52వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (ఇఫీ) ఈ నెల 20 నుండి 28 వరకూ గోవాలో జరుగబోతోంది. ఈ చిత్రోత్సవంలో తెలుగు సినిమా ‘నాట్యం’ను ప్రదర్శించబోతున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ తెలిపింది. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ప్రముఖ నాట్యాచారిణి సంధ్యారాజు ‘నాట్యం’ చిత్రంలో నాయికగా నటించి, నిర్మ
భారతీయ కళలలో ప్రధానమైన కూచిపూడి నృత్యం గొప్పదనాన్ని తెలియ చెప్పేలా ప్రముఖ నృత్య కళాకారిణి సంధ్యారాజు ‘నాట్యం’ చిత్రం నిర్మించారు. అందులో ఆమె కథానాయికగానూ నటించడం విశేషం. కమల్ కామరాజు, రోహిత్, ఆదిత్య మీనన్, ‘శుభలేఖ’ సుధాకర్, భానుప్రియ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ‘నాట్యం’ చిత్ర�
సంప్రదాయ నృత్యం ప్రధానాంశంగా తెలుగులో వచ్చిన చిత్రాలు తక్కువనే చెప్పాలి. అందులో ఎక్కువ సినిమాలను కళాతపస్వి కె. విశ్వనాథ్ తెరకెక్కించడం విశేషం. మళ్ళీ ఇంతకాలానికి ఆ లోటును తీర్చుతూ ప్రముఖ నృత్య కళాకారిణి సంధ్యారాజు తానే నటించి, ‘నాట్యం’ చిత్రాన్ని నిర్మించారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహిం�
ప్రముఖ కూచిపూడి నర్తకి సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయం అవుతున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలోని రెండు పాటలను బాలకృష్ణ, వెంకటేశ్ ఇప్పటికే విడుదల చేయగా, తాజాగా వేణువులో చేరని గాలికి సంగీతం లేదు... అనే పాటను మాస్ మహారాజా రవితేజ రిలీజ్ చేసి చిత్ర య�
నాట్యం అంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్తో రూపొందిన చిత్రం నాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయమవుతున్నారు. రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస
నాట్యంఅంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్తో రూపొందిన చిత్రం నాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా, నిర్మాతగా, కొరియోగ్రాఫర్గా, ప్రొడక్షన్ డిజైనర్గా, కాస్ట్యూమ్ డిజైనర్గా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ చ�
నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ రోజు “నాట్యం” అనే సినిమాలోని మొదటి సాంగ్ “నమః శివాయ”ను రిలీజ్ చేశారు. అనంతరం బాలయ్య మాట్లాడుతూ తన హిందూపూర్ నియోజకవర్గంలోని లేపాక్షి ఆలయంలో చిత్రీకరించబడిన పాటపై సంతోషం వ్యక్తం చేశారు. టీమ్ మొత్తాన్ని అభినందిస్తూ సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. Read Also : “మహా