మన దేశంలో పెట్రోలు ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడం తప్ప… తగ్గుదల అసలు కనిపించడంలేదు. పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, లీటర్ డీజిల్ పై 27 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.91 చేరగా.. లీటర్ డీజిల్…
దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దేశంలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు వంద రూపాయలు దాటిపోయింది. తాజాగా, లీటర్ పెట్రోల్పై 35 పైసులు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం వివిధ ప్రాంతాల్లో పెట్రోలట్ డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. Read: ఈషా రెబ్బా చేత ‘అబ్బా’ అనిపించిన… ‘పొడుగు కాళ్ల సుందరి’! హైదరాబాద్ః లీటర్ పెట్రోల్ ధర రూ.103.05, డీజిల్ ధర రూ.97.20విజయవాడః లీటర్ పెట్రోల్ ధర రూ.105.17, డీజిల్ ధర రూ.98.73.గుంటూరుః లీటర్…
దేశంలో అత్యదికంగా వినియోగించే వాటిల్లో బంగారం కూడా ఒకటి. ధరలతో సంబంధం లేకుండా కొనుగోలు చేస్తుంటారు. ధరలు తగ్గుముఖం పట్టిన సమయంలో ఈ కొనుగోలు మరింత ఎక్కువగా ఉంటుంది. నిన్నటి వరకు తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు ఈరోజు భారీగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.250 పెరిగి రూ. 44,000కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం…
దేశంలో బంగారం ధరలు దిగివస్తున్నాయి. ఒకప్పుడు సామాన్య ప్రజలకు అందుబాటులో లేని బంగారం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. మార్కెట్ పుంజుకోవడంతో ముదుపరులు బంగారంతో పాటుగా లాభసాటిగా ఉండే ఇతర రంగాలలో కూడా పెట్టుబడులు పెడుతుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. Read: షూటింగ్ రీస్టార్ట్ చేసిన “గ్యాంగ్ స్టర్ గంగరాజు” ఈరోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా…
కరోనా కేసులు విలయం కొనసాగుతున్న నేపథ్యంలో.. పెట్రో ధరలు పెరుగుదల సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో సెంచరీ కూడా దాటేశాయి. అయితే, తాజాగా వాహనదారులకు పెట్రోల్ ధరలు షాక్ ఇచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 36 పైసలు, లీటర్ డీజిల్ పై 38 పైసలు పెరిగింది. ఈ పెరుగుదలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 98.11 చేరగా.. లీటర్ డీజిల్ ధర రూ. 88.65 కు చేరింది. read more…
ఇండియాలో మే నెలలో వంటనూనెల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. వంటనూనెల ధరలు గతంలో ఎప్పుడూ లేనంతగా గరిష్టంగా పెరిగాయి. అమెరికా, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి వంటనూనెలను దిగుమతి చేసుకుంటుంది. ఈద్ కారణంగా ఇండోనేషియాలో వంటనూనెల ఉత్పత్తిని నిలిపివేశారు. దీంతో ఇండియాకు దిగుమతి తగ్గుమతి తగ్గిపోయింది. అటు అమెరికాలో గతంలో బయోఫ్యూయల్లో 13శాతం రిఫైన్డ్ ఆయిల్ ను కలిపేవారని, కానీ, ఇప్పుడు 46 శాతం రిఫైన్డ్ ఆయిల్ను కలపుతున్నారని, దీంతో ఇండియాలో ధరలు…
రెండు రోజుల క్రితం వరకు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియిన్ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.240 తగ్గి రూ.45,500 కి చేరింది. 10 గ్రాముల24 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ.49,640కి చేరింది. బంగారం ధరలు భారీగా తగ్గుతుండటంతో పుత్తడిని కొనుగోలు చేసేందుకు…
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. దీంతో వాహనాలు బయటకు తీసేందుకు సామాన్యలు ఆలోచిస్తున్నారు. అసలే కరోనా సమయం. ఉద్యోగాలు లేక రోజురోజుకు జీవనం కష్టమవుతున్న తరుణంలో పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్యుడిపై మరింత భారం పడింది. అయితే, మహారాష్ట్రలో ఓ పెట్రోల్ బంకులో లీటర్ పెట్రోల్ ను రూపాయికే అందించారు. మహారాష్ట్ర యువనేత, మంత్రి ఆదిత్యా థాక్రే పుట్టినరోజు సందర్బంగా డోంబివలీ యువసేన…
బంగారం కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల్లో ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 తగ్గి రూ.45,740కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.410 తగ్గి రూ.49,890కి చేరిది. చాలా రోజుల తరువా 24 క్యారెట్ల బంగారం…