ఈ మధ్య వివాహేతర సంబంధాలు ఎక్కువ అయ్యాయి.. అంతేకాదు చాలా మంది ప్రాణాలను కూడా కోల్పోతున్నారు.. తాజాగా మరో మహిళ అక్రమ సంబంధం కారణంగా ప్రాణాలను కోల్పోయింది.. తనకన్నా ఎనిమిదేళ్ల చిన్నవాడైనా మరిది వరుస అయ్యే వ్యక్తితో మూడేళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకుంది.. అతన్ని వదల్లేక పెళ్లి చేసుకోవాలని అనుకుంది.. కా�
Viral: ఉత్తర భారతదేశంలో రెండు రోజుల నుంచి బలమైన ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ బలమైన గాలుల వల్ల ఇళ్లు, దేవాలయాలు, ఇతర మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతింటున్నాయి.
రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య అనంతరం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. పాటి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుండి గ్రామంలో పరస్పర వివాదాలు, అనుమానం ఇద్దరి మృతికి కారణమైంది.
Theft : రాజస్థాన్లోని చురు నగరంలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఓం కాలనీలో ఓ యువతి తన ఇద్దరు స్నేహితులతో కలిసి సొంత ఇంట్లోనే చోరీకి పాల్పడింది. ఈ కేసులో బాలిక తల్లి తన 22 ఏళ్ల కుమార్తెతో సహా ముగ్గురిపై ఆరోపణలు చేస్తూ సదరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.
అత్తారింటికి ప్రయాణమైన నవవధువు మార్గమధ్యంలో అనూహ్యం నిర్ణయం తీసుకుంది. పెళ్లైన ఏడు గంటలకే అత్తవారిల్లు దూరంగా ఉందంటూ అకస్మాత్తుగా ఏడుపు మొదలుపెట్టింది. అక్కడికి వెళ్లేందుకు ఆ వధువు నిరాకరించింది. కారులో బయల్దేరి వెళ్తుండగా మధ్యలోనే ఆగి.. తిరిగి పుట్టింటికి పయనమైంది.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్ వేయడానికి ముందే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.