మహారాష్ట్రలోని పుణెలో రోడ్డుప్రమాదం జరిగింది. యావత్ గ్రామంలోని సహజ్పూర్ ఫాటా సమీపంలో రాష్ట్ర రవాణా బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
Police Arrested For Viral Video: శిథిలావస్థలో ఉన్న ఓ ఆలయ భవనం పై రీల్స్ కోసం సాహసోపేతమైన రీల్ చేసినందుకు పూణే నగరంలోని భారతి విద్యాపీఠ్ పోలీసు స్టేషన్లో ఒక అమ్మాయి, పురుషుడిని అరెస్టు చేసినట్లు శుక్రవారం ఒక పోలీసు అధికారి తెలిపారు. వారిని మిహిర్ గాంధీ (27), అతని స్నేహితురాలు మినాక్షి సలుంఖే (23)గా గుర్తించగా.. రీల్ ను చిత్రీకరిస్తున్న మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ విషయం సంబంధించి భారతీ విద్యాపీఠ్ పోలీస్…
Mercedes Car Accident : మంగళవారం (జూన్ 18) మధ్యాహ్నం జరిగిన మరో ప్రమాదంలో ఓ ద్విచక్ర వాహనదారుడు మెర్సిడెస్ కారు కింద నలిగిపోయాడు. పూణే (pune) నగరంలోని ఎరవాడ (Yerwada) లోని గోల్ఫ్ కోర్స్ చౌక్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దింతో కారు యజమానిని అదుపులోకి తీసుకుని ఎరవాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇక బైక్ బాధితుడిని కేదార్ మోహన్ చవాన్ (41)గా గుర్తించారు పోలీసులు. కారు డ్రైవర్ నందు అర్జున్…
ప్రస్తుతం దేశంలో పలు ప్రాంతాలలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా నగరాలలో రోడ్ల మీదికి వర్షపు నీళ్ళు నిండిపోయి ప్రజలు అవస్థ పడుతున్న సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూశాం. అయితే తాజాగా ఇలా వాన పడిన సమయంలో ఓ యువకుడు చేసిన పనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వైరల్ వీడియో గురించి చూస్తే.. Russia: నదిలో మునిగి చనిపోయిన భారత వైద్య విద్యార్థుల…
ఈ కేసులో కీలక పరిణామం జరిగింది. ప్రమాదం జరిగిన రోజు రాత్రి బాగా తాగి ఉన్నట్లు మైనర్ పోలీసుల ముందు అంగీకరించినట్లుగా పోలీస్ వర్గాలు ఆదివారం తెలిపాయి. విచారణలో తనకు జరిగిన సంఘటనలన్నీ పూర్తిగా గుర్తుకు రాలేదని అధికారులకు తెలిపాడు.
పూణేలో జరిగిన రోడ్డు ప్రమాదం దేశంలో చర్చనీయాంశమైంది. ఇక్కడ వేగంగా వస్తున్న లగ్జరీ కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. కారును 17 ఏళ్ల మైనర్ మద్యం మత్తులో నడిపాడు. కాగా ఈ కేసునులో ముఖ్యంగా ప్రమాదానికి కారణమైన బాలుడి చేత వ్యాసం రాయించాలని జువైనల్ జస్టిస్ బోర్డు ఆదేశాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Pune Car Accident Case: పూణేలో మైనర్ వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఇద్దరు టెక్కీల మరణానికి కారణమయ్యాడు. పోర్ష్ కారుతో బైకును ఢీకొట్టడంతో 24 ఏళ్ల అనీష్ అవధియా, 21 ఏళ్ల అశ్విని కోష్ట మృతి చెందారు.
ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో, పూణే నగరానికి చెందిన ఓ బిల్డర్ మైనర్ కుమారుడు, తన పోర్స్ కారుతో అనేక వాహనాలను ఢీకొని ఇద్దరిని చంపాడు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు కళ్యాణి నగర్ లో ఈ ప్రమాదం జరిగింది. తన పోర్స్ కారును అధిక వేగంతో నడుపుతూ., అతను నియంత్రణ కోల్పోయి, అనేక వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న అనీస్ అవ్లియా, అశ్విని కోస్టా వెంటనే మరణించారు. ITI Admissions:…
Maharashtra : మహారాష్ట్రలోని ముంబైలో ఇటీవల భారీ హోర్డింగ్ పడిపోవడంతో 20 మంది మరణించగా, 100 మంది గాయపడ్డారు. ఇప్పుడు పూణెలో హోర్డింగ్ పడిపోవడంతో ఇద్దరు వ్యక్తులు గాయపడిన సంఘటన పుణెలో వెలుగులోకి వచ్చింది.