పూణేలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆల్ ఇండియా కోఆర్డినేషన్ మీటింగ్ 2023 జరుగుతోంది. ఈ సమావేశానికి 36 సంస్థలకు చెందిన 266 మంది ముఖ్య అధికారులు హాజరవుతున్నారు. ఈ సమావేశంలో పర్యావరణ అనుకూల జీవనశైలి, జీవన విలువలతో కూడిన కుటుంబ వ్యవస్థ, సామరస్యానికి పట్టుబట్టడం, స్వదేశీ ప్రవర్తన, పౌర విధులను నెరవేర్చడం వంటి ఐదు అంశాలపై చర్చించనున్నారు.
మహారాష్ట్రలో దారుణం వెలుగు చూసింది.. పూణేలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. పూణె జిల్లాలోని పింప్రి-చించ్వాడ్లోని పూర్ణానగర్ ప్రాంతంలో ఈరోజు జరిగిన అగ్నిప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు.. అసలు ప్రమాదం ఎలా జరిగిందో క్లారిటీ రావడం లేదని పోలీసులు, త్వరలోనే ఫైర్ కు కారణం ఏంటో గుర్తిస్తామని తెలిపారు.. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఉలిక్కి పడింది.. వివరాల్లోకి వెళితే.. పింప్రీ చించ్వాడ్ అగ్నిమాపక దళం అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున 5.25…
Tomato: రైతులకు ఉల్లి, టమాటా సాగు అధిక రిస్క్తో కూడుకున్న పని. ఎందుకంటే ఈ పంటల సరఫరా విషయంలో ఎప్పుడూ అనిశ్చితి ఉంటుంది. ఈ పంట సాగుకు అయ్యే ఖర్చుకు, కోతకు వచ్చే ఖర్చుకు వ్యత్యాసం చాలా ఉంటుంది.
Pune: తనతో సంబంధాన్ని నిరాకరించినందుకు ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ పై దాడికి తెగబడ్డాడు. మంగళవారం ఈ ఘటన పూణేలోని సదాశివపేట ప్రాంతంలో జరిగింది. బాధితురాలు, నిందితుడు ఇద్దరు మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. తనతో సన్నిహితంగా ఉండేందుకు నిరాకరించినందుకు సదరు వ్యక్తి యువతిపై దాడికి చేశాడు. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణె-బెంగళూరు హైవేపై ప్రైవేట్ బస్సును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, 22 మంది గాయపడ్డారు.
Mangoes On EMI: మొబైల్ ఫోన్లు, కార్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లకు ఈఎంఐల్లో కొనుగోలు చేయడం విన్నాం. కానీ మామిడి పండ్ల కొనుగోలుకు ఈఎంఐ ఆఫర్ ఎప్పుడైనా విన్నారా..? అయితే ఓ సారి ఈ స్టోరిని చదవాల్సిందే. వేసవి వచ్చిందంటే చాలు ప్రతీ ఒక్కరు మామిడి పండ్లను టేస్ట్ చేయాలని చూస్తుంటారు. అంతటి క్రేజ్ ఉంది మామిడికి
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ను భవిష్యత్ లో సీఎంగా చూడాలని మహారాష్టలోని పుణెకు చెందిన ఓ ఐస్ క్రీం వ్యాపారి ఆశ పడుతున్నాడు. అంతేకాకుండా సచిన్ ను ముఖ్యమంత్రిగా చూడాలని వినూత్నంగా ప్రచారాన్ని కూడా ప్రారంభించాడు.
Thieves New Plan: పూణెలో నగలు దోచుకునేందుకు దొంగలు వేసిన కొత్త పథకం గురించి వింటే షాక్ అవుతారు. అయితే ఈ ఐదుగురు నిందితులను హడప్సర్ పోలీసులు పట్టుకున్నారు.