Salaar: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమాను కకెజిఎఫ్ ను నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ ని కామెంట్స్ చేసిన వాళ్లు, ఆ బాక్సాఫీస్ కటౌట్ పై డౌట్స్ పెట్టుకున్న వాళ్లు సైలెంట్ అయ్యే రోజు వచ్చేస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్నన్ని అంచనాలు మరే సినిమాపై లేవు. టీజర్, ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి యుట్యూబ్ ని కుదిపేసింది సలార్ ప్రమోషనల్ కంటెంట్. ఇప్పటివరకూ ఉన్న అన్ని డిజిటల్ రికార్డులు చెల్లా చెదురు చేసి సలార్ కొత్త హిస్టరీ…
ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వినిపించిన ఒకే ఒక్క మాట… “ట్రైలర్ మనం చూస్తున్నది దేవాని, అసలైన సలార్ సెకండ్ పార్ట్ లో ఉంటాడు. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ సలార్ పార్ట్ 1 ఎండ్ లో వస్తాడు” అంటూ న్యూస్ వినిపించింది.…
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయినా కూడా.. డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. హీరోగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు.
నెట్ ఫ్లిక్స్ మానేజ్మెంట్ తెలుగు హీరోలని ఎందుకు కలుస్తుంది అనేది అంతుబట్టని విషయంగా ఉంది. గత కొంతకాలంగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి స్టార్ హీరోల సినిమాలకి బడ్జట్స్ విషయంలో చర్చ జరుగుతూనే ఉంది. దీని కారణంగా చాలా ప్రాజెక్ట్స్ హోల్డ్ లోకి వెళ్లిపోయాయి. రవితేజ-గోపీచంద్ మలినేని సినిమా అయితే అనౌన్స్ అయ్యి మరీ ఆగిపోయింది. దీంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓటీటీ రైట్స్ విషయంలో వేడి వేడి చర్చ జరుగుతుంది. ఈ మ్యాటర్ ని డీల్…
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా సలార్.. ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా సినీ అభిమానులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. మొన్నటివరకు మోస్ట్ అవైటెడ్ మూవీగా యానిమల్ ఉండేది ఆ ఇప్పుడు రిలీజ్ అయ్యి థియేటర్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు అందరి చూపు సలార్ వైపే ఉంది.. ఈ సినిమాను కేజీఎఫ్ సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్…
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తో యానిమల్ లాంటి వైలెంట్ మూవీ తెరకెక్కించి సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన తర్వాత సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో చేయబోతున్నాడు.. ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా తీస్తున్నట్లు గతంలో ఈ దర్శకుడు తెలిపాడు.ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ మూవీలో యానిమల్ సినిమా లో కీలకపాత్ర పోషించిన తృప్తి దిమ్రి నటించబోతున్నట్లు తాజాగా వార్తలు వస్తున్నాయి. యానిమల్ సినిమాలో జోయా అనే…
ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోంది. రీసెంట్గా సలార్ ట్రైలర్ రిలీజ్ చేయగా డిజిటల్ రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ ‘కల్కి’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు డార్లింగ్. ఆ తర్వాత మారుతి సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాలన్నీ కంప్లీట్ అవగానే సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో స్పిరిట్ షూటింగ్ స్టార్ట్ కానుంది.…
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయం పక్కన పెడితే ప్రభాస్ మంచి మనసు గురించి టాలీవుడ్ మాత్రమే కాదు ఇండియా మొత్తం తెలుసు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎలాంటి వివాదం లేని హీరోగా ప్రభాస్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక ఆయన ఆతిథ్యం గురించి అసలు మాట్లాడాల్సిన పని ఉండదు.
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్. ఈ సినిమాపై అభిమానులు ఏ రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.