రాజ్పథ్ పేరును కర్తవ్య మార్గంగా మార్చడంపై కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ శనివారం కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అన్ని రాజ్భవన్లను కూడా కర్తవ్య భవన్లుగా మార్చకూడదా అని ప్రశ్నించారు.
గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా ఆరు-ఏడు రాష్ట్రాల్లో లంపి చర్మ వ్యాధి వ్యాపించింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ లంపి చర్మ వ్యాధి కారణంగా ఇప్పటివరకు సుమారు 57,000 పశువులు చనిపోయాయని, వ్యాధిని నియంత్రించడానికి టీకా ప్రక్రియను పెంచాలని బాధిత రాష్ట్రాలను కేంద్రం గురువారం కోరింది.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గురువారం రాజస్థాన్లో ఆమెకు స్వాగతం పలికేందుకు జైపూర్ విమానాశ్రయానికి తరలివచ్చిన స్థానిక కళాకారులతో ముచ్చటించారు. రాజస్థానీ కళాకారులతో కలిసి నృత్యం చేశారు.
రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలో వివాహం తర్వాత వధువుకు నిర్వహించిన కన్యత్వ పరీక్షలో విఫలమవడంతో అత్తమామలు ఆమెను విడిచిపెట్టారు. ఇది చాలదన్నట్లుగా, వారు ఈ విషయంలో పంచాయతీ కూడా పిలిచారు. అమ్మాయి, ఆమె కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల జరిమానా విధించారు.
కని, పెంచి, పెద్దచేసిన తల్లిని... కర్కశంగా ప్రాణాలు తీశాడో కుమారుడు. నవమాసాలు మోసి సాధిన కొడుకే తన పాలిట యముడవుతాడని ఆ తల్లి ఊహించలేకపోయింది. ఓ కసాయి కొడుకు మేక కోసం కన్నతల్లినే కడతేర్చాడు.
రాజస్తాన్ కేబినెట్ మంత్రి మహేష్ జోషి కుమారుడిపై అత్యాచార ఆరోపణలు చేసిన 23 ఏళ్ల యువతిపై ఢిల్లీలో కొంతమంది దుండగులు సిరా దాడి చేశారు. సిరాను ఆమె మొహంపై వేసి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసుల విచారణ ప్రారంభించారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆగ్నేయ జిల్లా) ఈషా పాండే మాట్లాడుతూ.. శనివారం రాత్రి కొందరు దుండగ�
గృహహింస కేసుల్లో చాలా సందర్భాల్లో మహిళలే బాధితురాలుగా ఉంటారు. వరకట్న వేధింపులు కావచ్చు, ఇతర కారణాలతో భార్యలను హింసిస్తూ ఉంటారు. ఇలాంటి కేసులను ఇప్పటి వరకు చాలానే చూశాం. కానీ రాజస్తాన్ లో సీన్ రివర్స్ అయింది. భార్యే భర్తపై గృహహింసకు పాల్పడుతోంది. చాలా ఏళ్లుగా తనను హింసిస్తుందంటూ కోర్ట్ లో కేసు పె
కేంద్ర ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించింది. పెట్రోల్, డిజిల్ పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్ పై రూ. 8, డిజిల్ పై రూ.6 తగ్గించడంతో లీటర్ పెట్రోల్ పై రూ. 9.5, డిజిల్ పై రూ. 7 తగ్గింది. నిన్నటి అర్థరాత్రి నుంచి తగ్గిన రేట్లు అమలులోకి వచ్చాయి. గతేడాది నవంబర్ లో దీపావళి ముందు కూడా కేంద్ర ఇదే విధంగా లీటర్ ప