Atrocious: ఉద్యోగం పేరుతో ఓ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ సాఫ్ట్వేర్ సంస్థ మేనేజర్. హైదరాబాద్ లోని అమీర్ పేట్ మధురానగర్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
ఈ మధ్యకాలంలో కొందరు మనుషుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు తరచుగా చూస్తూ ఉన్నాం. తాజాగా ఓ నరరూప రాక్షసుడి చేతిలో యువతి చిత్రవధ అనుభవించింది. మాటల్లో చెప్పలేనంత నరకాన్ని చూసింది. సదరు మహిళపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు దుర్మార్గుడు. నీళ్ల పైపు, బెల్టు ఇలా ఏది దొరికితే దానితో ఇష్టం
పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. మైనర్ బాలికపై దారుణానికి ప్రయత్నించిన సిఐ పై రేప్ అటెంప్ట్ తో పాటు పోక్సో చట్టాల కింద కేసు కింద కూడా కేసు నమోదు చేసి ఆయనను కటకటాల వెనక్కి పంపించారు. సిఐగా పనిచేస్తున్న అధికారి ఓ వివాహాతతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ.. ఆవిడ కూతురిపైనే కన్నేశ�
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల కుర్రాడు తన మైనర్ సోదరిని రేప్ చేసి హత్య చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Odisha: ఒడిశాలో దారుణం చోటు చేసుకుంది. పొరుగింట్లో పెంపుడు కుక్క నిరంతరం మొరుగుతోందని.. ఓ వ్యక్తి రెచ్చిపోయాడు. ఆ కుక్క యజమాని అయిన మహిళపై తీవ్ర వేధింపులకు దిగాడు.
ఉత్తరాఖండ్ లో దారుణం వెలుగు చూసింది.. ఓ మహిళను దారుణంగా చిత్ర హింసలు పెట్టి, చంపేశారు.. ఆ తర్వాత కూడా వదలకుండా అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసింది.. మద్యం సేవించిన నిందితులు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారని, మహిళ ప్రతిఘటించడంతో నిందితుడు ఆమె తలను గోడకు కొట్టాడని పోలీసులు తెలిపారు.. మరణించిన తర్వా
తెలంగాణాలో దారుణం వెలుగు చూసింది.. కామారెడ్డి జిల్లాలో బస్సు కోసం వెయిట్ చేస్తున్న మహిళను నమ్మించి బైకు పై ఎక్కించుకెళ్లి అతి దారుణంగా అత్యాచారం చేశాడు.. ఓ కామంధుడు..అంతటి ఆగక తన ఫ్రెండ్స్ తో కలిసి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు..ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.. భాధిత మహిళ ఫిర్యాదు మ
Vijayawada Crime: సోషల్ మీడియాలో కుప్పకుప్పలుగా కేటుగాళ్లు ఉన్నారు.. కొందరి బలహీనతనే పెట్టుబడిగా మార్చుకుని.. మోసాలకు పాల్పడుతున్నారు.. మరి కొందరు ఎర వేసి.. అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.. తాజాగా విజయవాడలో సినిమా పేరుతో ఓ యువతికి సోషల్ మీడియా వేదికగా ఆశపెట్టిన ఓ యువకుడు.. ఆ తర్వాత తన అసలు రూపాన్ని బయటపెట్టా�
ఒక మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు.. కాటేసేందుకు కామాంధులు కాచుకూర్చున్నారు. మహిళల్ని బలహీనులని భావించి, వారిని లోబరుచుకుంటే ఏం చేయలేరన్న మదంతో రెచ్చిపోతున్నారు. కానీ, తాము తలుచుకుంటే ఎలాంటి వారినైనా మట్టికరిపిస్తామని చెప్పడానికి తాజా ఉదంతం సాక్ష్యంగా నిలిచింది. తమపై అఘాయిత్యానికి పాల్పడేవారిని
జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు తెలంగాణలోనే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. పోలీసులు నిందితులను విచారిస్తున్న క్రమంలో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. మైనర్ బాలిక సామూహిక అత్యాచారం కేసులో A1 నిందితుడు సాదుద్దీన్ మాలిక్ కు నేడు చివరి రోజు కావడంతో ఉత