Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు. బాహుబలి సినిమా దగ్గరనుంచి తన రేంజ్ ను అలా అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. స్టార్ హీరో నుంచి ఇప్పుడు వరల్డ్ హీరోగా ప్రభాస్ మారిపోయాడు. ఇక ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి.
అసలు ప్రభాస్ లైనప్ చూస్తే ఎవ్వరికైనా పిచ్చెక్కాల్సిందే. బాహుబలి సినిమా పై ఎంత నమ్మకంతో ఐదేళ్ల సమయాన్ని కేటాయించాడో… అంతకు మించిన స్టార్ డమ్ ని ప్రభాస్ అందుకున్నాడు. అందుకే ఈ పాన్ ఇండియా కటౌట్పై వేల కోట్లు కుమ్మరిస్తున్నారు మేకర్స్. ఇక డార్లింగ్ కూడా ఒకసారి కమిట్ అయితే ఎంత వరకైనా వెళ్తాడు. అందుకే బాహుబలి తర్వాత పాన్ ఇండియా క్రేజ్ వచ్చినప్పటికీ, ఇచ్చిన మాట కోసం సుజీత్తో సాహో, రాధాకృష్ణతో రాధే శ్యామ్ సినిమాలు…
విశ్వనటుడు కమల్ హాసన్ ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన ను చేసారు. ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే నుండి దిశా పటానీ ప్రీ లుక్ కూడా విడుదల అయ్యింది.బాహుబలి సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు సాధించిన ప్రభాస్..ఆ తర్వాత సాహో మరియు రాధే శ్యామ్ వంటి వరుస పాన్ ఇండియా మూవీస్ ను చేసాడు. ఆ సినిమాలు అంతగా ఆకట్టుకోకపోయిన…
Sujeeth: రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ సుజీత్. కుర్ర డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే భారీ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ హిట్ తోనే ప్రభాస్ తో సాహో లాంటి పాన్ ఇండియా సినిమా తీసే ఛాన్స్ పట్టేశాడు. సినిమా హిట్టా.. ఫట్టా అని పక్కన పెడితే.. సుజీత్ ఈ సినిమా కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు.
Project K: ఆదిపురుష్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఎన్ని విమర్శలు అందుకున్నాడో అందరికి తెల్సిందే. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఆ విమర్శల నుంచి బయటకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు అభిమానుల ఆశలన్నీ సలార్ , ప్రాజెక్ట్ కె మీదనే పెట్టుకున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాబోయే సినిమాల లైన్ అప్ పై ఓ లుక్ వేస్తే పలు ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. జయాపజయాలతో నిమిత్తం లేకుండా తోటి స్టార్ హీరోలకు భిన్నంగా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు ప్రభాస్. ‘ఈశ్వర్’ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ కెరీర్ గమనిస్తే హీరోయిన్ల విషయంలో పర్టిక్యులర్ గా ఉన్నాడనేది ఇట్టే అర్థమౌతుంది. ఇప్పటి వరకూ ప్రభాస్ దాదాపు 25 సినిమాలు చేశాడు. అందులో రిపీట్ అయిన హీరోయిన్లను వేళ్ళ…
ఆదిపురుష్…సినిమా విడుదలయిన మెదటి రోజు భారీగా కలెక్షన్స్ వచ్చాయి. అదే విధంగా విమర్శలు కూడా వచ్చాయి.రామాయణ ఇతిహాసం ఆధారంగా ఓంరౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది .ఇందులో రాఘవుడి గా ప్రభాస్, జానకిగా కృతి సనన్ అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ గురించి ముందుగా ట్రోల్స్ వచ్చాయి. దీంతో గ్రాఫిక్స్ లో మార్పులు చేస్తామని విడుదల వాయిదా వేసింది చిత్రయూనిట్. ఇక వీఎఫ్ఎక్స్ మార్పులు చేసి…
శృతి హాసన్ సోషల్ మీడియా వేదికగా తన హాట్ అందాల విందు చేసింది.శృతి హాసన్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.శృతి హాసన్ టాలీవుడ్ లో బిజీ స్టార్ హీరోయిన్.తన కమ్ బ్యాక్ తరువాత శృతి హాసన్ వరుస సినిమాలను చేసింది.. క్రాక్, వకీల్ సాబ్ వంటి విజయాలను అందుకోవడంతో ఈమె కెరీర్ మళ్ళీ ఊపందుకుంది..ఇప్పుడు శృతి హాసన్ కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తుంది.ఈ ఏడాది ఆరంభం లోనే రెండు భారీ విజయాలను అందుకుంది.…
ఆదిపురుష్ సినిమా లో ప్రభాస్ రాముడి అవతారంలో కనిపించి మెప్పించాడు. కానీ ఆదిపురుష్ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి మూడు రోజులు భారీగానే కలెక్షన్లు రాబట్టిన ఆ తరువాత క్రమంగా కలెక్షన్స్ తగ్గుతూ వస్తున్నాయి..కొన్ని ఏరియాలలో వసూళ్లు బాగా తగ్గిపోతున్నాయి. మరోవైపు ఆదిపురుష్ ను వరుసగా వివాదాలు కూడా చుట్టు ముట్టాయి.చాలా చోట్ల ఈ సినిమా పై నిషేధం విధించాలన్న డిమాండ్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సీనియర్…