Amazon: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా అగ్రస్థానం దక్కించుకుంది. గతేడాది యాపిల్ తొలి స్థానంలో నిలవగా..ఈ ఏడాది అమెజాన్ తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకుంది.
శాంసంగ్ భారతదేశంలో బ్లాక్ ఫ్రైడే సేల్ తేదీలను ఎట్టకేలకు ప్రకటించింది, ఇది నవంబర్ 24 నుండి అంటే ఈ రోజు నుంచి నవంబర్ 28 వరకు ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఈ సేల్ గెలాక్సీ Z Flip3, Galaxy S21 FE, Galaxy S22 మరియు మరిన్నింటితో సహా అనేక టాప్ శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.. బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో ఇతర శాంసంగ్ పరికరాలపై అదనపు డీల్లు మరియు ఆఫర్లు కూడా ఉంటాయి.…
ప్రతీ వ్యక్తి స్మార్ట్ఫోన్ వాడేస్తున్నారు.. అంతేకాదు.. ఇంట్లో పిల్లల కోసం.. పెద్ద వాళ్ల కోసం.. ఇలా ఇబ్బడిముబ్బడిగా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్నారు.. అయితే, భారత్లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఇప్పుడు భారీగా పడిపోయాయి.. 4 జీ నుంచి 5జీ టెక్నాలజీవైపు పరుగులు పెడుతోన్న సమయంలో.. స్మార్ట్ఫోన్ల విక్రయాలు జోరుగా సాగుతాయని అంచనా వేసినా.. వాటికి విరుద్ధమైన ఫలితాలు నమోదయ్యాయి.. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) అంచనా ప్రకారం.. మూడేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయి స్మార్ట్ఫోన్ల అమ్మకాలు.. పది శాతం మేర…
Samsung Boss Gets Presidential Pardon: సామ్సంగ్ గ్రూప్ వారసుడు లీజే యాంగ్ కు విముక్తి లభించింది. ఆర్థిక అవినీతి, లంచం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయనకు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ క్షమాభిక్ష పెట్టారు. ఆగస్టు 15 దక్షిణ కొరియా లిబరేషన్ డేను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శిక్ష అనుభవిస్తున్న 17 వందల మంది దోషులకు దక్షిణ కొరియా ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టింది.
Samsung Galaxy M52 5G price in India has dropped by over 30 percent under a limited period offer. The Samsung phone was launched last year with a starting price of Rs. 29,999.
సాంసంగ్ గెలాక్సీ సిరీస్లో లాంఛ్ చేసిన స్మార్ట్ఫోన్లు ఎంతగా పాపులర్ అయ్యాయో అందరికి తెలిసిందే. సాంసంగ్ ఎఫ్ సిరీస్లో మరో మొబైల్ లాంఛ్ చేయబోతోంది. సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్ఫోన్ను త్వరలో లాంఛ్ చేయబోతోంది. ఇందులో 6,000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్, 50MP కెమెరా లాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. జూన్ 22న సాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 లాంఛ్ చేయనున్నట్టు ఫ్లిప్కార్ట్లో టీజర్ కనిపించింది. దీంతో డిజైన్కు సంబంధించిన సమాచారం బయటికి వచ్చింది. డిజైన్తో పాటు కొన్ని ఫీచర్లు…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలు శాంసంగ్, వన్ప్లస్ వినియోగదారులకు క్షమాపణలు చెప్పాయి. స్మార్ట్ ఫోన్లలో యాప్ థ్రాట్లింగ్ జరుగుతుండటంపై సదరు కంపెనీలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఫోన్లలో గేమింగ్ పర్ఫార్మెన్స్ పెంచడడం కోసం సదరు సంస్థలు ప్లే స్టోర్లలోనే వివిధ యాప్ల పనితీరు సామర్థ్యాన్ని తగ్గించి చూపెడుతున్నాయి. దీంతో బ్యాటరీ లైఫ్ను పెంచడంతో పాటు గేమ్లకు అనువుగా సాఫ్ట్వేర్ను మరింత శక్తివంతంగా మారుస్తున్నాయి. ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22తో పాటు గెలాక్సీ ట్యాబ్ ఎస్ 8…
గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా రంగాలు కరోనా దెబ్బకు విలవిలలాడిపోయాయి. చిప్ల కొరతతో కార్ల కంపెనీలు ఉత్పత్తి తగ్గిపోయింది. సుమారు 7 లక్షల కార్లను ఇంకా డెలివరీ చేయాల్సి ఉన్నది. అయితే, చిప్ల కొరత వేధిస్తున్నప్పటికీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు మూడు పుప్వులు ఆరు కాయలుగా సాగింది. 2020ని మించి అమ్మకాలు జరిగాయి. 2021లో భారత్లో స్మార్ట్ఫోన్ అమ్మకాలు 38…
మొబైల్, కంప్యూటర్లలో వినియోగించే చిప్స్ను తైవాన్, చైనాలో తయారు చేస్తుంటారు. యూరప్, అమెరికాతో సహా అనేక దేశాలు తైవాన్లో తయారు చేసే చిప్ప్ మీదనే ఆధారపడుతున్నాయి. కరోనా కాలంలో వీటి ఉత్పత్తి తగ్గిపోయింది. అంతేకాదు, ప్రపంచ దేశాలకు రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో చిప్స్ ఎగుమతులు ఆగిపోయాయి. యాపిల్, గూగుల్ తో పాటు అనేక కంపెనీలు ఇప్పుడు సొంతంగా చిప్స్ను తయారు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే సొంతంగా ప్లాంట్స్ను ఏర్పాటు చేసుకున్నాయి. Read: లైవ్:…
సికింద్రాబాద్ శాంసంగ్ మొబైల్ స్టోర్ లో ఫోన్ లు చోరికి గురైన సంఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదిహేను లక్షల వరకూ విలువైన సెల్ఫోన్లోనూ గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు స్టార్ సిబ్బంది. నిన్న రాత్రి సమయంలో శామ్సంగ్ మొబైల్ స్టోర్ లోకి ప్రవేశించి గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. లక్షల రూపాయల విలువైన సెల్ఫోన్లను అపహరించుకుని వెళ్లిపోయారు. ఉదయాన్నే మొబైల్ స్టోర్…