RBI: మధ్యప్రదేశ్లోని గుణాలో పనిచేస్తున్న గర్హా సహకార బ్యాంకు లైసెన్స్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రద్దు చేసింది. బ్యాంకు ఖాతాదారులు డిపాజిట్ చేసిన రూ.10 కోట్లను బ్యాంకు ఇప్పుడు వారికి తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది.
Indians Foreign Travel: సమయం దొరికిందంటే చాలు.. విహార యాత్రలు ప్లాన్ చేసుకునేవాళ్లు.. సమయం కుదుర్చుకుని మరీ టూర్లు తిరిగేవారు.. ఇలా టూరిస్టుల సంఖ్య భారీగా ఉంటుంది.. కొందరు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు వేసుకుంటే.. మరికొందరు విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి మొగ్గుచూపుతారు.. కరోనా మహమ్మారి విజృంభణతో దీనికి కొంత బ్రేక్ పడినా.. ఆ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితులు రావడంతో.. యథావిథిగా విదేశీ విహార యాత్రలకు వెళ్తున్నారు.. అయితే, విదేశీ ట్రిప్ల కోసం భారతీయులు…
Banks exposure to Adani Group: అదానీ గ్రూప్ కంపెనీల బిజినెస్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ రిలీజ్ అనంతరం ఇన్వెస్టర్లు, డిపాజిటర్లు లబోదిబో అంటున్నారు. తమ డబ్బు ఏమైపోతుందో ఏమోనని దిగులు పెట్టుకున్నారు. దీంతో పార్లమెంట్ సైతం ఇదే వ్యవహారంపై దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో.. అదానీ గ్రూపు సంస్థలకు రుణాలిచ్చిన బ్యాంకులు మరియు ఎల్ఐసీ ఒకదాని తర్వాత ఒకటి స్పందిస్తున్నాయి. తాము ఎంత లోనిచ్చామో చెబుతున్నాయి.
Home Loan Comparison : సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. కాగా, పట్టణాల్లో సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అని అనుకునే వారిలో దాదాపు 90శాతం బ్యాంకులనుంచి రుణాలు తీసుకుంటారు.
RBI New Rules on Bank Locker: బ్యాంక్ లాకర్లపై ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.. దొంగతనం, దోపిడీ, అగ్నిప్రమాదం మరియు ఇతర అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి ప్రజలు తమ విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచడానికి ఇష్టపడతారు. ఇందుకోసం వార్షిక అద్దె కూడా చెల్లిస్తున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, లాకర్ను తెరిచినప్పుడు, అందులో ఉంచిన డబ్బు మొత్తం చెడిపోయినట్లు లేదా దొంగిలించబడినట్లు కనుగొనబడింది.. అయితే, బ్యాంకు కూడా దానికి బాధ్యత వహించడానికి నిరాకరిస్తే ఏమి జరుగుతుంది..? బాధితుడు…
RBI: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే నాలుగు సార్లు రెపో రేటును పెంచిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. మరోసారి కూడా వడ్డీ రేటును పెంచుతుందని చాలా మంది విశ్లేషకులు ముందుగానే భావించారు. కొంత మంది అనలిస్టులేమో ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకూ రెపో రేటు పెంపు ఉండబోదని, ఈ విషయంలో ఆర్బీఐ పాటిస్తున్న విరామం ఈ రెండు నెలలు కూడా కొనసాగుతుందని అనుకున్నారు.
Today (31-01-23) Business Headlines: హైదరాబాదులో అమెరికా సంస్థ: అమెరికా సంస్థ క్యూబిక్ ట్రాన్సుపోర్టేషన్ సిస్టమ్స్ మన దేశంలో కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాదులో ఆఫీసును ప్రారంభించింది. రానున్న రోజుల్లో 150 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. బస్సులు, ట్రైన్లు, మెట్రో రైళ్లు, పార్కింగ్, ఫైర్ కలెక్షన్ తదితర సర్వీసులకు ఒకే కార్డుతో పేమెంట్ చేసే వన్ అకౌంట్ టికెటింగ్ సేవలను అందించనుంది.
10 Countries Will Soon Let Non-Resident Indians Make UPI Payments: భారతదేశంలో క్యాష్ లెస్ పేమెంట్లను సులభతరం చేసింది యూపీఐ. డిజిటల్ ఇండియాలో భాగంగా యూపీఐని తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీంతో వీధిలోని తోపుడు బండ్ల దగ్గర నుంచి పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ వరకు పేమెంట్లు అన్నీ క్యాష్ లెస్ గా మారాయి. కేవలం ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు లావాదేవీలు చేయడానికి. ఇటీవల యూపీఐని విస్తృతం చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్…