అమేథీ, రాయ్బరేలీ స్థానాలు కాంగ్రెస్కు కంచుకోటలు. ఎప్పుటినుంచో కాంగ్రెస్కు బలమైన స్థానాలుగా ఉన్నాయి. అయితే ఈసారి చాలా లేటుగా అభ్యర్థుల్ని ప్రకటించారు.
Priyanka Gandhi: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ రాయ్బరేలీలో పర్యటించారు. దేశంలో ఏదో రోజు ప్రభుత్వం తమను దేశద్రోహులు అని పిలుస్తుందని మహాత్మా గాంధీ,
LS Elections : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయ్ బరేలీలో రాహుల్ గాంధీకి, అమేథీలో కెఎల్ శర్మకు రాజకీయ రథసారధిగా మారనున్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం లేదు.
Congress: జూన్ 4 లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండుగా ముక్కలవుతుందని మాజీ కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శిబిరం తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, బావమరిది రాబర్ట్ వాద్రాలను కావాలనే పక్కన పెట్టిందని ఇవాళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విమర్శలు గుప్పించింది.
Priyanka Gandhi: ప్రియాంకా గాంధీ రాయ్బరేలీ లేదా అమేథీ నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలకు ఈ రోజుతో తెరపడింది. సోనియా గాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఇన్నాళ్లు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి ప్రియాంకాగాంధీ బరిలోకి దిగుతారని వార్తలు వినిపించాయి.
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్లో అమేథీ, రాయ్బరేలీ స్థానాలపై ఉత్కంఠ సాగుతోంది. ఈ స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారన్నదానిపై దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి ఈ రెండు స్థానాలు కాంగ్రెస్కు ప్రత్యేకం కావడమే కారణం.
Loksabha Elections : అమేథీ-రాయ్బరేలీ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తన అభ్యర్థి ఎవరనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అమేథీ నుంచి పోటీ చేసేందుకు రాహుల్ గాంధీ ఇంకా అంగీకరించలేదు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. మూడో విడత మే 7న జరగనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. కానీ కాంగ్రెస్ మాత్రం రాయ్బరేలీ, అమేథీ స్థానాలను పెండింగ్లో పెట్టింది.