Home
Pune
Pune News
-
Ketan Agarwal Case: కేతన్ ముందే అనుమానించాడు, కానీ సియా నటన ముందు ఓడిపోయాడు..
Ketan Agarwal Case: కేతన్ అగర్వాల్ హత్య దేశంలో సంచలనంగా మారింది. పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి సియా గోయల్ అత్యంత దారుణంగా కుట్ర పన్ని హత్య చేసింది. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే సియా, ఆమె ప్రియుడు చేతన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారం, తన పుట్టిన రోజు అని చెప్పి లోహగఢ్ కోటకు తీసుకెళ్లి అక్కడి నుంచి తోసేసింది. దీనిపై కేతన్ తండ్రి మాట్లాడుతూ.. తన కొడుకును సియానే బలవంతంగా… -
Ketan Agarwal Murder Case: అప్పుడు ‘సోనమ్’.. ఇప్పుడు ‘సియా’.. పెళ్లి అంటేనే భయపడుతున్న అబ్బాయిలు..
Pune Ketan Agarwal Murder Case: ఇండోర్ ‘సోనమ్ రఘువంశీ’ కేసు సృష్టించిన సంచలనం ఇంకా ప్రజల మనసుల నుంచి చెరిగిపోకముందే, మహారాష్ట్రలోని పుణెలో జరిగిన మరో దారుణ ఘటన సమాజాన్ని నివ్వెరపరిచింది. ప్రేమ, పెళ్లి అనే పవిత్ర బంధాల వెనుక దాగున్న నమ్మకద్రోహాన్ని ఈ రెండు ఘటనలు కళ్లకు కడుతున్నాయి. ఒకరిదేమో పెళ్లయిన జీవితం, మరొకరిదేమో పెళ్లి పీటలు ఎక్కాల్సిన జీవితం. ఒకరిని భార్య పర్వతాల పైకి తీసుకెళ్తే, మరొకరిని కాబోయే భార్య కోట ట్రెకింగ్కు… -
Pune Woman and Lover Arrested: కేతన్ అగర్వాల్ హత్య కేసు.. నిందితులు సియా, చేతన్లకు 7 రోజుల పోలీసు కస్టడీ!
పూణేకు చెందిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మొదట ప్రమాదవశాత్తు మరణంగా భావించిన ఈ ఘటన, దర్యాప్తులో పక్కా హత్య కుట్రగా బయటపడింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ బాబులాల్ చౌదరిలను పోలీసులు అరెస్టు చేయగా, మంగళవారం కోర్టు వారిని జూన్ 29 వరకు ఏడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది. ట్రెక్కింగ్కు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువ… -
Pune Trekker Case: హత్యకు 4 రోజుల ముందే ‘స్నేక్’ డ్రామా.. పూణెలో సోనమ్ వారసురాలు ఏం మర్డర్ ప్లాన్
వామ్మో.. పూణె హత్య కేసు దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. హనీమూన్ మర్డర్ కేసు కంటే పూణె కేసు మరింత భయంకరంగా ఉంది. హనీమూన్ మర్డర్ కేసే ఘోరం అనుకుంటే.. ఇది మరీ ఘోరంగా ఉంది. ప్రస్తుతం ఏ నోట విన్నా.. పూణె మర్డర్ కేసు గురించి మాట్లాడుకుంటున్నారు. -
Pune Trekker Case: పెళ్లికి రూ.17 కోట్ల ప్యాలెస్.. 2 విమానాలు.. సంచలనంగా మారిన పూణె ట్రెక్కర్ హత్య
మహారాష్ట్రలో పూణె ట్రెక్కర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. హనీమూన్ మర్డర్ కేసు ఇంకా మరువక ముందే.. పూణెలో అదే తరహాలో మరో ఉదంతం వెలుగు చూడడంతో ప్రజలు అవాక్కయ్యారు. ఆమె పెళ్లి చేసుకుని భర్తను చంపేస్తే.. ఇక్కడ పెళ్లికాకముందే పైకి పంపేయడంతో నిర్ఘాంతపోతున్నారు. -
Pune: పూణెలో మరో సోనమ్.. పెళ్లికి ముందే కాబోయే భర్తను పైకి పంపేసింది
