Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Rains

Rains News

    • చిత్తూరు జిల్లాలో విచిత్ర పరిస్థితి… చుక్కనీరు లేని చెరువులు
      #ఆంధ్రప్రదేశ్

      చిత్తూరు జిల్లాలో విచిత్ర పరిస్థితి… చుక్కనీరు లేని చెరువులు

      చిత్తూరు జిల్లాలో ఓ విచిత్ర పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతూ వాగులు పోంగుతున్నాయి… గండికి కూడా గురైతున్నాయి చెరువులు. మరో వైపు చుక్కనీరు లేకుండా అవిలాల ,తుమ్మలగుంట చెరువులు వెలవెలపోతున్నాయి. రోండు చెరువులుకు సప్లై చానల్స్ ఆక్రమణకు గురికావడంతో తమ గ్రామాలు ముంపుకి గురైతుందని ఆవేదన వ్యక్తం చేస్తూన్నారు పేరూరు,పుదిపట్ల గ్రామస్థులు. వరద ప్రవాహంతో ప్రమాదస్థితికి పేరూరు చెరువు చేరుకుంటుంది. పేరూరు చెరువుకు ఇన్ ప్లో తగ్గింపుపై దృష్టి పెట్టారు…
    • కడపలో వరద బీభత్సం… ఒకే కుటుంబంలో 9 మంది మృతి
      #Top Story

      కడపలో వరద బీభత్సం… ఒకే కుటుంబంలో 9 మంది మృతి

      కడప జిల్లాలో వరద బీభత్సం కొనసాగుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెయ్యేరు నది పొంగి పొర్లుతోంది. దీంతో చెయ్యేరు నది ఒడ్డున ఉన్న శివాలయం మునిగిపోయింది. దీంతో అక్కడ కార్తీకమాస పూజల కోసం వచ్చిన భక్తులు వరదలకు కొట్టుకుపోయారు. మొత్తం 26 మంది గల్లంతైనట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. వీరిలో 14 మంది మృతదేహాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు. మృతులంతా పులమత్తూరు, మందపల్లికి చెందినవారుగా గుర్తించారు. Read Also: జగన్ గాల్లో నుంచి కిందకు…
    • భారీగా ధ్వంస‌మైన శ్రీవారి మెట్టుమార్గం…
      #Top Story

      భారీగా ధ్వంస‌మైన శ్రీవారి మెట్టుమార్గం…

      తిరుప‌తిలో నిన్న కొద్దిగా శాంతించిన వ‌ర‌ణుడు ఈరోజు తిరిగి ఉగ్ర‌రూపం చూపిస్తున్నాడు.  ఈరోజు ఉద‌యం 5 గంట‌ల నుంచి తిరుమ‌ల‌, తిరుప‌తిలో భారీగా వ‌ర్షం కురుస్తోంది.  ఈ వ‌ర్షాల ధాటికి మ‌ళ్లి చెరువులు, న‌దులు పొంగి పొర్లుతున్నాయి.  ఇప్ప‌టికే తిరుప‌తి న‌గ‌రంలో ఎటు చూసినా నీరు త‌ప్పించి మ‌రేమి క‌నిపించ‌డంలేదు.   Read: ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం ప‌ట్టివేత‌… అటు తిరుమ‌ల‌కు వెళ్లే మెట్ల మార్గం, రోడ్డు మార్గాలు దెబ్బ‌తిన్నాయి.  శ్రీవారి మెట్టు మార్గం…
    • కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లన్నీ తడిశాయి: బండి సంజయ్ కుమార్
      #తెలంగాణ

      కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లన్నీ తడిశాయి: బండి సంజయ్ కుమార్

      కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లన్నీ తడిశాయని బీజేపీ రాష్ర్ట అధ్యక్షడు బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీరాష్ట్ర అధ్యక్షుడిగా నేను రెండు రోజుల పాటు నల్లగొండ, సూర్యాపేట జిల్లాలలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను కలవడానికి వెళ్తే టీఆర్ఎస్ నాయకులతో, కార్యకర్తలతో రాళ్లతో, కట్టెలతో దాడి చేయించే ప్రయత్నం చేశారు. కానీ నేను మొన్న కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులతో మాట్లాడిన తర్వాత ఏ అంశాలు లేవనెత్తానో అవే ఈరోజు…
    • వరద సహాయకచర్యలపై జగన్‌కి ప్రధాని మోడీ ఫోన్
      #Top Story

      వరద సహాయకచర్యలపై జగన్‌కి ప్రధాని మోడీ ఫోన్

      ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, అనంతర పరిస్థితులను ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోడీ. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల పరిస్థితిని ప్రధానికి వివరించారు జగన్. వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం వైయస్‌ జగన్‌ ఏరియల్‌ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా భారీ వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు జగన్. బంగాళా ఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా గత వారం రోజులుగా…
    • విషాదం నింపుతున్న వరదలు.. హెలికాప్టర్ తో గాలింపు చర్యలు
      #ఆంధ్రప్రదేశ్

