గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కేసు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈరోజు రఘురామ బెయిల్ పిటీషక్ కు సంబందించి విచారణ సుప్రీం కోర్టులో జరిగింది. రఘురామకు ఆర్మీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించాలని, ఆ నివేదికను సీల్డ్ కవర్లో అందించాలని, వైద్యపరీక్షలను వీడియో తీయాలని ఆదేశించింది సుప్రీం కోర్టు. అయితే తాజాగా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి మెడికల్ రిపోర్ట్ అందింది అని సుప్రీం కోర్టు తెలిపింది. రఘురామకు కాలి వేలుకు…
ఎంపీ రఘురామ కృష్ణంరాజు కు వైద్య పరీక్షలు ప్రారంభం అయ్యాయి. జ్యుడీషియల్ అధికారిని నియమించిన తెలంగాణ హైకోర్టు… పర్యవేక్షణాధికారిగా జ్యుడీషియల్ రిజిస్ట్రార్ ను ఉంచింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆర్మీ హాస్పిటల్ కు చేరుకున్నారు జ్యుడీషియల్ ఆఫీసర్. రఘురామ కృష్ణం రాజు కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు ముగ్గురు ఆర్మీ వైద్యులు బృందం. వైద్య పరీక్షలు మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్న అధికారులు… మెడికల్ రిపోర్ట్స్ షీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు న్యాయధికారి. చికిత్స కాలాన్ని…
గుంటూరు జిల్లా జైలు నుంచి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్కు తరలిస్తున్నారు పోలీసులు… సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సికింద్రాబాద్లోని ఆర్మీ ఆస్పత్రికి బయల్దేరారు.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత జిల్లా జైలు వద్దకు చేరుకున్న రఘురామకృష్ణంరాజు తరపు లాయర్లు.. ఆయనను ఎప్పుడు తరలిస్తారని చాలాసేపు ఎదురుచూశారు.. ఇక, రఘురామను సికింద్రాబాద్ ఆర్మీ హాస్పటల్ కు తరలించే విషయంపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ తో మాట్లాడారు అడ్వకేట్ లక్ష్మీనారాయణ… కోర్టు అదేశాలను తాము పాటిస్తామని అడ్వకేట్ కు స్పష్టం…
అసలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రాధాన్యత ఏంటి? అంటూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు… ప్రస్తుతం తెలంగాణలో మాజీ మంత్రి ఈటల వ్యవహారం హాట్ టాపిక్ కాగా.. ఏపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం సంచలనంగా మారింది.. అయితే, కోవిడ్ సమయంలో.. ఈ పరిస్థితి ఏంటి? అంటూ రెండు ప్రభుత్వాలను నిలదీశారు వీహెచ్. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏపీలో రఘురామకృష్ణంరాజు, తెలంగాణలో ఈటల రాజేందర్ మీద పెడుతున్న శ్రద్ధ..…
రాష్ట్రంలో గత రెండు రోజుల పరిణామాలు చూస్తే రాజకీయ కుట్ర అనేది స్పష్టం అవుతుంది అని వైసీపీ లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి అన్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు చంద్రబాబు డైరెక్షన్ లో పని చేస్తున్నారని మేము చేసిన ఆరోపణలు వాస్తవం అని ఇవాళ స్పష్టం అయ్యింది అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు భోజనం తెచ్చినప్పుడు కూడా బానే ఉన్నారు. కోర్టుకు చక్కగా నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. కానీ కోర్టులో బెయిల్ రిజెక్ట్…
రఘురామ కృష్ణ రాజు బెయుల్ పిటీషన్ సుప్రీం కోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రఘురామ కృష్ణ రాజు దాఖలు చేసిన ఎస్.ఎల్.పి తో పాటు, ఆయన కుమారుడు దాఖలు చేసిన మరో పిటీషన్ కూడా సుప్రీంకోర్టు లో విచారణ జరుగుతుంది. బెయుల్ పిటీషన్ ను హైకోర్టు సింగిల్ జడ్జ్ తిరస్కరించాడన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు లో రఘురామ కృష్ణ రాజు పిటీషన్ వేశారు. శనివారం నాడు సి.ఐ.డి కోర్టు…
నా భర్తకు ప్రాణహాని ఉందని ఆరోపించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు భార్య రమ.. మీడియాకు ఓ వీడియోను విడుదల చేసిన ఆమె.. నా భర్తకు ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్, సీఐడీ బాధ్యత వహించాలన్నారు.. ఈ రాత్రి జైలులో ఆయనపై దాడి చేస్తారనే సమాచారం ఉందంటూ అనుమానాలు వ్యక్తం చేసిన ఆమె.. వైసీపీ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొన్నారు.. ఇక, సీఐడీ ఆఫీసులో పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం క్షణ క్షణం ఉత్కంఠ రేపుతూనే ఉంది.. నన్ను తీవ్రంగా కొట్టారంటూ కోర్టుకు తెలిపారు రఘురామ.. దీనిపై మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది హైకోర్టు.. అయితే, దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. జీజీహెచ్ ఇచ్చిన మెడికల్ రిపోర్టును చదివి వినిపించింది డివిజన్ బెంచ్.. రఘురామ కాలి పై గాయాలు ఏమీ లేవని స్పష్టం చేసింది మెడికల్ రిపోర్టు.. అవన్నీ తాజా గాయాలు కావని పేర్కొంది. రఘురామ పూర్తి ఆరోగ్యంగా…
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును ఎందుకు జైలుకు తరలించారని సీఐడీని ప్రశ్నించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. రఘురామ కృష్ణంరాజు కేసులో హైకోర్టులో ప్రారంభమైన వాదనలు కాసేపటి క్రితమే ముగిశాయి.. రఘురామ కృష్ణంరాజు ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కోర్టు నుంచి వైద్య బృందం నివేదిక హైకోర్టుకు చేరింది.. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింగి.. ఈ సందర్భంగా జరిగిన పరిణామాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు రఘురామ తరపు న్యాయవాదులు.. ఇదే సమయంలో.. సీఐడీ కూడా అన్ని విషయాలను కోర్టుకు వివరించింది. హైకోర్టు…