Pune: ఒకే చోట 3 గంటల్లో 10 ప్రమాదాలు.. వీడియో వైరల్
- ఒకే చోట 3 గంటల్లో 10 ప్రమాదాలు
- వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదాలు జరగడం సహజం. కొన్ని తెలిసి జరుగుతుంటాయి. ఇంకొన్ని అనుకోని విధంగా జరుగుతుంటాయి. అయితే అప్పుడప్పుడు కొన్ని పరిస్థితుల్లో స్కిడ్ అయి బండ్లు పడిపోతుంటాయి. కానీ ఒకే చోట ప్రమాదాలు జరుగుతుంటే మాత్రం అది వాహనదారుల తప్పు కాదు. కచ్చితంగా రహదారిపైనే అనుమానం వ్యక్తం చేయాలి. రోడ్డు నిర్మాణంలోనే ఏదో లోపం ఉన్నట్లు గుర్తించాలి. ఇలాంటి ఘటనే పూణెలో చోటుచేసుకుంది. 3 గంటల వ్యవధిలో ఒకే చోట 10 ప్రమాదాలు జరిగాయి. బైక్లు రావడం పడిపోవడం.. ఇలా గాయాలతో వాహనదారులు బయల్దేరి వెళ్లడం కనిపించాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రత్యేక కథనం! ఏం తేల్చిందంటే..!
Also Read
- Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
- Sick Leave Denial Case: 'సిక్ లీవ్ కావాలి' అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
పూణెలోని దేహు-యెలవాడి రోడ్డులో మూడు గంటల్లో పది ప్రమాదాలు జరిగాయి. సమీపంలో సీసీ కెమెరాలో ఈ ప్రమాదాలు రికార్డయ్యాయి. అధికారులు రోడ్డు మరమ్మత్తు పనులు చేస్తున్నారు. ఇంకోవైపు వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో రోడ్డు బురదమయం అయింది. దీంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్తున్న స్కిడ్ అయి పడిపోతున్నారు. ఇలా ఒకేచోట పది ప్రమాదాలు జరిగాయి.
ఇది కూడా చదవండి: Rajasthan: రాజస్థాన్లో ఘోరం.. గుండెపోటుతో 4వ తరగతి విద్యార్థి మృతి
అయితే ప్రమాదాలపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుని నాథుడే లేదు. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తక్షణమే రోడ్డు మరమ్మత్తులు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదాల్లో ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు. కానీ గాయాల పాలయ్యారు. బైక్లు కింద పడిపోవడంతో గాయాలతో తిరిగి లేచి వెళ్లిపోయారు. అయితే తాత్కాలిక మరమ్మతులైన చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోనే రోడ్లన్నీ ఇలానే ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!