బాలీవుడ్ నటి శిల్పా శెట్టి గత కొన్ని రోజులుగా తన భర్త రాజ్ కుంద్రా కేసు కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. జూలై 19న పోర్న్ సినిమాలు తీసినందుకు రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత శిల్పాశెట్టి గురించి అనేక వార్తలు వచ్చాయి. రాజ్ కుంద్రాతో పాటు ఆయన ఫ్యామిలి, పిల్లలు, భార్యపై కూడా దారుణంగా
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల అక్రమ ఉత్పత్తి, పంపిణీ అరెస్ట్ కావడంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. రాజ్ అరెస్ట్ అనంతరం అవి శృంగార చిత్రాలని అశ్లీల చిత్రాలు కాదని ముంబై క్రైమ్ బ్రాంచ్ తో ఆమె వాదించి తన భర్తను సమర్థించింది. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో ఆమె
శిల్పా శెట్టికి కోపం వచ్చింది. రాదా మరి? ఇష్టానుసారం వార్తలు రాస్తే ఎవరికైనా ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. అందుకే, కొన్ని మీడియా సంస్థలపై శిల్పా ఏకంగా 25 కోట్ల పరువు నష్టం దావా వేసింది! ఇంతకీ, కారణం ఏంటి అంటారా? ఆమె భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ వ్యవహారమే! సాధారణంగా ఒక సెలబ్రిటీ కానీ, వారి దగ్గరి వారుగానీ
బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా అలియాస్ రిపు సుడాన్ కుంద్రా, అతని సంస్థ వియాన్ ఇండస్ట్రీస్ అంతర్గత వ్యాపారంలో సరైన నిబంధనలను పాటించనందుకు ‘మార్కెట్స్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా’ దోషులుగా తేల్చింది. ఈ కారణంగా దంపతులు రాజ్ కుంద్రా, శిల్పాశెట్�
బిగ్ బాస్ షోలోకి ఆ మధ్య వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చింది సోఫియా హయత్. అయితే, ప్రస్తుతం దుమారం రేపుతోన్న రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసు విషయంలో ఆమె కూడా స్పందించింది. తాను బిగ్ బాస్ షో చేస్తున్నప్పుడు ఓ ఏజెంట్ ఇంటిమేట్ సీన్స్ చేయాలని అభ్యర్థించాడంటూ ఆమె సంచలన ఆరోపణలు చేసింది. నిజంగా ప్రొఫెషనల్ గా శ�
ఇరవై సంవత్సరాల వయసులో ‘ప్రేమకోసం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆశా సైనీ. దర్శకుడు వీరశంకర్ రూపొందించిన ఆ సినిమా 1999లో విడుదలైంది. ఈ ఇరవై రెండేళ్ళలో పలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, పంజాబీ చిత్రాల్లోనూ ఆశా సైనీ నటించింది. దక్షిణాది కంటే ఉత్తరాదిన అవకాశాలు ఎక్కువ లభిస్తుండటంతో ఐదారేళ్ళుగా �
రాజ్ కుంద్రా మెడకు ఒక్కో కేసు మెల్లమెల్లగా చుట్టుకుంటోంది. మొదట పోర్న్ వీడియోలు డిస్ట్రిబ్యూట్ చేశాడన్నారు పోలీసులు. తరువాత న్యూడ్ సెన్సేషన్ పూనమ్ పాండే ఆరోపణలు మొదలు పెట్టింది. తనని కూడా రాజ్ కుంద్రా కంపెనీ వారు మోసం చేశారని ఆమె అంటోంది. ఇక ఇప్పుడు అహ్మదాబాద్ నుంచీ మరో కేసు కుంద్రా నెత్తిన పడి�
రాజ్ కుంద్రా పోర్న్ వీడియోల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా స్టాండప్ కమెడియన్ సునీల్ పాల్ నీలి చిత్రాల రచ్చలోకి మనోజ్ బాజ్ పాయ్ ను లాగాడు. నేరుగా రాజ్ కుంద్రా గొడవతో ‘ద ఫ్యామిలీ మ్యాన్’కు లింకు లేకున్నా సునీల్ పాల్ అడ్డగోలు వెబ్ సిరీస్ లను తిడుతూ మనోజ్ బాజ్ పాయ్, పంకజ్ త్రిపాఠీ, అలీ ఫ�
రాజ్ కుంద్రా పోలీసు కస్టడీ ఈ రోజుతో ముగిసింది. తాజా విచారణలో కోర్టు ఈ వ్యాపారవేత్త బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తూ మరికొన్ని రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. రాజ్ కుంద్రా, ర్యాన్ తోర్పేలను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. బాలీవుడ్ నటి శిల్పా శెట్టిభర్త రాజ్ జూలై 19న పోర్న్ రాకెట్ క�
అశ్లీల చిత్రాలు నిర్మాణం, యాప్ ల ద్వారా షేర్ చేయడం వంటి ఆరోపణలతో వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రాజ్ కుంద్రా పోలీస్ కస్టడీ జూలై 27న ముగియనుంది. అశ్లీల చిత్రాల కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న రాజ్ కుంద్రా కేసులో దర్యాప్తును పోలీసులు వేగవం