నేటి యువత ఎటువైపు వెళ్తున్నారో అర్థం కావడం లేదు. టెక్నాలజీ అభివృద్ధి కొలది ఆలోచనలు కూడా కొత్త పొంతలు తొక్కుతున్నాయి. వివాహ వ్యవస్థపైన అవగాహన లేకనో.. లేదంటే తప్పుడు కోరికల వలనో తెలియదు గానీ.. తమ సుఖం కోసం అడ్డు తొలగించుకునేందుకు హత్యలకు కూడా వెనుకాడడం లేదు. -
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
TCS Engineer Suicide: పుణెలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సంస్థలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ 48 ఏళ్ల అమిత్ అభయ్ బ్రహ్మే ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన మరణానికి ఆఫీస్లో సీనియర్ల మానసిక వేధింపులే కారణమని ఆరోపించారు. జూన్ 2న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న బ్రహ్మే, గదిలో 2 పేజీల సూసైడ్ నోట్ను ఉంచారు. పోలీసులు ఈ నోట్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు సీనియర్ మహిళా ఉద్యోగులు అర్చనా, శశ్వతిలతో… -
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
పెళ్లంటే నూరేళ్ల బంధం.. కానీ ప్రస్తుత రోజుల్లో వివాహం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతోంది. పెద్దలు కుదిర్చిన వివాహం అయినా, లేదా లవ్ మ్యారేజ్ అయినా కొన్ని నెలల్లోనే మనస్పర్ధలు, అభిప్రాయ బేధాలు, ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించడం, ఆర్థిక సమస్యలు, చివరకు అక్రమ సంబంధాలు వంటి కారణాలతో విడాకులు తీసుకుంటున్నారు. ఇదే విధంగా ఓ జంట పెళ్లైన 6 నెలలకే డివోర్స్ తీసుకుంది. అయితే కోర్టు ఇచ్చిన తీర్పు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే? నెలకు… -
Shocking: బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ ట్యాగ్.. పూణే ఘటనపై పోలీసులు విచారణ..
Shocking: మహారాష్ట్ర పూణేలోని ఒక జాతరలో కొనుగోలు చేసిన బెడ్షీట్పై ‘‘మేడ్ ఇన్ పాకిస్తాన్’’ అనే ట్యాగ్ ఉండటం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంపై ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంబంధిత ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. -
Pune: పెళ్లి కోసం యువకుడి ఆరాటం.. ఏకంగా పోలీస్ శాఖలో ఉద్యోగం వచ్చినట్లు పోస్టర్లతో ప్రచారం..
మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలో ఒక ఆశ్చర్యకర సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి కోసం ఒక యువకుడు తాను పోలీస్ ఉద్యోగానికి ఎంపికయ్యానని అబద్ధం చెప్పి, తన ఫోటోలతో బ్యానర్లు, పోస్టర్లు పెట్టించాడు. సమాచారం ప్రకారం, రిషికేష్ జాదవ్ అనే యువకుడు తనను మహారాష్ట్ర పోలీస్ దళంలో ఎంపికయ్యానని పేర్కొంటూ స్థానికంగా పెద్ద ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశాడు. ఆ పోస్టర్లలో అతను పోలీస్ యూనిఫాంలో ఉన్నట్లు, పోలీస్గా ఎంపికైనందుకు అభినందనలు తెలుపుతున్నట్లు చూపించారు. ఈ పోస్టర్లను…
తాజావార్తలు
-
Satyadev : మహేష్ బాబు వాయిస్ ఓవర్ వెలకట్టలేనిది: హీరో సత్యదేవ్ ఎమోషనల్!
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
-
IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
-
Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!