Rahul Gandhi : ఉత్తరప్రదేశ్లో గాంధీ కుటుంబానికి కంచుకోటగా భావించే రాయ్బరేలీలో తన పట్టును కొనసాగిస్తూనే, అమేథీ స్థానాన్ని బీజేపీ నుంచి కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
నీట్ యూజీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి "ఎక్స్" లో సందడి నెలకొంది. 'నీట్ పేపర్ని రద్దు చేయండి' అనే హ్యాష్ట్యాగ్ "X" (ట్విట్టర్)లో వేగంగా ట్రెండ్ అవుతోంది. ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఈ పరీక్షపై సందిగ్ధత నెలకొంది.
భారత దేశంలో ఈరోజు చివర దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇదిలావుండగా, 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక, ఓటర్లను ఉద్దేశించి రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
M Kharge: రేపటిలో సార్వత్రిక ఎన్నికల సంగ్రామం ముగుస్తోంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ పార్టీ భావిస్తుంటే, ఈ సారి బీజేపీని గద్దె దించుతామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Mallikarjun Kharge : కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ రాయ్బరేలీ నుంచి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడంపై చర్చ జోరుగా సాగింది. ప్రియాంక గాంధీ ఈసారి తన రాజకీయ జీవితంలో తొలి ఎన్నికల్లో పోటీ చేయవచ్చని అంతా భావించారు.
ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడిన ప్రియాంక గాంధీ వాద్రా, మంగళసూత్రం, భాయిన్స్, మతం ఆధారంగా ఎందుకు ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. ఆమె తాజాగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ., ప్రధాని మోడీ తన ప్రభుత్వ పనితీరుపై నమ్మకంగా ఉంటే, గత పదేళ్లలో చేసిన పనుల ఆధారంగా ఓటు వేయాలని అన్నారు. గత 45 ఏళ్లలో నిరుద్యోగం తారస్థాయికి చేరుకుందని ప్రధాని మోదీపై ప్రియాంక గాంధీ పరోక్షంగా విరుచుకుపడ్డారు. Emergency Landing: మంటలు చెలరేగడంతో…
Priyanka Gandhi: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ శనివారం తన పార్టీ ‘‘హిందూ వ్యతిరేకం’’ అని వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. 1948లో నాథూరామ్ గాడ్సే చేత కాల్చి చంపబడినప్పుడు మహాత్మా గాంధీ చివరి మాటలు ‘హేరామ్’ అని చెప్పారు.
Lok Sabha Elections : సోనియా గాంధీ రాయ్బరేలీలో ఉన్నారు. నేడు రాయ్బరేలీ ఐటీఐ దగ్గర జరిగే ర్యాలీలో ఆమె ప్రసంగిస్తారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అఖిలేష్ యాదవ్లు ఆయనతో పాటు వేదికపై ఉన్నారు.
Rahul Gandhi : లోక్సభ ఎన్నికల పోరు తారాస్థాయికి చేరుకుంది. యుపిలోని హాట్ సీట్లలో ఉన్న అమేథీ, రాయ్బరేలీలో పోటీ ఉత్కంఠగా మారింది. ఈసారి వాయనాడ్తో పాటు రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ ఈరోజు తొలిసారిగా ప్రచారం నిర్వహించనున్నారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాండూరుకు వచ్చినందుకు నాకు సంతోషంగా ఉందని, చిలుకూరు బాలాజీ ఉన్న పవిత్ర ప్రాంతం ఇది.. నాకు ఈ ప్రాంతం అంటే ప్రేమ ఉందని ఆమె అన్నారు. ఇందిరా గాంధీ కి మీరంతా ప్రేమను పంచారని, నా తల్లి సోనియా గాంధీని మీరు సోనియమ్మ అంటూ ప్రేమతో పిలిచి తల్లి పాత్ర ఇచ్చారన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని…