Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pm Modi

Pm Modi News

    • ప్ర‌ధానితో ముగిసిన సీఎం కేసీఆర్ స‌మావేశం… 10 అంశాల‌పై చ‌ర్చ‌…
      #Top Story

      ప్ర‌ధానితో ముగిసిన సీఎం కేసీఆర్ స‌మావేశం… 10 అంశాల‌పై చ‌ర్చ‌…

      తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈరోజు ప్ర‌ధాని మోడీతో ఢిల్లీలో స‌మావేశం అయ్యారు.  సుమారు 50నిమిషాల పాటు ఈ స‌మావేశం జ‌రిగింది.  ఈ స‌మావేశంలో కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.  ఇక ప్ర‌ధాని మోడికి 10 అంశాల‌తో కూడిన విన‌తుల‌ను అంద‌జేశారు.  తెలంగాణ‌లో ఐసీఎస్‌ల సంఖ్య‌ను పెంచాల‌ని కోరారు.  ప్ర‌స్తుతం ఉన్న ఐపీఎస్ క్యాడ‌ర్ సంఖ్య‌ను 139 నుంచి 195 కి పెంచాలని కోరారు.  హైద‌రాబాద్‌-నాగ‌పూర్ ఇండ‌స్ట్రీయ‌ల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాల‌ని కోరారు.  కొత్త‌గా ఏర్పాటైన జిల్లాల్లో న‌వోద‌య…
    • అచ్చే దిన్ అంటే అమ్మడం, తాకట్టు పెట్టడమేనా..?
      #తెలంగాణ

      అచ్చే దిన్ అంటే అమ్మడం, తాకట్టు పెట్టడమేనా..?

      ప్రధాని నరేంద్ర మోడీ తెస్తానన్న అచ్చే దిన్ అంటే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం, తాకట్టు పెట్టడమేనా? అని ప్రశ్నించారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ లీడర్ మల్లికార్జున ఖర్గే.. హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. నేడు ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 లక్షల మంది పనిచేస్తున్నారని.. కానీ, మోడీ ఒక్కో రంగాన్ని ఖతం చేస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు రిజర్వేషన్లను సైతం…
    • అలా చేయ‌డం మంచిది కాదు… ప్ర‌ధానికి లేఖ రాస్తా…
      #Top Story

      అలా చేయ‌డం మంచిది కాదు… ప్ర‌ధానికి లేఖ రాస్తా…

      కేంద్రం ప్ర‌భుత్వ ఆస్తుల‌ను విక్ర‌యించ‌డం లేదా లీజుకు ఇవ్వడం వంటివి చేయ‌డం మంచిది కాద‌ని దీనిపై ప్ర‌ధాని మోడికీ లేఖ రాస్తాన‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ పేర్కొన్నారు.  కేంద్రం అనుస‌రిస్తున్న నేష‌న‌ల్ మానిటైజేష‌న్ పైపులైన్ విధానంపై ఆయ‌న ఈరోజు విమ‌ర్శ‌లు చేశారు.  దేశంలోని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు ప్ర‌జా ఆస్తుల‌ని, అవి దేశ భ‌విష్య‌త్తుకు, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల క‌ల్ప‌న కోసం ఏర్పాటు చేశార‌ని, వాటిని అమ్మ‌డం లేదా లీజుకు ఇవ్వ‌డం వంటిది దేశ‌ప్ర‌యోజ‌నాల‌కు మంచిది కాద‌ని…
    • ప్రధాని రేసులో నితీష్‌కుమార్..? క్లారిటీ ఇచ్చిన జేడీయూ
      #Top Story

      ప్రధాని రేసులో నితీష్‌కుమార్..? క్లారిటీ ఇచ్చిన జేడీయూ

      బీహార్‌ రాజకీయాలతో పాటు.. జాతీయ రాజకీయాల్లోనూ నితీష్‌ కుమార్‌ కీలక భూమిక పోషించారు.. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన ఆయన.. రెండు దఫాలుగా బీహార్‌ సీఎంగా కొనసాగుతున్నారు.. అయితే, ప్రధానికి కావాల్సిన అర్హతలన్నీ నితీష్‌ కుమార్‌కు ఉన్నాయంటూ.. జేడీయూ పార్లమెంట‌రీ పార్టీ నేత ఉపేంద్ర కుశ్వాహా వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారితీసింది.. దీంతో.. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీయూ నేత నితీష్‌ కుమార్‌ కూడా ప్రధాని రేసులో ఉన్నారా? అనే చర్చ మొదలైంది.. ఈ…
    • మోదీగా విజయేంద్రప్రసాద్?
      #సినిమా న్యూస్

      మోదీగా విజయేంద్రప్రసాద్?

