తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత మళ్లీ మీడియా ముందుకి రాలేదు ప్రభాస్. జూన్ 6న ఈ ఈవెంట్ జరిగింది, అప్పటి నుంచి ప్రభాస్ మిస్ అయ్యాడు. జూన్ 16న ఆదిపురుష్ సినిమా రిలీజ్ ఉన్నా ప్రమోషన్స్ లో మాత్రం ప్రభాస్ కనిపించలేదు. ఆదిపురుష్ రిలీజ్ అయ్యి దాదాపు 400 కోట్లు రాబట్టినా కూడా ప్రభాస్ కనిపించట్లేదు. ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ కి ముందు ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు, కనీసం సక్సెస్ మీట్…
ఆదిపురుష్ సినిమాతో మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ప్రభాస్. రియల్ పాన్ ఇండియా హీరో అనిపించుకున్నాడు. ఫస్ట్ వీకెండ్లోనే 340 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆదిపురుష్. అయితే మండే మాత్రం కలెక్షన్స్లో భారీ డ్రాప్ కనిపించింది. మండే రోజు కేవలం 35 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. మొత్తంగా నాలుగు రోజుల్లో 375 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్టు ప్రకటించారు మేకర్స్. అయితే ఫ్రైడే వరకు ఆదిపురుష్ కలెక్షన్స్…
ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హవా నడుస్తోంది. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘ఆదిపురుష్’.. అదిరిపోయే వసూళ్లను రాబడుతోంది. ఓ వైపు సోషల్ మీడియాలో ట్రోల్ నడుస్తున్నా.. మిక్స్డ్ టాక్ అని అంటున్నా.. జనం మాత్రం ఆదిపురుష్కు బ్రహ్మరథం పడుతున్నారు. ఫస్ట్ డే 140 కోట్ల గ్రాస్ రాబట్టిన ఆదిపురుష్.. సెకండ్ డే 100 కోట్లు రాబట్టింది. దాంతో.. రోజుకి వంద కోట్లు రాబట్టగల రియల్ పాన్ ఇండియా హీరోగా.. రికార్డులు క్రియేట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ఘనంగా విడుదలైన విషయం అందరికీ తెలిసిందే.ఈ చిత్రం పై ఏర్పడిన అంతులేని అంచనాల మూలాన మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని అయితే తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ ఎంతో అద్భుతముగా తీశారు అనే టాక్ వచ్చినా కూడా సెకండ్ హాఫ్ మాత్రం ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు., రామాయణం ని ఎగతాళి చేసినట్టు గా సినిమా ఉందని, ముఖ్యంగా రావణాసురిడి…
ఓం రౌత్ చిత్రం ఆదిపురుష్ విడుదలైన వెంటనే థియేటర్లలో ప్రకంపనలు సృష్టించింది. తొలిరోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా బిజినెస్ చేసింది (అన్ని భాషల లెక్కలతో కలిపి). దీనితో పాటు సన్నీ డియోల్ చిత్రం 'గదర్: ఏక్ ప్రేమ్ కథ' కూడా మంచి వసూళ్లను రాబడుతోంది.
టాలివుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుస సినిమాల తో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకేసారి నాలుగు సినిమాలను లైన్ లో పెట్టాడు.. అలాగే రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇటీవలే మొదలైన ఈ రాజకీయ ప్రచారంలో భాగంగా జూన్ 16 న కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో పర్యటించారు. ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ ను చూసేందుకు భారీ సంఖ్యలో…
ఆదిపురుష్ సినిమా విషయంలో ఊహించిన దానికంటే విమర్శలు ఎక్కువ అయ్యాయి.ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే రామ భక్తులంతా సినిమా చూసి బాగా మెచ్చుకుంటారు అనుకుంటే చాలామంది విమర్శలు చేయడం మొదలు పెట్టారు అయితే కొందరు మాత్రం ఆదిపురుష్లో అక్కడక్కడా వచ్చే కొన్ని సన్నివేశాలు అలాగే వాటికీ తగ్గట్టు వచ్చే డైలాగులను అస్సలు భరించలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హనుమంతుడు చెప్పే డైలాగ్స్ పై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది.సీతాదేవిని వెతికేందుకు వెళ్లిన హనుమంతుడి తోకకు లంకలో నిప్పు పెడతారు. ఆ సమయంలో…
Adipurush V/s Brahmastra: విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా 'ఆదిపురుష్'ను నిరంతరం వివాదాల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఈ సినిమాలో రాముడు, సీత కథను చిత్రీకరించి ఉండవచ్చు.