బడ్జెట్ కు వారం రోజుల ముందు దేశంలోనే అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ నష్టాన్ని చవిచూసింది. స్టాక్ మార్కెట్లో కంపెనీ షేర్లు పడిపోయిన కారణంగా.. కంపెనీ మార్కెట్ క్యాప్ నుంచి దాదాపు రూ.75 వేల కోట్ల నష్టం వాటిల్లింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.74,969.35 కోట్లు తగ్గి రూ.16,85,998.34 కోట్లకు చేరుకుంది. 5 రోజుల్లో రూ.75 వేల కోట్ల నష్టం రావడంతో కంపెనీ తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. మరోవైపు, ఎల్ఐసీ, ఎస్బీఐ మార్కెట్ క్యాప్లో…
స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, రిలయన్స్కు చెందిన వయాకామ్ 18 విలీనం అవుతున్న విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియ నేడే (నవంబర్ 13) పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. విలీనం తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లు డిస్నీ+హాట్స్టార్, జియోసినిమా కలిసి ఒకే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్గా అవతరించనున్నాయి. ఈ నేపథ్యంలో జియోస్టార్ (JioStar.com) అనే డొమైన్ పేరుతో ఓ వెబ్సైట్ ప్రత్యక్షమైంది. ప్రస్తుతానికి అందులో ‘కమింగ్ సూన్’ అని కనిపిస్తోంది. Also Read: Koti Deepotsavam 2024: ఐదవ రోజు…
అనిల్ అంబానీ కుమారుడు అన్మోల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కోటి రూపాయల జరిమానా విధించింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్కు రుణం ఇచ్చే విషయంలో అన్మోల్ నిబంధనలను పాటించలేదని సెబీ చెబుతోంది.
Layoffs in Dunzo: రిలయన్స్ రిటైల్ మద్దతుగల డన్జో ఖర్చులను తగ్గించుకోవడానికి దాదాపు 75 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. అందిన నివేదిక ప్రకారం, ఇంత పెద్ద ఎత్తున తొలగింపు కారణంగా కంపెనీలో పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులు పైగా తమ ఉద్యోగాలను కోల్పోయారు. Dunzo ఇప్పుడు దాని ప్రధాన సరఫరా, మార్కెట్ ప్లేస్ టీమ్ లలో కేవలం 50 మంది ఉద్యోగులతో పనిచేస్తోంది. సంస్థ తన ఆర్థిక ఇబ్బందవులను తీర్చడానికి నానా తంటాలు పడుతోంది. తొలగింపుల…
Jio Air Fiber Launching Offer: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన జియో ఎయిర్ ఫైబర్ సేవలను విస్తరించేందుకు తన కస్టమర్లకు కొత్త ఆఫర్లను అందిస్తోంది. జియో తన జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్పై తాజాగా ఓ కొత్త ఫ్రీడమ్ ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద జియో సంస్థ ఎయిర్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇన్స్టాలేషన్ పై ఇన్స్టాలేషన్ ఛార్జీ రూ. 1,000 మినహాయించడం ద్వారా మీరు ఏకంగా 30 శాతం…
కుమార మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిర్లా గ్రూప్ ఇప్పుడు పెయింట్ తర్వాత ఆభరణాల మార్కెట్లోకి వచ్చింది. గ్రూప్ శుక్రవారం తన ఆభరణాల బ్రాండ్ ఇంద్రీయను ప్రారంభించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ తమ భారతీయ మీడియా కార్యకలాపాలను విలీనం చేయబోతున్నాయని ఒక నివేదిక తెలిపింది. ఈ విలీనం వల్ల షేర్లు, నగదు ద్వారా రిలయన్స్ 51 శాతం యాజమాన్యాన్ని కలిగి ఉంటుందని, మిగిలిన 49 శాతం డిస్నీ కలిగి ఉంటుందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక పేర్కొంది.