Priyanka Gandhi: వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ..?
- వయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ పోటీ..?
- రాయ్బరేలీని నిలుపుకోనున్న రాహుల్ గాంధీ..
- ఎన్నికల్లో రెండు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ నేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Priyanka Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వయనాడ్, రాయ్బరేలీ నుంచి పోటీ చేసి గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, అతను ఏ స్థానాన్ని నిలబెట్టుకుంటారు..? ఏ స్థానాన్ని వదిలేస్తారనేది ఉత్కంఠగా మారింది. ఈ రెండు స్థానాల నుంచి భారీ మెజారిటీతో రాహుల్ గాంధీ గెలుపొందారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై తాను ఏం తేల్చుకోలేకపోతున్నానని ఆయన అన్నారు. చాలా మంది అనుకుంటున్నట్లు ఆయన ఉత్తర్ ప్రదేశ్లోని గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్బరేలీనే నిలుపుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also: AP Crime: వైన్స్ దగ్గర గొడవ.. ఒకరి హత్య
Also Read
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Pulwama Attack: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పుల్వామా దాడి సూత్రధారి.. హమ్జా బుర్హాన్ను కాల్చి చంపిన దుండగులు
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఓ వార్త హల్చల్ చేస్తోంది. వయనాడ్ ఎంపీగా రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే ఆ స్థానం నుంచి ప్రియాంకాగాంధీ పోటీ చేస్తారని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ అమేథీ లేకుంటా వారణాసి నుంచి ప్రధాని నరేంద్రమోడీకి ప్రత్యర్థిగా పోటీ చేస్తాననే వార్తలు వినిపించినప్పటికీ, ఆమె ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ యూపీలో ‘ధన్యవాదయాత్ర’లో మాట్లాడుతూ.. తన చెల్లి వారణాసి నుంచి పోటీ చేస్తే 2-3 లక్షల మెజారిటీతో ప్రధానిని ఓడించే వారని వ్యాఖ్యానించారు.
వయనాడ్ని వదులుకోవద్దని కేరళ కాంగ్రెస్ నేతలు రాహుల్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాయ్బరేలీని నిలబెట్టుకుని, వయనాడ్ నుంచి ప్రియాంకాగాంధీని బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. 2019లో అమేథీ నుంచి ఓడిపోయినప్పుడు రాహుల్ గాంధీని ఎంపీగా చేసింది వయనాడ్. మరోవైపు ఈ సారి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్వాదీ పార్టీ-కాంగ్రెస్ కూటమి సత్తా చాటింది. బీజేపీకి కంచుకోటగా ఉన్న యూపీలోని 80 స్థానాల్లో 43 స్థానాలను ఇండియా కూటమి గెలిచింది. కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించింది. దేశంలో అధికారంలో చేపట్టాలంటే ఈ రాష్ట్రం కీలకం కావడంతో రాహుల్ గాంధీ రాయ్బరేలీని నిలబెట్టుకుంటారనే వాదన కూడా ఉంది.
తాజావార్తలు
-
నేడు టాప్-2 కోసం తుది సమరం.. ఉప్పల్లో SRH vs RCB హై వోల్టేజ్ ఫైట్.. సన్రైజర్స్ సరికొత్త ప్లాన్!
-
Heatwave Alert in Telangana: వడదెబ్బకు తెలంగాణలో ఐదుగురు మృతి.. ఈ జాగ్రత్తలు పాటించండి
-
Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
-
ITR Filing Deadline Alert: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ తేదీ తర్వాత ITR దాఖలు చేస్తే రూ. 5,000 జరిమానా!
-
Shubman Gill: “ఆ ఒక్క విజయం మమ్మల్ని మార్చేసింది”.. గుజరాత్ విజయరహస్యం చెప్పిన కెప్టెన్ గిల్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!