Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Punjab

Punjab News

    • పంజాబ్‌లో విభేదాలు తారాస్థాయికి.. ఎమ్మెల్యేలతో సిద్ధూ భేటీ..
      #జాతీయం

      పంజాబ్‌లో విభేదాలు తారాస్థాయికి.. ఎమ్మెల్యేలతో సిద్ధూ భేటీ..

      ఓవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే.. మరోవైపు పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీలో విభేదాలు ముదిరిపోతున్నాయి… సీఎం అమరీందర్‌ సింగ్, పీసీసీ కొత్త చీఫ్ నవజోత్‌ సింగ్‌ సిద్ధూకి అసలు పొసగకుండా తయారవుతోంది పరిస్థితి.. కాంగ్రెస్‌ అధిష్టానం, సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ జోక్యం చేసుకుని సిద్ధూకి పీసీసీ చీఫ్ పోస్టు ఇచ్చిన తర్వాత కూడా పరిస్థితి సద్దుమనిగినట్టు కనిపించడంలేదు.. ఇక, తనకు మద్దతుగా ఉన్న 62 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ఇవాళ సిద్ధూ సమావేశం అయ్యారు.. అమృత్‌సర్‌లోని…
    • పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నవజోత్ సింగ్ సిద్ధూ
      #జాతీయం

      పంజాబ్ పీసీసీ చీఫ్‌గా నవజోత్ సింగ్ సిద్ధూ

      పంజాబ్ పిసిసి అధ్యక్షుడుగా నవజోత్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే… నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ లను కూడా నియమించింది ఏఐసిసి అధిష్ఠానం. వర్కింగ్ ప్రెసిడెంట్ లుగా సంగత్ సింగ్ గిలిజియన్, సుఖవీందర్ సింగ్ డానీ, పవన్ గోయల్, కుల్జీత్ సింగ్ నగ్రా లను నియామకం చేసింది కాంగ్రెస్‌ అధిష్టానం. ఈ మేరకు నియామకాలను ఆమోదిస్తూ ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం మరింత ముదురుతోంది
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం మరింత ముదురుతోంది

    • సిద్దూ చేతికి పంజాబ్ కాంగ్రెస్ ప‌గ్గాలు…
      #Top Story

      సిద్దూ చేతికి పంజాబ్ కాంగ్రెస్ ప‌గ్గాలు…

      పంజాబ్ కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త క‌ల‌హాలు ఓ కొలిక్కి వ‌చ్చాయి.  బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సిద్దూ అన‌తి కాలంలోనే పార్టీలో మంచి ప‌ట్టు సాధించారు.  అయితే, కొంత‌కాలంగా కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ త‌గాదాలు ఎక్కువ‌య్యాయి.  పంజాబ్ ముఖ్య‌మంత్రి అమ‌రింద‌ర్ సింగ్‌, సిద్దూ వ‌ర్గంగా విడిపోయి విమ‌ర్శ‌లు చేసుకున్నారు.  ఈ త‌గాదాలు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. సిద్దూకి కాంగ్రెస్ పీసీసీ ప‌గ్గాలు అప్ప‌గించింది.  ముఖ్య‌మంత్రిగా అమ‌రింద‌ర్ సింగ్ కొన‌సాగ‌నున్నారు.  దీంతో పంజాబ్‌లో గొడ‌వ‌కు…
    • ఆప్ హామీః 300 యూనిట్ల వ‌ర‌కూ క‌రెంట్ ఫ్రీ…పాత బిల్లులు కూడా…
      #Top Story

      ఆప్ హామీః 300 యూనిట్ల వ‌ర‌కూ క‌రెంట్ ఫ్రీ…పాత బిల్లులు కూడా…

      సామాన్యుడి పార్టీ పంజాబ్‌పై క‌న్నేసింది.  పంజాబ్ రాష్ట్రానికి త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఆ ఎన్నిక‌ల్లో త‌న ముద్ర‌ను వేసుకోవాల‌ని చూస్తోన్న‌ది ఆప్‌.  ఇందులో భాగంగానే ఉచిత విద్యుత్ అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్న‌ది.  గ‌తంలో 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్‌ను అందిస్తామ‌ని ప్ర‌క‌టించిన ఆప్, ఇప్పుడు మ‌రో వంద యూనిట్లు పెంచింది.  300 యూనిట్ల వ‌ర‌కు ఉచితంగా విద్యుత్ ను అందిస్తామ‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.  పంజాబ్‌తో పాటుగా ఉత్త‌రాఖండ్‌పై కూడా ఆప్ క‌న్నేసింది. కేజ్రీవాల్…
    • సోనియాతో కెప్టెన్ భేటీ.. సంక్షోభం ముగిసినట్టేనా..?
      #Top Story

      సోనియాతో కెప్టెన్ భేటీ.. సంక్షోభం ముగిసినట్టేనా..?

      పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షభానికి తెరదించేందుకు రంగంలోకి దిగారు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ… ఢిల్లీ వెళ్లిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆమెతో చర్చలు జరిపారు.. అంతర్గత విభేదాలతో, సంక్షోభంలో పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌ సతమతమవుతోంది.. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ తో ఢీ అంటున్నారు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఈ రోజు ఉదయం కూడా “బూటకపు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల” వల్ల పంజాబ్ ప్రజల పై వేల కోట్ల రూపాయల అధిక భారం మోపారని…
    • అసమ్మతి సెగలు.. కెప్టెన్‌తో సోనియా గాంధీ భేటీ..!
      #జాతీయం

      అసమ్మతి సెగలు.. కెప్టెన్‌తో సోనియా గాంధీ భేటీ..!

      పంజాబ్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్‌… సోనియా గాంధీ కలవనున్నారని సమాచారం. రేపు సాయంత్రం సోనియా అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూను పార్టీలో లేదా ప్రభుత్వంలో సర్దుబాటు చేయడానికి… కాంగ్రెస్ హైకమాండ్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో అమరీందర్‌సింగ్‌లో సోనియా సమావేశం ఆసక్తి రేపుతోంది. ఇక సిద్దూ ఇప్పటికే రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీ కలిశారు. సీఎం అమరీందర్‌సింగ్‌,…
    • పంజాబ్ ఎన్నిక‌లుః  200 కాదు… 300 యూనిట్లు ఫ్రీ…
      #Top Story

      పంజాబ్ ఎన్నిక‌లుః 200 కాదు… 300 యూనిట్లు ఫ్రీ…

      పంజాబ్ రాష్ట్రానికి వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  పంజాబ్‌లో జ‌రిగే ఎన్నిక‌ల‌పై ఆప్ పార్టీ దృష్టిసారించింది.  ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ ఛండీగడ్‌లో ప‌ర్య‌టించారు.  పార్టీ నాయ‌కుల‌తో చ‌ర్చించారు.  పంజాబ్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికారంలోకి వ‌స్తే 200 యూనిట్ల వ‌ర‌కు క‌రెంట్ ఫ్రీ అని ముందుగా ప్ర‌క‌టించారు.   Read: 60 ఏళ్ళ ‘బాటసారి’ అయితే, నిన్న‌టి రోజున కేజ్రీవాల్ స‌డెన్ స‌ప్రైజ్ ఇస్తూ, 200 యూనిట్లు కాదు 300 వ‌ర‌కు క‌రెంట్…
    • మేం గెలిస్తే అన్ని ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్..
      #జాతీయం

      మేం గెలిస్తే అన్ని ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్..

      ఢిల్లీలో వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఇతర రాష్ట్రాలపై కూడా ఫోకస్‌ పెట్టింది.. వచ్చే ఏడాది పంజాబాద్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే సిద్ధం అవుతోంది.. తాము అధికారంలోకి వస్తే.. ఏం చేస్తామనేది హామీ కూడా ఇస్తున్నారు ఆప్‌ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్… పంజాబ్ ఎన్నిక‌ల్లో తాము గెలిస్తే రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు 300 యూనిట్ల వరకు విద్యుత్‌ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న విద్యుత్…
    • పంజాబ్‌లో ఉచిత విద్యుత్… ఆప్ కొత్త హామి…
      #Top Story

      పంజాబ్‌లో ఉచిత విద్యుత్… ఆప్ కొత్త హామి…

      వ‌చ్చే ఏడాది పంజాబ్ రాష్ట్రానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఎన్నిక‌ల్లో త‌న ముద్ర‌వేయాల‌ని అప్ పార్టీ చూస్తున్న‌ది.  ఇందులో భాగంగా పంజాబ్‌లో ఆప్ విజ‌యం సాధించి అధికారంలోకి వ‌స్తే ఉచిత విద్యుత్‌ను అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది.  చంఢీగ్ ప‌ర్య‌ట‌న‌కు ఒక‌రోజు ముందుగా ఆప్ అధినేత‌, ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఈ ప్ర‌క‌ట‌న చేశారు.  ఈ ప్ర‌క‌ట‌న‌తో పంజాప్ ఆప్ కేడ‌ర్ మ‌రింత ఉత్సాహంగా మారింది.  పంజాబ్ లో అధికారంలోకి వ‌స్తే 200 యూనిట్ల లోపు వినియోగించేవారికి ఉచితంగా విద్య‌త్…
    ←1…45464748→

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • Israel-Iran War: “యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌”పై ఇరాన్ మిస్సైల్ అటాక్..

  • Rakasa Teaser Talk: నవ్విస్తూనే భయపెడుతున్న సంగీత్ శోభన్.. రిలీజ్ డేట్ ఫిక్స్.!

  • Iran: ‘‘ఇది ముస్లింలపై యుద్ధం’’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్..

  • Ind vs WI: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న సూర్య.. రింకూకు నో ఛాన్స్.. వెస్టిండీస్ జట్టులో కీలక మార్పు!

  • Breaking News: మోడీ అధ్యక్షతన అత్యున్నత CCS సమావేశం..

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions