టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు తండ్రి జోలెఫ్ ప్రభు ఈ రోజు మృతి చెందారు. ఆ విషయాన్ని ఇన్స్టా ద్వారా వెల్లడిస్తూ ‘నాన్నను ఇక కలవలేను’ అని పేర్కొంటూ హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని షేర్ చేసారు సమంత. గత కొంత కాలంగా సమంత తండ్రి జోసెఫ్ అనారోగ్య కారణాలతో భాదపడుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం సిటాడెల్ ప్రమోషన్స్ కోసం ముంబాయి లో ఉంటుంది. తండ్రి మరణ వార్త తెలియగానే హూటా హుటిన కేరళలోని తన స్వస్థలానికి చేరుకుంది.…
ఒకప్పటి స్టార్ ముద్దుగుమ్మలు టాలీవుడ్ను పలకరించి ఏడాది దాటిపోయిందన్న సంగతి వారికయినా గగుర్తుందో లేదో. వారిలో కొంత మంది భామలు బాలీవుడ్ చెక్కేస్తే.. మరికొంత మంది కోలీవుడ్పై ఫోకస్ పెట్టారు. ఇంతలా తెలుగు ఆడియన్స్తో ఏడాది కాలంగా గ్యాప్ మెయిన్ టైన్ చేస్తున్న ఆ బ్యూటీస్ లో మొదటి స్తానంలో ఉంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఈమె తెలుగు సినిమా చేసి ఏడాది దాటేస్తోంది. రకుల్, నిత్యామీనన్ వంటి సీనియర్ స్టార్ భామలది కూడా ఇదే…
సీనియర్ భామలకు టాలీవుడ్ను పక్కన పెట్టేస్తున్నారా అంటేఅవుననే సమాధానం వినిపిస్తోంది. సమంత, నిత్యామీనన్, చందమామ కాజల్, రకుల్, నయనతార, తమన్నా వీరంతా ఒకప్పడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటీమణులు.కానీ ఇప్పుడు టాలీవుడ్ ను పూర్తిగా మరిచారు. గ్లామర్ రోల్స్ పోషించేశాం.. ఇక కంటెంట్ బేస్డ్ కథలకే మా ఓట్ అంటున్నారు సీనియర్ భామలు. అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి గాని సినిమాలు ఒకే చేయట్లేదు. దీంతో మూవీ మూవీకి మధ్య భారీ గ్యాప్…
అందరు వచ్చిండారు గానీ పార్టీకి, ఇప్పుడు దించురా ఫోటో కిస్సిక్ అని.. అంటూ సోషల్ మీడియాను ఊపేశాడు సుకుమార్. దేవిశ్రీ ప్రసాద్ మార్క్ ట్యూన్, చంద్రబోస్ లిరిక్స్, సుబ్లాషిని వాయిస్.. పుష్ప 2 కిస్సిక్ సాంగ్కు సూపర్గా సెట్ అయ్యాయి. ఇక దెబ్బలు పడతాయ్ రాజా.. అంటూ శ్రీలీల చేసిన మాస్ డ్యాన్స్ మాత్రం మామూలుగా లేదు. ప్రస్తుతం ఈ సాంగ్ టాప్లో ట్రెండ్ అవుతోంది. రిలీజ్ అయిన 18 గంటల్లో 25 మిలియన్ వ్యూస్ రాబట్టి…
‘పుష్ప – ది రైజ్’ చిత్రంలో మాదిరిగానే సెకండ్ పార్ట్లోనూ డైరెక్టర్ సుకుమార్ ఓ స్పెషల్ సాంగ్ను ప్లాన్ చేశాడు. ‘ఊ అంటావా’ సాంగ్లో స్టార్ హీరోయిన్ సమంత చిందేయగా.. కిస్సిక్ సాంగ్లో అల్లు అర్జున్తో యంగ్ బ్యూటీ శ్రీలీల స్టెప్పులేసింది. రీసెంట్గా చెన్నైలో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో ఈ కిస్సిక్ లిరికల్ సాంగ్ను రిలీజ్ చేయగా.. సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. రిలీజ్ అయిన 18…
తాజాగా సినీనటి సమంత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి . ఆమె ఈ మధ్య సెటైల్ హనీ బన్నీ అనే సిరీస్ చేసింది. ఆ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూస్ ఇస్తోంది. ఇక ఈ ఇంటర్వ్యూ ఒక దానిలో భాగంగా సమంత వరుణ్ ధావన్ ఇద్దరు ఒక ఆసక్తికరమైన రాపిడ్ ఫైర్ లాంటి గేమ్ రౌండ్ ఆడుతూ కనిపించారు. ఈ సందర్భంగా వరుణ్ ధావన్ సమంతను మీకు ఏదైనా విషయం మీద అనవసరంగా ఖర్చు…
Heroins : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రతీ హీరో మాస్ ట్యాగ్ తగిలించుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అందుకే ఎన్ని క్లాస్ సినిమాల్లో నటించి సక్సెస్ సాధించినా కూడా మాస్ హిట్ కావాలని తాపత్రయపడుతుంటారు.
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సిటాడెల్: హనీ బన్నీ అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతే కాదు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతోంది. ఈ సిరీస్ లో, సమంత నదియా సిన్హ్ (కాష్వీ మజ్ముందర్) అనే చిన్నారికి తల్లిగా నటించింది. సమంత, కాశ్వీల ఆన్స్క్రీన్ కెమిస్ట్రీ అందరికీ నచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో, సమంతకు…
వరుణ్ ధావన్, సమంత జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ‘సిటడెల్: హనీ బన్నీ’. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వచించారు. రుస్సో బ్రదర్స్ నిర్మించిన ఈ సిరీస్లో కేకే మేనన్, సిమ్రన్, సోహమ్ మజుందార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్లోని ఓ ఎపిసోడ్లో హీరో వరుణ్ ధావన్ సెమీ న్యూడ్లో కనిపించారు. ఆ సన్నివేశంపై ఓ నెటిజన్…