Rukmini Vasanth : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇటీవల దేవరతో వచ్చి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీని దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు.
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరదాచె ఎల్లో సైడ్ ఏ మరియు సైడ్ బీ.. ఈ రెండు చిత్రాలు కన్నడలో మంచి విజయం సాధించాయి. ఈ రెండు సినిమాలు తెలుగులో సప్త సాగరాలు దాటి సైడ్-ఏ, మరియు సైడ్-బీ గా విడుదల అయి ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో మంచి కలెక్షన్లను దక్కించుకున్నాయి. గతేడాది నెలల వ్యవధిలో థియేటర్లలో రిలీజైన ఈ లవ్ ఎమోషనల్ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.…
Rukmini Vasanth to do the female lead role in Ravi Teja Anudeep film: కన్నడ భామ రుక్మిణి వసంత్ ఈ మధ్యకాలంలో తెలుగు వారికి కూడా బాగా దగ్గరైంది. కన్నడ సినీ పరిశ్రమలో ఆమె చేసిన సప్త సాగరాలు దాటి సినిమా రెండు భాగాలు తెలుగులో కూడా రిలీజ్ అయ్యాయి. అయితే థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించ లేదు. కానీ మొదటి భాగం ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత…
కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగర దాచె ఎల్లో సైడ్-ఏ చిత్రం గతేడాది విడుదల అయి సూపర్ హిట్ అయింది. తెలుగులో ఈ సినిమా సప్తసాగరాలు దాటి సైడ్-ఏ పేరుతో రిలీజ్ కాగా..ఇక్కడ కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. దానికి సీక్వెల్గా ‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’ సినిమా గతేడాది నవంబర్ 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది.ఈ లవ్ స్టోరీకి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది.. ఈ మూవీ తెలుగులో కూడా…
Saptasagaralu Daati Side B: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా హేమంత్ దర్శకత్వం వహించిన చిత్రం సప్తసాగరాలు దాటి. గత నెల కన్నడ లో రిలీజ్ అయ్యిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో తెలుగులో సెప్టెంబర్ 22న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, రక్షిత్ శెట్టి విడుదల చేశారు.
Rukmini Vasanth: సినిమా పరిశ్రమ.. ఎంత ఎత్తుకు తీసుకెళుతుందో.. అంతే ఎట్టు నుంచి పడేయగలదు. సాధారణంగా.. ఏ రంగంలో రాణించినా.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకోవాలి అని పెద్దలు చెప్తారు. వాటితో పాటు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి.
Sapta Sagaralu Dhaati: ఒక హిట్ సినిమా.. ఓటిటీకి రావాలంటే మినిమమ్ లో మినిమమ్ మూడు వారాలు పడుతోంది. ఇంకా ఆ సినిమా థియేటర్ లో ఆడుతుంది అంటే ఇంకొన్ని రోజులు ఆలస్యం అవుతుంది.. ఇది అందరికి తెల్సిందే. అయితే ఓటిటీ వచ్చాకా ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది.