టాలీవుడ్లో స్టిల్ బ్యాచ్లర్స్ అని ట్యాగ్ తగిలించుకున్న హీరోలేకాదు సింగిల్ ట్యాగ్ కంటిన్యూ చేస్తున్న భామలు కూడా చాలా మందే ఉన్నారు. వీరిలో ఫస్ట్ చెప్పుకోవాల్సింది త్రిష. 40 ప్లస్లోకి అడుగుపెట్టిన త్రిష.. ఒక్కసారి పెళ్లి అంచుల వరకు వెళ్లి ఆగిపోయింది.. ఆ తర్వాత మ్యారేజ్ ఊసే ఎత్తలేదు. విజయ్తో డేటింగ్ అంటూ వార్తలొస్తున్నాయి కానీ వాళ్ల మధ్య ఫ్రెండ్ షిప్ అన్న వాదన వినిపిస్తోంది.టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉమెన్ జాబితా తీస్తే గుర్తొచ్చే పేరు…
KCR : ఎర్రవల్లి ఫామ్హౌస్లో చండీ యాగం రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ యాగాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా నిర్వహించనున్నారు. ఈరోజు యాగం కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు జరిగిన పూజా కార్యక్రమంలో కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ చండీ యాగం మూడు రోజుల పాటు కొనసాగనుంది. రేపటి నుంచి అధికారికంగా యాగం ప్రారంభమవుతుంది. Pulaparthi Nani: లిక్కర్…
పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డేకు టాలీవుడ్ తో అస్పలు పొసగడం లేదు. ఎక్కడో దర్శక నిర్మాతలతో రిలేషన్స్ దెబ్బతిన్నట్లున్నాయి. దీంతో బాగా హర్టయిన అమ్మడు తెలుగు చిత్ర పరిశ్రమకు దూరం జరుగుతూ ఫుల్ గా తమిళంపైనే ఫోకస్ చేస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అదీ కూడా స్టార్ హీరోలతో జోడీ కడుతుంది. సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తోన్న క్యూరియస్ మూవీ రెట్రోలో ట్రెడిషన్ లుక్కులో కనిపించి మెస్మరైజ్ చేసింది బ్యూటీ. Also…
Strange Incident : పాతబస్తీ మేకల్ బండ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో వింత ఘటన చోటు చేసుకుంది. శ్రీ నల్లపోచమ్మ దేవాలయం ఆవరణలో మంగళవారం రాత్రి నేల మీద పసుపు పై ఒక పాద ముద్ర ప్రత్యక్షమయ్యింది. స్వామి పూజ చేసుకుని దేవాలయంలోని సన్నిధానానికి రాత్రి 11.32గంటలకు చేరుకున్న బాలకృష్ణ అనే యువకుడు మొట్ట మొదట అక్కడ అమ్మవారి పాద ముద్ర ఉన్నట్లు గుర్తించాడు. ఒకే కాళు కు సంబంధించిన పాద ముద్ర మాత్రమే స్పష్టంగా ఉండడంతో…
ఒకప్పటి స్టార్ ముద్దుగుమ్మలు టాలీవుడ్ను పలకరించి ఏడాది దాటిపోయిందన్న సంగతి వారికయినా గగుర్తుందో లేదో. వారిలో కొంత మంది భామలు బాలీవుడ్ చెక్కేస్తే.. మరికొంత మంది కోలీవుడ్పై ఫోకస్ పెట్టారు. ఇంతలా తెలుగు ఆడియన్స్తో ఏడాది కాలంగా గ్యాప్ మెయిన్ టైన్ చేస్తున్న ఆ బ్యూటీస్ లో మొదటి స్తానంలో ఉంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఈమె తెలుగు సినిమా చేసి ఏడాది దాటేస్తోంది. రకుల్, నిత్యామీనన్ వంటి సీనియర్ స్టార్ భామలది కూడా ఇదే…
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని శాంతినగర్ కాలనీలో కార్తీక మాసం కావడంతో సోమలక్ష్మి అనే మహిళ ఉదయం లేచి ఇంటి ముందు తులసి చెట్టుకు పూజ చేస్తుంది. దీనిని గుమనించిన ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చారు.
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈయన సోషల్ మీడియలో ఫెమస్ స్టార్ అయ్యాడు.. సెలెబ్రేటీల జాతకాలు ఇవే అంటూ చెబుతూ ట్రెండ్ అవుతున్నాడు. ఇప్పటివరకు ఆయనతో చాలా మంది హీరోయిన్లు పూజలు చేయించుకున్నారు. తెలుగు హీరోయిన్లు పూజలు చేయించుకున్న సంగతి తెలిసిందే.. కానీ ఇప్పుడు ఆయన ఖాతాలో మరో హీరోయిన్ వచ్చి చేరింది.. ఆమె ఎవరో కాదు కన్నడ హీరోయిన్ రీసెంట్ డేస్ లో చాలా ఫెమస్…
ఉగాది తెలుగు వాళ్ల తొలి పండుగ.. అందుకే దీనిని తెలుగు సంవత్సరాది అని పిలుస్తారు. ఈరోజుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.. ఈరోజును తెలుగు సంవత్సరంగా జరుపుకోవడం మాత్రమే కాదు.. ఉగాది పచ్చడిని కూడా చేసుకుంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం లేదా జన్మ, ఆయుష్షు అని అర్థం. వీటికి ఆది ఉగాది. అంటే ప్రపంచంలోని జనుల ఆయుష్షుకు మొదటిరోజు ఉగాది.చైత్రమాసం ప్రారంభమయ్యే రోజు ఇదే..ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం వచ్చింది.. ఏప్రిల్ 9 న ఈ పండుగను…
పూజ అనగానే పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు పసుపు, కుంకుమ,అరబత్తులు, కర్పూరం కొబ్బరికాయలను తప్పనిసరిగా తెచ్చిపెడతారు.. అయితే పూజకు తమలపాకులు ఎందుకు పెడతారో ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ప్రత్యేకమైన కథ ఉందని నిపుణులు చెబుతున్నారు.. అసలు చరిత్ర ఏంటో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.. ఈ తమలపాకులను లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నారు.. తమలపాకులో ఉన్న స్వభావిక లక్షణాలు భక్తులకు సానుకూల శక్తిని దైవిక ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తాయని ప్రజలు నమ్ముతారు. ఆరాధనలో ఏకాగ్రత కలిగిస్తుంది. హిందువులు…
ఈరోజుల్లో చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు.. ఎంత సంపాదించిన చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండటం లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు.. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం రకరకాల నియమాలు పరిహారాలు వాస్తు చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం లభించక దిగులు చెందుతూ ఉంటారు. అయితే చాలామంది సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అమ్మవారు ఆశీస్సులు పొందాలని ఎన్నెన్నో పూజలను చేస్తుంటారు.. ఆ పూజలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. శుక్రవారం…