రాజస్థాన్ క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ
అనేక నాటకీయ పరిణామాల మధ్యన రాజస్థాన్ మంత్రి వర్గం ఆదివారం కొలువుదీరింది. రాజీనామాలు అనంతరం ఆమోదం ఆదివారం మంత్రి వర్గ విస్తరణతో రాజస్థాన్ రాజకీయం వేడేక్కింది. శనివారం, అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వంలోని మంత్రులందరూ తమ రాజీనామాలను సమర్పించారు. ఇది రాష్ట్రం లో క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమం చేసింది. జైపూర్ లోని సీఎం గెహ్లాట్ అధికారిక నివాసంలో జరిగిన రాజస్థాన్ మంత్రుల మండలి సమావేశం అనంతరం రాజీనామాలను ప్రకటించారు. కొత్త మంత్రివర్గం ఈరోజు చేరింది. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో 15 మంది మంత్రులు- 11 మంది కేబినెట్, 4 మంది రాష్ట్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.
అశోక్ గెహ్లాట్ కేబినెట్లో ముగ్గురు మంత్రులు-గోవింద్ సింగ్ దోతస్రా, హరీష్ చౌదరి,రఘు శర్మలను మాత్రమే తొలగించారు. ఇతర మంత్రు లను కొనసాగించారు. ముగ్గురు రాష్ర్ట మంత్రులు షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గానికి చెందిన వారు. వీరికి కేబినేట్ ర్యాంకు ఇచ్చారు. వీరి తో పాటు మరో 12 మంది కొత్త మంత్రులుగా చేరుతున్నారు. సచిన్ పైలట్ క్యాంపు నుంచి ఐదుగురు క్యాబినేట్లోకి చేరనున్నారు. 12 మంది కొత్త మంత్రుల చేరికతో, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో మంత్రి మండలి సంఖ్య 30కి చేరుకుంటుంది.
Also Read
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!