Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pm Modi

Pm Modi News

    • లక్నోకు ప్రధాని మోడీ.. కల్యాణ్‌సింగ్‌ భౌతికకాయానికి నివాళులు
      #జాతీయం

      లక్నోకు ప్రధాని మోడీ.. కల్యాణ్‌సింగ్‌ భౌతికకాయానికి నివాళులు

      ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్ (89) కన్నుమూశారు.. లక్నోలోని సంజయ్ గాంధీ మెడికల్ సైన్సె స్ లోని ఐసియూలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.. ఇక, ఇవాళ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నో వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. క‌ళ్యాణ్‌సింగ్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి ల‌క్నో వెళ్లిన ఆయన.. నేరుగా క‌ల్యాణ్ సింగ్ నివాసానికి వెళ్లారు. ఆయ‌న పార్థివదేహం దగ్గర పూలను ఉంచి న‌మస్కరించి.. నివాళులర్పించారు.. ఇక, కల్యాణ్‌ సింగ్…
    • ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్ల పాగా.. ప్ర‌ధాని మోడీ కీల‌క భేటీ
      #Top Story

      ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్ల పాగా.. ప్ర‌ధాని మోడీ కీల‌క భేటీ

      ఆఫ్ఘ‌నిస్థాన్‌లో పాగా వేశారు తాలిబ‌న్లు.. ఒక్కొన‌గ‌రం.. ఒక్కొ రాష్ట్రం.. దేశ స‌రిహ‌ద్దులు ఇలా ఏవీ వ‌ద‌ల‌కుండా అంతా త‌మ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.. ఆఫ్ఘ‌న్ ప‌రిస్థితుల ప్ర‌భావం భార‌త్‌పై ఎంత మేర‌కు ఉంటుంద‌నే చ‌ర్చ కూడా సాగుతోంది.. ఈ నేప‌థ్యంలో.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,…
    • ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ కీలక ప్రకటన
      #Top Story

      ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ కీలక ప్రకటన

      దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వద్ద ప్రధాని మోదీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వద్ద ప్రధాని…
    • ప్రధాని మోడీకి మరో అరుదైన గౌరవం
      #జాతీయం

      ప్రధాని మోడీకి మరో అరుదైన గౌరవం

      ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అపూర్వ అవకాశం లభించింది. మరోసారి ఐక్యరాజ్య సమితి లో ప్రసంగించనున్నారు. సెప్టెంబర్‌ 25వ తేదీన ఐక్యరాజ్యసమితి అత్యున్నత జనరల్‌ అసెంబ్లీ సెషన్‌లో మాట్లాడనున్నారు. ప్రపంచ దేశాల్లో భారత్‌కు అగ్రభాగం లభిస్తోంది. ఈ క్రమంలోనే భారత ప్రధానిగా ఉన్న మోదీ ప్రసంగం కీలకం కానుంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి వక్తల జాబితా సిద్ధం చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా సంక్షోభం, వైద్యారోగ్య సేవల్లో కొరత ఏర్పడిన నేపథ్యంలోనే 76వ వార్షికోత్సవ సమావేశం…
    • LIVE : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ ప్రసంగం
      #Top Story

      LIVE : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ ప్రసంగం

    • ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌: ఆగ‌స్టు 14ను ఇలా జ‌రుపుకుందాం…
      #Top Story

      ప్ర‌ధాని మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న‌: ఆగ‌స్టు 14ను ఇలా జ‌రుపుకుందాం…

      దేశ చ‌రిత్ర‌లో ఆగ‌స్టు 14 వ తేదీని ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. అఖండ భార‌తం ఇండియా-పాకిస్తాన్‌గా విడిపోయిన రోజు.  భార‌త్‌, పాక్ విడిపోయిన స‌మ‌యంలో ప్ర‌జ‌లు ప‌డిన బాధ‌ల‌ను ఎన్న‌టికీ మ‌ర్చిపోలేమ‌ని, ప్ర‌జ‌ల క‌ష్టాలు, త్యాగాల‌ను గుర్తుచేసుకుంటూ ఆగ‌స్టు 14వ తేదీని విభ‌జ‌న స్మృతి దివస్ గా జ‌రుపుకోవాల‌ని ప్ర‌ధాని మోడీ పిలుపునిచ్చారు.  ఇండియా పాక్ విభ‌జ‌న స‌మ‌యంలో రెండు దేశాల్లో ఉన్న ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు వారి ప్రాంతాల‌ను నుంచి వేరు కావాల్సి వ‌చ్చింది.  ఆ స‌మ‌యంలో…
    • గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లో పీఎం-కిసాన్‌ సొమ్ము
      #Top Story

