమ ఖాతాల్లోని డబ్బు మాయం అవడంపై రైతులు బ్యాంకు మేనేజర్ ను నిలదీశారు. Also Read:Rishab Shetty : ప్రమాదంలో రిషబ్ శెట్టి కుటుంబం.. దెబ్బతీసే కుట్ర జరుగుతోంది !…
భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంకు ఖాతాను చాలా మంది వినియోగదారులు వాడుతున్నారు. అయితే ఈ బ్యాంకులో ఖాతా ఉన్నవారికి ఒక ముఖ్య గమనిక.. SBI Yono App మొబైల్ బ్యాంకింగ్ యాప్.. వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలను అందిస్తుంది. అయితే ఇకపై ఒక ముఖ్యమైన మార్పుతో రానుంది. SBI Yono App త్వరలో ఆండ్రాయిడ్ 11 (Android 11), పాత వెర్షన్లను ఉపయోగించే స్మార్ట్ఫోన్లలో పని చేయదు.
SBI ATM Robbery: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రావిర్యాల గ్రామంలో ఎస్బీఐ ఏటీఎం దోపిడిపై విచారణ కొనసాగుతుంది. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 8 బృందాలుగా ఏర్పాడి గాలిస్తున్నారు. దుండగులు కారుకు ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చినట్టు గుర్తించారు.. ఉత్తరాదికి చెందిన ముఠాలే ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురును అందించింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎస్బీఐ కాంకరెట్ ఆడిటర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1194 ఉద్యోగాలను భర్తీచేయనున్నారు. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి వారికి మాత్రమే ఛాన్స్ కల్పించింది. ఎస్బీఐ రిటైర్డ్ ఆఫీసర్లు, అసోసియేట్స్…
బ్యాంకులు కస్టమర్లకు రకరకాల అకౌంట్ లను ఓపెన్ చేసే సౌకర్యాన్ని కల్పిస్తుంటాయి. సేవింగ్, కరెంట్, శాలరీ ఖాతాలను ఇస్తుంటాయి. అయితే శాలరీ అకౌంట్ మాత్రం ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు అందిస్తుంటాయి. కంపెనీలు తమ ఉద్యోగులకు బ్యాంకుల్లో శాలరీ అకౌంట్లను ఓపెన్ చేస్తుంటాయి. ఈ ఖాతాల ద్వారానే ఉద్యోగులకు జీతాలు అందుతాయి. కాగా శాలరీ అకౌంట్ల ద్వారా ఆయా బ్యాంకులు కస్టమర్లకు మంచి ప్రయోజనాలను అందిస్తుంటాయి. ముఖ్యంగా ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్నవారికి బోలెడన్ని ఆఫర్లను అందిస్తోంది. ఆ…
ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోట్లాది మంది కస్టమర్లను కలిగి ఉన్నది. ప్రజలకు నమ్మకమైన బ్యాంక్ గా స్థిరపడిపోయింది. కస్టమర్ల కోసం రక రకాల స్కీమ్స్, ఆఫర్లను అందిస్తూ ఆదరణ పొందుతోంది. భద్రత విషయంలో కూడా పటిష్టమైన చర్యలను తీసుకుంటున్నది. ఎస్బీఐ దాదాపు బ్యాంకు సేవలన్నింటిని డిజిటల్ రూపంలో అందిస్తోంది. ఎస్బీఐ యోనో యాప్ ద్వారా కస్టమర్లకు సేవలను మరింత చేరువ చేసింది. అయితే ఇప్పుడు యోనో యాప్ వినియోగంపై…
Har Ghar Lakhpati: ప్రభుత్వ సెక్టార్ లో దిగ్గజ బ్యాంక్ అంటే.. టక్కున గుర్తొచ్చేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కోట్లాది మంది ప్రజలకు తన సేవలను అందిస్తోంది ఎస్బీఐ. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను తీసుకొస్తుంది. ఖాతాదారులకు లాభం చేకూరేలా స్కీమ్స్ ను లాంఛ్ చేస్తుంది. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఎస్బీఐ కొత్త డిపాజిట్ పథకాలను లాంఛ్ చేసింది. అదే ఎస్బీఐ ‘హర్ ఘర్ లఖ్పతీ’ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో…
Vivo X200 Series: వివో అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న నిరీక్షణ ముగిసింది. కంపెనీ తన Vivo X200 సిరీస్ స్మార్ట్ఫోన్ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ సిరీస్లో రెండు ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ మోడల్లు Vivo X200, Vivo X200 Pro ఉన్నాయి. ప్రో మోడల్లో 200-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీ ఉంది. భారతదేశంలో ఈ మొబైల్స్ OPPO Find X8 సిరీస్, iQOO 13, Realme GT 7 ప్రో వంటి ఇతర స్మార్ట్ఫోన్లతో…
విశాఖపట్నంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. జైలు రోడ్డులో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మెయిన్ బ్రాంచ్ లో ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో మంటలు మంటలు చెలరేగాయి.. వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు
Cyber Crime in SBI Bank: దేశంలో రోజురోజుకు ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కొత్తకొత్త మార్గాల్లో అమాయకుల బ్యాంక్ ఖాతా నుండి డబ్బును ఈజీగా దొంగిలిస్తున్నారు. అమాయక ప్రజలనే కాదు.. బ్యాంక్లను కూడా దోచేసుకుంటున్నారు. తాజాగా స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కే టోకరా వేశారు. ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఏకంగా 175 కోట్లు మాయం చేశారు. ఈ ఘటన హైదరాబాద్ షంషీర్గంజ్ ఎస్బీఐ బ్యాంక్లో చోటుచేసుకుంది. సైబర్…