Shocking Video Trending in Social media: కొన్నిసార్లు అప్పటివరకు మన ముందరే ఉన్న వారు మరో క్షణంలో ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి ఇప్పటికే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇకపోతే తాజాగా చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మహారాష్ట్రలోని పూణేలో ఉన్న చించ్వాడ్లోని బోప్ఖేల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి…
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్కు మరో చుక్కెదురైంది. ఢిల్లీ కోర్టులో ఆమె వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. బుధవారమే ఆమె అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ తిరస్కరించిన కొన్ని గంట్లోనే న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆమె చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ (34)కు యూపీఎస్సీ భారీ షాకిచ్చింది. ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయడంతో పాటు భవిష్యత్లో జరిగే అన్ని పరీక్షల నుంచి ఆమెను డిబార్ చేసింది.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ జాడ గత ఐదు రోజుల నుంచి కనిపించడం లేదు. ఇంట్లోనూ లేదు.. ఫోన్లు కూడా పని చేయడం లేదు. దీంతో ఆమె ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.
మానవత్వం సిగ్గుతో తలదించుకునే ఓ ఉదంతం మహారాష్ట్రలోని పూణెలో వెలుగు చూసింది. ఇక్కడ ఆసుపత్రి వైద్యులు నిస్సహాయ రోగిని ఆసుపత్రి నుండి తొలగించి రోడ్డుపై వదిలేశారు. రోడ్డు ప్రమాదంలో రోగి రెండు కాళ్లు పోయాయి. పూణెలో ఓ నిరుపేద వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. అనంతరం చికిత్స నిమిత్తం సమీపంలోని సాసూన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఒక వైద్యుడు.. పారామెడికల్ సిబ్బంది అతన్ని ఆసుపత్రి నుండి బయటకు తీసుకువచ్చి చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్న రహదారిపై వదిలిపెట్టారు. ఈ…
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేద్కర్ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆమె శిక్షణను యూపీఎస్సీ నిలిపివేసింది. ఇంకోవైపు కేంద్ర దర్యాప్తు కూడా కొనసాగుతోంది.
రీకాల్డ్ ఐఏఎస్ ట్రైనీ పూజ ఖేద్కర్ తల్లిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పొలంలో ఓ రైతును తుపాకీతో బెదిరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెపై చర్యలకు ఉపక్రమించారు.
ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్కు బిగ్ షాక్ తగిలింది. ఆమె శిక్షణ నిలిపివేస్తూ తాజాగా ఆదేశాలు వెళ్లాయి. అకాడమీకి రీకాల్ చేశారు. దీంతో పూజాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వ్యవహారం మరింత ముదురుతోంది. ఆమె వ్యవహారం ఓ వైపు రచ్చ రచ్చ చేస్తుంటే.. ఇంకోవైపు ఆమె తల్లిదండ్రుల పాత్ర కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2023 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ పూజా.. డ్యూటీలో చేరకముందే.. గొంతెమ్మ కోర్కెలు కోరింది. అధికార దుర్వినియోగానికి పాల్పడింది.
Puja Khedkar : ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి తుపాకీతో రైతును బెదిరించిన వీడియో వైరల్గా మారింది. ఆ తర్వాత ఆమెపై రైతు ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. సోమవారం పూణె రూరల్ పోలీసులు వచ్చి ఆమెను విచారించగా, ఆమె ఇంట్లో కనిపించలేదు.