      గుడ్‌న్యూస్‌.. రైతుల ఖాతాల్లో పీఎం-కిసాన్‌ సొమ్ము

      అన్నదాతలకు తీపికబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. పీఎం కిసాన్ పథకం 9వ విడత నిధులు విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. రూ. 19,500 కోట్ల ఫండ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేయగా… దేశవ్యాప్తంగా 9.75 కోట్ల మంది రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ అవుతున్నాయి… పీఎం కిసాన్‌ పథకం ద్వారా అర్హులైన లబ్దిదారులకు ప్రతీ సంవత్సరం రూ. 6 వేలు అందిస్తోంది కేంద్రం.. ఈ మొత్తాన్ని నాలుగు నెలల వ్యవధిలో…
    • ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న యూఎన్ భ‌ద్ర‌తామండ‌లి స‌మావేశం…
      #Top Story

      ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న యూఎన్ భ‌ద్ర‌తామండ‌లి స‌మావేశం…

      ఇండియాకు మ‌రో అరుదైన అవ‌కాశం ద‌క్కింది.  ఐక్య‌రాజ్య స‌మితిలోని భ‌ద్ర‌తా మండ‌లిలో ప్ర‌స్తుతం ఇండియా తాత్కాలిక స‌భ్య‌దేశంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  అయితే, ఆగ‌స్టు నెల‌కు భ‌ద్ర‌తా మండ‌లి అధ్య‌క్ష‌స్థానంలో ఇండియా ఉండ‌టం విశేషం.  ఇండియా అధ్య‌క్ష‌త‌న స‌ముద్ర భ‌ద్ర‌త‌పై ఈరోజు బహిరంగ స‌మావేశం జ‌ర‌గ‌నున్న‌ది.  ఈ స‌మావేశానికి ఇండియా త‌ర‌పున ప్ర‌ధాని మోడి అధ్య‌క్ష‌త వ‌హిస్తున్నారు.  ఈరోజు సాయంత్రం 5:30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఈ స‌మావేశం జ‌ర‌గ‌బోతున్న‌ది.  భ‌ద్ర‌తా మండ‌లిలోని స‌భ్య‌దేశాలు, ఐక్యరాజ్య…
    • రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌
      #జాతీయం

      రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌

      రైతులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(ప్రధాని-కిసాన్) యోజన పథకం కింద 9వ విడత నగదును బదిలీ చేసేందుకు సిద్ధమైంది… ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ… ఈ నిధులను విడుదల చేయనున్నట్లు పీఎంవో వర్గాలు తెలిపాయి. మొత్తంగా 12 కోట్లకు పైగా లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో సోమవారం రోజు రూ.19,500 కోట్ల నగదును జమ చేయనుంది కేంద్ర సర్కార్.. ఇక,…
    • రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్చడం దారుణం : రేవంత్ రెడ్డి
      #తెలంగాణ

      రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పేరు మార్చడం దారుణం : రేవంత్ రెడ్డి

      రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ను పేరు మార్చి ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గా నామకరణం చేయడం దారుణం అని అన్నారు టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి. ఇది బీజేపీ, మోడీ పాలకుల సంకుచిత బుద్ధికి నిదర్శనం అని తెలిపారు. యువకులను అన్ని రంగాలలో ప్రోత్సహించి దేశంలో క్రీడా అభివృద్ధి కి ఎంతో కృషి చేసిన స్వర్గీయ భారత రత్న రాజీవ్ గాంధీ పేరును ఖేల్ రత్నగా ఉండడం సముచితం. కాబట్టి ఇలాంటి…
    ←1…408409410411412…420→

తాజావార్తలు

  • MBNR + KP VISHADALU: కాపురాలు.. విషాదాలు..

  • New Labour Codes 2026 India: హడావిడిగా అమల్లోకి కొత్త చట్టం..! తగ్గిపోనున్న టేక్‌ హోం శాలరీ.. కానీ..!

  • PM Modi: ‘‘రాజకీయ రాబందులు’’.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఆగ్రహం..

  • Indian Navy Agniveer Recruitment 2026: 10th పాస్ అయినవారికి గొప్ప అవకాశం.. ఇండియన్ నేవీలో మ్యూజిషియన్‌గా చేరండి!

  • Rahul Sipligunj: తన లవ్ మ్యారేజ్‌పై మనసులో మాట బయటపెట్టిన రాహుల్ సిప్లిగంజ్..

ట్రెండింగ్‌

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions