సోషల్ మీడియా వచ్చాకా సెలబ్రిటీలకు ట్రోలింగ్ తప్పడం లేదు.. వారు ఏ చిన్న పొరపారు చేసి దొరికిపోయినా నెటిజన్లు ట్రోల్స్ తో ఏకిపారేస్తారు. ఇక హీరోయిన్ల విషయంలో అయితే మరీనూ .. తాజాగా నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్నాను ఒక నెటిజన్ ట్రోల్ చేశాడు.. ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమా ప్రమోషనల్లో భాగంగా పలు ఇంటర్వ్యూ లు ఇస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఆ ఇంటర్వ్యూ చూసిన ఒక నెటిజన్ “అసలు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప : ది రైజ్’కి ఆఖరి నిమిషంలో అడ్డంకి తొలగిపోవడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడ్డా కూడా విరామం లేకుండా పని చేస్తోంది ‘పుష్ప’ టీమ్. ఆఖరి నిమిషంలో హడావిడి… పోస్ట్ పోన్ టెన్షన్సుకుమార్, ఆయన బృందం చివరి నిమిషంలో సినిమా DI కరెక్షన్ల పనిలో ఉన్నారు. సినిమా కంటెంట్ అనుకున్న సమయానికి రాకపోవడంతో యూఎస్ఏ ప్రీమియర్…
సౌత్ బ్యూటీ రష్మిక మందన్న తన కొత్త చిత్రం “పుష్ప: ది రైజ్” ప్రీ-రిలీజ్ ఈవెంట్లో బ్లాక్ సారీ లో మెరిసి బ్లాక్ మ్యాజిక్ చేసేసింది. అందమైన నలుపు శాటిన్ చీరలో స్ట్రింగ్ బ్లౌజ్తో సిజిల్ లుక్ తో కట్టి పడేసింది. డైమండ్ చెవిపోగులు, మినిమల్ మేకప్తో లుక్ చేసి, సాధారణ మిడిల్ హెయిర్ పార్టింగ్ తో రష్మిక మరింత అందంగా మెరిసిపోయింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ టైటిల్ రోల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ “పుష్ప” ఈ నెల 17న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిన్న హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ సినిమాలోని ‘ఉ అంటావా మావా ఉఊ అంటావా’ పాట గురించి ఆసక్తికరమైన అంశాన్ని పంచుకున్నారు. అంతకన్నా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ఈ శుక్రవారం డిసెంబరు 17న పలు సౌత్ ఇండియన్ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా, దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల, మారుతీ, వెంకీ కుడుముల వంటి దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కాగా అంతకన్నా ముందే విడుదల చేసిన సమంత స్పెషల్ ఐటెం సాంగ్ “ఊ అంటావా మావా ఉఊ అంటావా” సౌత్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “పుష్ప”. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన కొరటాల శివ “పుష్ప” చిత్రం గురించి, అలాగే సుకుమార్ గురించి మాట్లాడారు. సినిమా విజయవంతం కావాలని కోరుకున్నారు. అలాగే సుకుమార్ ఇక్కడ లేడు కాబట్టి ఆయన తరపున నేను మాట్లాడుతున్నాను అంటూ…
“పుష్ప, పుష్ప రాజ్ భాషలో మీతో మాట్లాడాల్సి వస్తే… ఏందబ్బా ఎట్లా ఉండరు… శానా దినలైనాది మిమ్మల్ని కలిసి… ఎంది రచ్చ… ఆపొద్దు తగ్గేదే లే… నేను సరదాగా అంటూ ఉంటాను అందరికీ ఫ్యాన్స్ ఉన్నారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. నేను లైఫ్ లో ఏదైనా సంపాదించుకున్న అంటే అది మీరు మీ ప్రేమ.. నాకు అంతకంటే ఎక్కువ ఏమీ ఇంపార్టెంట్ కాదు… మా గెస్ట్ లుగా వచ్చిన రాజమౌళి, మారుతి, బుచ్చిబాబు మిగతా అందరికీ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వెంకీ కుడుముల, మారుతి, బుచ్చిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ… ప్రతి డైరెక్టర్ పనిచేయాలనుకునే హీరో బన్నీ అని తెలిపాడు. పుష్పరాజ్గా బన్నీ నటన ఈ సినిమాలో వేరే లెవల్లో ఉండబోతుందని చెప్పాడు. సుకుమార్ గురించి చెప్పాలంటే ఆయన ఓ లెక్కల…
జనాలకు ఇప్పుడు ‘పుష్ప’ ఫీవర్ పట్టుకుంది. ఎక్కడ చూసినా ‘పుష్ప’ సినిమా గురించి, అందులోని సాంగ్స్ గురించే చర్చ జరుగుతోంది. ఇక తాజాగా విడుదలైన సమంత ఐటెం సాంగ్ అయితే సౌత్ ను ఊపేస్తోంది. ఒకవైపు సాంగ్ పై వివాదం నడుస్తున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సాంగ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కాసేపట్లో “పుష్ప” ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతోంది. దీని కోసం హైద్రాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్…