రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ రూపొందించిన ‘ధురంధర్’ రివెంజ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, ఈ సినిమా మీద అనూహ్యంగా ఒక కాపీ ఆరోపణ వచ్చింది. సినిమా కథ తనదంటూ సంతోష్ కుమార్ ఆర్.ఎస్. అనే ఒక దర్శకుడు ఇటీవల మీడియా ముందుకు వచ్చి తీవ్ర విమర్శలు చేశారు. స్క్రీన్ రైటర్స్ అసోసియేషన్లో తాను 2023 సమయంలో రిజిస్టర్ చేసుకున్న స్క్రిప్ట్ని ఆదిత్య ధర్ కాపీ కొట్టాడని,…
Akshay Kumar: బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ నటించిన ' ధురందర్: ది రివెంజ్' చిత్రం దూసుకుపోతోంది. ఈ చిత్రం కొత్త రికార్డులను నెలకొల్పుతూ విమర్శకులు, అభిమానులు, సినీ పరిశ్రమ వర్గాల నుంచి విస్తృత ప్రశంసలను అందుకుంటోంది. తాజాగా నటుడు అక్షయ్ కుమార్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశంసించడంతో పాటు, తన రాబోయే హారర్ కామెడీ చిత్రం 'భూత్ బంగ్లా'తో పోటీపై స్పందించాడు. ధురంధర్ ఒక అడల్ట్ సినిమా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు…
‘ధురంధర్ 2’ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కావు. ఈ సినిమా విడుదల తర్వాత సరిహద్దు అవతల పాకిస్థాన్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ముఖ్యంగా కరాచీలోని అత్యంత రద్దీగా ఉండే లియారి ప్రాంతంలో ఇప్పుడు పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. భారతీయ గూఢచారులు తమ మధ్యే ఉన్నారనే భయంతో స్థానికులు, పోలీసులు కలిసి జల్లెడ పడుతుండటం గమనార్హం. సాధారణంగా గ్యాంగ్ వార్లకు, ఫుట్బాల్ క్రేజ్కు పేరుగాంచిన లియారి ప్రాంతం ఇప్పుడు ‘స్పై హంట్’కు వేదికైంది. ధురంధర్ సిరీస్…
ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా ఎక్కడ చూసినా ‘ధురంధర్’ గురించే చర్చ జరుగుతోంది. ఇటీవల రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ‘ధురంధర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను గతంలో రిలీజ్ అయిన సినిమాకి సీక్వెల్గా రూపొందించారు. ఇక ‘ధురంధర్’ సినిమాలో రణవీర్ సింగ్ పాత్రతో పాటుగా, ‘రెహమాన్ డికాయిట్’ అంటూ అక్షయ్ ఖన్నా నటించిన పాత్రకు కూడా సూపర్ క్రేజ్ లభించింది. Also Read:Dhurandhar 2 :…
బాలీవుడ్ బాక్సాఫీస్ను షేక్ చేసిన రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ ‘ధురంధర్’. రణ్వీర్ సింగ్ హీరోగా, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ప్రతి భారతీయుడి రక్తం మరిగించేలా ఉంది. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు ఒక ఎత్తు అయితే, ఎమోషనల్ సీన్స్ మరో ఎత్తు. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక గుండెల్ని పిండేసే విషయాన్ని నటుడు మాధవన్ బయటపెట్టారు. సినిమా…
Dhurandhar OTT Record: బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన చిత్రం ‘ధురంధర్’. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా దుమ్ములేపుతుంది. డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో కూడా కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులను తిరగరాస్తోంది. జనవరి 30న నెట్ఫ్లిక్స్లో విడుదలైన ధురంధర్ సినిమా.. విడుదలైన మూడు రోజుల్లోనే గ్లోబల్ లెవల్లో ట్రెండింగ్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కేవలం 72 గంటల్లోనే ఈ సినిమాకు 7.6 మిలియన్ వ్యూస్ లభించాయి. ఈ సినిమాకు పదిరోజుల్లో దాదాపు…
Jyoti Deshpande: రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ సినిమా 2025 డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలై ఊహించని స్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదటి రోజునుంచే మంచి టాక్ వచ్చింది. ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ రికార్డులు బద్దలుగొట్టింది. ఈ సినిమా విజయంపై నిర్మాత జ్యోతి దేశ్పాండే తొలిసారి మనసు విప్పి మాట్లాడారు. ఫార్చూన్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్యోతి దేశ్పాండే తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఇది కేవలం మేకర్స్ గెలుపు…
Dhurandhar: ఫ్యాన్స్ ఎన్నో రోజుల నుంచి చూసిన తరుణం వచ్చింది. బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘‘ధురందర్ ’’ ఓటీటీలోకి వచ్చింది. హిందీతో పాటు తమిళ్, తెలుగు భాషాల్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో కేవలం హిందీలోనే విడుదలైన ఈ సినిమా ఇప్పుడు రీజినల్ భాషల్లో కూడా ఓటీటీలో కనిపిస్తోంది.
బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించబడింది, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ధురంధర్’ భారతీయ సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగని రికార్డును నమోదు చేసింది. భారతదేశంలోనే ఏకంగా ₹1000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించిన తొలి బాలీవుడ్ చిత్రంగా ఈ సినిమా రికార్డులకెక్కింది, ఇప్పటివరకు బాలీవుడ్ తరపున అత్యధిక దేశీయ వసూళ్లు సాధించిన చిత్రంగా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ (₹760 కోట్లు) పేరిట ఉన్న రికార్డును ‘ధురంధర్’ తుడిచిపెట్టేసింది. ప్రస్తుతం ఈ…
Dhurandhar: రన్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ సినిమా ఇంకా బాక్సాఫీస్ దగ్గర దూకుడు తగ్గడం లేదు. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఆరు వారాలు దాటినా థియేటర్లకు ప్రేక్షకులు పరుగులు పెడుతున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై యాక్షన్ సినిమా ఇప్పుడు దేశీయంగా భారీ రికార్డులు సృష్టిస్తోంది. 43వ రోజు ముగిసే సరికి ‘ధురంధర్’ సినిమా భారత్లో మొత్తం 871.9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. జనవరి 17న…