      విషాదం నింపుతున్న వరదలు.. హెలికాప్టర్ తో గాలింపు చర్యలు

      భారీవర్షాలు, పొంగిపొర్లుతున్న వాగులు వంకలతో జనం గల్లంతవుతున్నారు. కడప జిల్లా చెయ్యేరు వరదలలో గల్లంతయిన వారి కోసం హెలికాప్టర్ తో గాలింపు చర్యలు చేపడుతున్నారు అధికారులు. గుండ్లూరు వద్ద వరద ప్రవాహంలో చిక్కుకున్న యువకుణ్ణి రక్షించింది నేవీ హెలికాప్టర్. పులపత్తురు శివాలయంలో పూజలకు వెళ్లి గల్లంతయిన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. కార్తీకదీపం వెలిగించేందుకు వెళ్లి వరదల్లో గల్లంతయ్యారు. అందులో ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం అయ్యాయి. చెయ్యేరులో కొట్టుకుపోతున్న మరో మృతదేహంని స్వాధీనం చేసుకున్నారు. చెయ్యేరు…
    • ప్రాణ భయంతో బస్సుపైకి ఎక్కిన ప్రయాణికులు
      #Top Story

      ప్రాణ భయంతో బస్సుపైకి ఎక్కిన ప్రయాణికులు

      ఏపీలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజంపేట మండలంలో వాగులు, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. రామాపురం చెయ్యేరు నదిలో రెండు ఆర్టీసీ పల్లెవెలుగు బస్సులు ఇరుక్కుపోయాయి. ఓ బస్సులోని ప్రయాణికులు బిక్కుబిక్కుమంటున్నారు. మరో బస్సులోని ప్రయాణికులు ప్రాణ భయంతో బస్సు పైకి ఎక్కారు. తమను కాపాడాలంటూ ప్రయాణికులు ఆర్తనాదాలు చేశారు. మరోవైపు జిల్లాలోని సుండుపల్లి మండలంలోని పింఛా ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. లక్ష క్యూసెక్కుల ఇన్…
    • భారీ వ‌ర్షాల ఎఫెక్ట్‌:  తిరుచానూరులో వ‌ర‌ద తాకిడికి కొట్టుకుపోయిన ఇల్లు…
      #Top Story

      భారీ వ‌ర్షాల ఎఫెక్ట్‌: తిరుచానూరులో వ‌ర‌ద తాకిడికి కొట్టుకుపోయిన ఇల్లు…

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాయ‌ల‌సీమ‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా వ‌ర్షం కురుస్తుండ‌టంతో వాగులు, వంక‌లు, న‌దులు పొంగిపోర్లుతున్నాయి.  ముఖ్యంగా తిరుప‌తి న‌గ‌రం వ‌ర్షాల ధాటికి అల్ల‌క‌ల్లోలంగా మారిపోయింది.  శ్రీవారి భక్తుల‌తో నిత్యం క‌ళ‌క‌ళ‌లాడే తిరుప‌తి న‌గ‌రంలో ఇప్పుడు ఎటు చూసినా వ‌ర‌ద నీరే క‌నిపిస్తున్నది.  లొత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లను అధికారులు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.   Read: అహంకారంపై రైతుల స‌త్యాగ్ర‌హం విజ‌యం… ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డే ఆగిపోయాయి.  రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లిగింది.  ఇక‌,…
    • తీరం దాటిన వాయుగుండం… రాయ‌ల‌సీమ‌లో అతిభారీ వ‌ర్షాలు…
      #Top Story

      తీరం దాటిన వాయుగుండం… రాయ‌ల‌సీమ‌లో అతిభారీ వ‌ర్షాలు…

      బంగాళాఖాతంలో ఏర్ప‌డిన వాయుగుండం తీరం దాటింది. ఉత్త‌ర త‌మిళ‌నాడు, ద‌క్షిణ‌కోస్తా తీరాల మ‌ధ్య పుదుచ్చేరి- చెన్నై స‌మీపంలో తీరం దాటింది.  తెల్ల‌వారుజామున 3 నుంచి 4 గంట‌ల మ‌ధ్య తీరం దాటిన‌ట్టు వాతావ‌ర‌ణ శాఖ తెలియ‌జేసింది.  ఈ వాయుగుండం ప్ర‌భావంతో ఈరోజు రాయ‌ల‌సీమ‌తో పాటుగా ద‌క్షిణ కోస్తా జిల్లాల్లో కూడా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్టుగా వాతార‌వ‌ణ శాఖ తెలియ‌జేసింది.  రాయ‌ల‌సీమ‌లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్టు వాతార‌వ‌ణ శాఖ…
    • లైవ్‌:  తిరుప‌తిలో జ‌ల‌ప్ర‌ళ‌యం…
      #Top Story

      లైవ్‌: తిరుప‌తిలో జ‌ల‌ప్ర‌ళ‌యం…

    ←1…3132333435…47→

తాజావార్తలు

  • Telangana Rajya Sabha Candidates: తెలంగాణ నుంచి రాజ్యసభకు వేం నరేందర్‌రెడ్డి, సింఘ్వి..

  • SA vs NZ: ఫిన్ అలెన్ అజేయ సెంచరీ.. న్యూజిలాండ్ 9 వికెట్ల భారీ విజయంతో ఫైనల్‌కు

  • CM Revanth Reddy: అమిత్ షా తో ముగిసిన సీఎం రేవంత్ సమావేశం

  • Off The Record: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి? నేతల అసంతృప్తి పార్టీకి నష్టమేనా?

  • Tecno Pop X: టెక్నో పాప్ X భారత్‌లో లాంచ్.. బడ్జెట్‌లో బెస్ట్ డిస్‌ప్లే, ఆఫ్‌లైన్ వాకీ-టాకీ ఫీచర్!

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions