మూవీస్ విషయం పక్కన పెడితే .. పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది సమంత. స్టార్ హీరోయిన్ అయినప్పటికి అవమానాలు, మాటలు మాత్రం తప్పడం లేదు. రీసెంట్ గా చై.. రెండో పెళ్లి చేసుకున్నటి నుంచి సమంత గురించి మరి దారుణంగా వార్తలు వినపడుతున్నాయి. కానీ అవేమి పటించుకొని సామ్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. సోషల్ మీడియాలో కూడా మునుపటి కంటే చాలా యాక్టివ్ గా ఉంటుంది. పలు షో లలో కూడా…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. మూవీస్ విషయం పక్కన పెడితే ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది సామ్. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మీడియాలో నిలవడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటు ప్రతి ఒక విషయాని తన ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఇన్ స్టా లో ఓ పోస్ట్ పెట్టింది. Also Read : Aishwarya Rajesh: ఆ హీరోతో…
సమంత.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నటిగా అనతి కాలంలోనే తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. ఇక కెరీర్ మంచి పిక్స్ లో ఉండగా సామ్ జీవితం తలక్రిందులుగా మారింది. గత రెండేళ్లలో ఆమె జీవితంలో ఊహించలేని సంఘటనలు ఎదురయ్యాయి. కానీ ఎంతటి కష్టాని అయిన చిరునవ్వుతో జయించగల దృఢ సంకల్పం సమంత లో ఉందని చెప్పావచ్చు. ‘మయోసైటిస్’ అనే ఆటో ఇమ్యూన్ డిసీజ్ నుంచి…
సమంత, కీర్తి రెడ్డి ఇలా పలువురిని మోసం చేసిన కాంతి దత్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్నేళ్లుగా సెలబ్రిటీలు, హీరోయిన్లు తన వ్యాపార భాగస్వాములంటూ పలువురు వ్యాపారవేత్తలను మోసం చేసాడు. పదో తరగతి కూడా పాస్ కానీ కాంతిదాత్, విశాఖపట్నంలో పింక్థాన్ను నిర్వహించి ప్రముఖులు, సెలబ్రిటీలు హాజరయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు. పింక్థాన్ కోసం విశాఖపట్నం కు చెందిన ఓ మహిళ నుండి 60 లక్షల రూపాయలు వసూలు చేసాడు. అటు తర్వాత 2018 లో విశాఖపట్నం నుండి హైదరాబాద్…
హీరోయిన్లు సమంత తో పాటు కీర్తి సురేష్ అలాగే ఫ్యాషన్ డిజైనర్ కీర్తి రెడ్డి ని మోసగించిన ఒక మోసగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదేంటి హీరోయిన్లను మోసం చేయడం ఏమిటి అనే అనుమానం కలుగుతుందా అసలు విషయం తెలుసుకుందాం పదండి. తాజాగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు తృతీయ జ్యువెలర్స్ అధినేత కాంతి దత్ ను అరెస్ట్ చేశారు. ఈ కాంతి దత్ సస్టైన్ కార్ట్ అనే ఒక వ్యాపార సంస్థను ప్రారంభించి దానిలో పలువురు…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు తండ్రి జోలెఫ్ ప్రభు ఈ రోజు మృతి చెందారు. ఆ విషయాన్ని ఇన్స్టా ద్వారా వెల్లడిస్తూ ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేసారు సమంత. గత కొంత కాలంగా సమంత తండ్రి జోసెఫ్ అనారోగ్య కారణాలతో భాదపడుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం సిటాడెల్ ప్రమోషన్స్ కోసం ముంబాయి లో ఉంటుంది. తండ్రి మరణ వార్త తెలియగానే హూటా హుటిన కేరళలోని తన స్వస్థలానికి చేరుకుంది.…
ఒకప్పటి స్టార్ ముద్దుగుమ్మలు టాలీవుడ్ను పలకరించి ఏడాది దాటిపోయిందన్న సంగతి వారికయినా గగుర్తుందో లేదో. వారిలో కొంత మంది భామలు బాలీవుడ్ చెక్కేస్తే.. మరికొంత మంది కోలీవుడ్పై ఫోకస్ పెట్టారు. ఇంతలా తెలుగు ఆడియన్స్తో ఏడాది కాలంగా గ్యాప్ మెయిన్ టైన్ చేస్తున్న ఆ బ్యూటీస్ లో మొదటి స్తానంలో ఉంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఈమె తెలుగు సినిమా చేసి ఏడాది దాటేస్తోంది. రకుల్, నిత్యామీనన్ వంటి సీనియర్ స్టార్ భామలది కూడా ఇదే…
సీనియర్ భామలకు టాలీవుడ్ను పక్కన పెట్టేస్తున్నారా అంటేఅవుననే సమాధానం వినిపిస్తోంది. సమంత, నిత్యామీనన్, చందమామ కాజల్, రకుల్, నయనతార, తమన్నా వీరంతా ఒకప్పడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటీమణులు.కానీ ఇప్పుడు టాలీవుడ్ ను పూర్తిగా మరిచారు. గ్లామర్ రోల్స్ పోషించేశాం.. ఇక కంటెంట్ బేస్డ్ కథలకే మా ఓట్ అంటున్నారు సీనియర్ భామలు. అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి గాని సినిమాలు ఒకే చేయట్లేదు. దీంతో మూవీ మూవీకి మధ్య భారీ గ్యాప్…
అందరు వచ్చిండారు గానీ పార్టీకి, ఇప్పుడు దించురా ఫోటో కిస్సిక్ అని.. అంటూ సోషల్ మీడియాను ఊపేశాడు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ మార్క్ ట్యూన్, చంద్రబోస్ లిరిక్స్, సుబ్లాషిని వాయిస్.. పుష్ప 2 కిస్సిక్ సాంగ్కు సూపర్గా సెట్ అయ్యాయి. ఇక దెబ్బలు పడతాయ్ రాజా.. అంటూ శ్రీలీల చేసిన మాస్ డ్యాన్స్ మాత్రం మామూలుగా లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్లో ట్రెండ్ అవుతోంది. రిలీజ్ అయిన 18 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ రాబట్టి…
‘పుష్ప – ది రైజ్’ చిత్రంలో మాదిరిగానే సెకండ్ పార్ట్లోనూ డైరెక్టర్ సుకుమార్ ఓ స్పెషల్ సాంగ్ను ప్లాన్ చేశాడు. ‘ఊ అంటావా’ సాంగ్లో స్టార్ హీరోయిన్ సమంత చిందేయగా.. కిస్సిక్ సాంగ్లో అల్లు అర్జున్తో యంగ్ బ్యూటీ శ్రీలీల స్టెప్పులేసింది. రీసెంట్గా చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ఈ కిస్సిక్ లిరికల్ సాంగ్ను రిలీజ్ చేయగా.. సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. రిలీజ్ అయిన 18…