Mamata Banerjee: ప్రియాంకా గాంధీ కోసం బరిలోకి దిగనున్న మమతా బెనర్జీ..
- ప్రియాంకా గాంధీ కోసం మమతా బెనర్జీ..
- వయనాడ్ ఎన్నికల ప్రచారంలో దీదీ..
- టీఎంసీ
- ఇండియా కూటమి మధ్య సఖ్యత కోసమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్, ఇండియా కూటమి మధ్య సంబంధాలు అంతా సక్రమంగా ఉన్నాయనే బలమైన సంకేతాలు పంపేందుకు మమతా బెనర్జీ సిద్ధం అవుతున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న టీఎంసీ, ఆ తర్వాత బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేసింది. రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో రాయ్బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అయితే, ఆయన వయనాడ్ని వదులుకుని రాయ్బరేలీ నుంచి ఎంపీగా ఉండేందుకు ఇష్టపడ్డారు.
Read Also: ONGC Recruitment : రాత పరీక్ష లేకుండా 262 పోస్టులను భర్తీ.. భారీగా జీతాలు..
Also Read
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
- Kerala: కేరళ మహిళను పెళ్లి చేసుకున్న స్కాట్లాండ్ ఎంపీ.. ఫొటోలు వైరల్
ఇదిలా ఉంటే ప్రస్తుతం వయనాడ్ నుంచి ప్రియాంకాగాంధీని బరిలోకి దించబోతోంది కాంగ్రెస్. అయితే ప్రియాంకాగాంధీ కోసం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారబరిలో నిలవబోతున్నారు. ప్రియాంకా తరుపున దీదీ వయనాడ్ నుంచి ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మమతా బెనర్జీ, ప్రియాంకాగాంధీ కోసం ప్రచారం చేయనున్నట్లు టీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది డిసెంబర్లో ఇండియా కూటమి సమావేశంలో వారణాసి నుంచి ప్రధాని మోడీకి వ్యతిరేకంగా నిలవాలనే ఆలోచన తెరపైకి వచ్చింది. 2019 నుంచి కాంగ్రెస్ మదిలో ఈ ఆలోచన ఉన్నప్పటికీ, ఇది సాధ్యం కాలేదు. ఈ ఎన్నికల్లో ప్రియాంకా ఎక్కడ నుంచి పోటీ చేయలేదు.
ప్రస్తుతం వయనాడ్ సీటు రాహుల్ గాంధీ వదులుకోవడంతో ప్రియాంకా గాంధీ పోటీకి మార్గం సుగమం అయింది. వయనాడ్ నుంచి లోక్సభ ఎన్నికల్లో రాహుల్ 3.6 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు. పశ్చిమ బెంగాల్లోని 42 నియోజకవర్గాల్లో మమతా బెనర్జీ 29 స్థానాలను గెలుచుకుంది.
తాజావార్తలు
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
-
CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!