గురువారం సాయి బాబాకు ఎంతో ఇష్టమైన రోజు.. ఆయనను భక్తితో పూజిస్తే వెంటనే మీ కోరికలు తీరతాయని పండితులు చెబుతున్నారు.. అయితే గురువారం రోజున ఈ విధంగా సాయిబాబా పూజించడం వల్ల మీరు కోరుకున్న కోరికల నెరవేరుస్తాడు. మరి గురువారం రోజున బాబాను ఏ విధంగా పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. గురువారం రోజున సాయిబాబా గుడికి వెళ్లి సాయిబాబాకు పూజలు నిర్వహించడంతోపాటు, గురువారం ఉపవాసం ఉండి భక్తితో పూజిస్తే చాలా మంచిది.. ఇక ఆలస్యం ఎందుకు ఎలా…
మన దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమై ఆశ్వీయుజ శుద్ధ దశమితో పూర్తవుతాయి. ఒక్కోరోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని అమ్మవారు సంహరించింది..రాక్షస సంహారం అనంతరం విజయానికి గుర్తుగా విజయ దశమిని జరుపుకుంటారు..అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు. ఈసారి శరన్నవరాత్రులు అక్టోబర్ 15 న ప్రారంభమై అక్టోబర్ 24 న ముగుస్తాయి.. ఇక జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర…
మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు .. ఈయనను భక్తితో ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. అదేవిధంగా ఈ రోజు చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. మంగళవారం నాడు కొత్త బట్టలను కొనుగోలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి.. అంతేకాదండోయ్ కొనకూడదు.. అలాగే మంగళవారం కొత్త బట్టలను, లేదా ఏదైనా వస్తువులను ధరించకూడదు అని పండితులు చెబుతున్నారు.. ఎందుకు ఏదైనా బలమైన కారణం ఉందేమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఈ రోజు నూతన బట్టలు ధరించడం వల్ల…
మంగళవారం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన రోజూ ప్రత్యేక పూజలు చేస్తే కుటుంబంలో సంతోషాలు నిండుతాయని పండితులు చెబుతున్నారు.. అయితే చాలామందికి హనుమంతుడి దేవాలయంలో ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలన్న విషయం తెలియదు.. నిజానికి 108 ప్రదక్షణలు చేస్తే ఇంకా మంచిదని, ఎటువంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు..ఒక్కో ప్రదక్షిణను పువ్వులు లేదా ఒక్కల తో లెక్కించాలి.. ఇలా 108 ప్రదక్షిణాలు చేసేందుకు మీ శరీరం సహకరించని పక్షంలో కనీసం 54 ప్రదక్షిణాలైన చేయాలి. అందుకు కూడా…
మన దేశంలో ఏదైన పూజా, లేదా ఏదైనా పండుగ వస్తే ముందుగా ఆదిదేవుడు గణపతిని పూజిస్తారు.. ఎందుకంటే వినాయకుడి ఆశీస్సులు ఉంటే ఏ పనైనా విజ్ఞాలూ లేకుండా సజావుగా జరుగుతుందని నమ్ముతారు.. అయితే ఈ ఏడాదికి వినాయక చవితిని 19 వ తారీఖున జరుపుకుంటున్నారు..వినాయకుడు తన భక్తులకున్న అన్ని రకాల బాధలను పోగొడుతారు. అందుకే ఈ భగవంతుడిని విఘ్నహర్త అంటాడు. సెప్టెంబర్ నుంచి భాద్రపద మాసం ప్రారంభమైంది. భాద్రపద మాసంలో శుక్లపక్షం నాల్గో రోజున వినాయక చవితి…
సోమవారం శివుడికి ఇష్టమైన రోజు.. ఆ రోజు భక్తి శ్రద్దలతో ఆయనను పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి.. సోమవారం కొన్ని రకాల పనులు చెయ్యడం వల్ల అన్నిరకాల జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.. ఈరోజు సోమవారం పటించాల్సిన మంత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మీ కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం పెరగాలంటే మీరు సోమవారం రోజు మహాశివుడిని పూజించి 108 సార్లు ఈ ఓం నమః శివాయ మంత్రాన్ని పటించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ఐశ్వర్యం, సంతోషం ఎప్పుడూ…
ప్రశాంత్ నీల్..కేజీఎఫ్’సినిమా తో ఆయన సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజిఎఫ్ రెండు పార్ట్స్ సంచలన విజయం సాధించాయి. ప్రపంచ వ్యాప్తంగా భారీ కలెక్షన్స్ రాబట్టాయి. కేజిఎఫ్ సిరీస్ తో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైనా గుర్తింపు తెచ్చుకున్నాడు.ప్రస్తుతం ఈ దర్శకుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సలార్’. ఈ సినిమాను రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు.రీసెంట్ గా మొదటి పార్ట్ కు…
మనిషి జీవితం అంటే ఎప్పుడు ఏదొక సమస్య.. అందుకే దేవుడిని పూజిస్తారు.. దేవుడు కష్టాలను నెరవేరుస్తాడని నమ్ముతారు.. అందుకే దేవుళ్ళకు ప్రత్యేకంగా పూజలు జరుపుతారు.. అయితే దేవుడిని పూజించేటప్పుడు పువ్వులను పెడతారు.. పూలు లేకుండా పూజలు చెయ్యరు.. పండితులు కూడా పువ్వు లేకుండా పూజ చేస్తే ఆ పూజ అసంతృప్తిగానే ఉంటుందని చెబుతూ ఉంటారు. అయితే హిందువులు ఎంతో మంది దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు.. ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పువ్వు అంటే ఇష్టం ప్రీతికరం. అలా ఆ…
హిందువులు అందరు పూజలు చేస్తారు.. అయితే నియమానుసారంగా పూజలు చేస్తే పర్లేదు.. కానీ కొన్ని నియమాలను తప్పితే.. పూజ చేసే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తే.. ఆ తప్పులు వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.. అయితే పూజ చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలు తప్పనిసరి అంటున్నారు పండితులు. మరి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.. మాములుగా పూజా గదిలో దేవతా విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి.…
శ్రావణమాసంలో వచ్చే పండుగలలో ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం.. మహిళలకు ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది.. మనకు అన్నిరకాల ఇబ్బందులను తొలగించడానికి లక్ష్మీ దేవిని ఎక్కువగా పూజిస్తాము.. అమ్మ అనుగ్రహం ఉంటే ఇక డబ్బులకు డోకా ఉండదు..కొంత మంది తక్కువ కష్టపడి పనిచేసినా పట్టిందల్లా బంగారమే అవుతుంది. డబ్బుకి లోటు ఉండదు. మరోవైపు ఎంత కష్టపడి పనిచేసినా తగిన ఫలితం దక్కదు. ఆర్థిక సంక్షోభంలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో సంపద అధిదేవత లక్ష్మీదేవికి కోపం వస్తే.. ఆ…