      పలు సూపర్ హిట్ చిత్రాల రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవలి లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో ఋషిలా కనిపిస్తున్నారాయన. అయితే ఈ లుక్ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన అంశానికి కేంద్రబిందువు అయింది. మనదేశ ప్రధాని నరేంద్ర మోడి సైతం గత కొంత కాలంగా పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇదే ఇప్పుడు ఓ యువ రచయితలో కొత్త ఆలోచన పుట్టడానికి కారణమైంది. Read Also : ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్…
    • కేంద్రం కీలక నిర్ణయం.. మౌలిక వ‌స‌తుల విక్రయం…!
      #Top Story

      కేంద్రం కీలక నిర్ణయం.. మౌలిక వ‌స‌తుల విక్రయం…!

      కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మౌలికవసతుల విక్రయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.. రూ.6 లక్షల కోట్ల నిధులు సమీకరించడమే లక్ష్యంగా రోడ్‌ మ్యాప్‌ ప్రకటించింది. రోడ్లు, విమానాశ్రయలు, గ్యాస్‌ పైప్‌లైన్లు విక్రయించే యోచనలో ఉంది కేంద్రం.. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా.. ఆస్తుల విక్రయాలు చేపడుతోంది. కీలక రంగాలు మినహా మిగతా రంగాలను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నిర్దిష్ట కాలానికి ఆస్తుల అమ్మకం ద్వారా నిధులు సమీకరించనున్నట్టు…
    • 26న విపక్షాలతో కేంద్రం భేటీ.. విషయం ఇదే..!
      #Top Story

      26న విపక్షాలతో కేంద్రం భేటీ.. విషయం ఇదే..!

      ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిణామాలు కలవర పెడుతున్నాయి.. ఇక, మరికొంత మంది భారతీయులు.. అక్కడ చిక్కుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో ఆప్ఘన్‌ పరిణామాలపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 26వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.. ఈ సమావేశంలో తాజా పరిస్థితిని విపక్షాలకు వివరించనుంది కేంద్ర ప్రభుత్వం.. ప్రధానంగా ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడంపైనే కేంద్రం దృష్టిసారించినట్టుగా తెలుస్తోంది. ఆఫ్ఘన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఇంకా ఎంతమంది భారతీయులు అక్కడ ఉన్నారు.. వారిని…
    • లక్నోకు ప్రధాని మోడీ.. కల్యాణ్‌సింగ్‌ భౌతికకాయానికి నివాళులు
      #జాతీయం

      లక్నోకు ప్రధాని మోడీ.. కల్యాణ్‌సింగ్‌ భౌతికకాయానికి నివాళులు

      ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్ (89) కన్నుమూశారు.. లక్నోలోని సంజయ్ గాంధీ మెడికల్ సైన్సె స్ లోని ఐసియూలో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు.. ఇక, ఇవాళ ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నో వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ.. క‌ళ్యాణ్‌సింగ్ భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించారు. ఇవాళ ఉదయం ఢిల్లీ నుంచి ల‌క్నో వెళ్లిన ఆయన.. నేరుగా క‌ల్యాణ్ సింగ్ నివాసానికి వెళ్లారు. ఆయ‌న పార్థివదేహం దగ్గర పూలను ఉంచి న‌మస్కరించి.. నివాళులర్పించారు.. ఇక, కల్యాణ్‌ సింగ్…
    • ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్ల పాగా.. ప్ర‌ధాని మోడీ కీల‌క భేటీ
      #Top Story

      ఆఫ్ఘ‌న్‌లో తాలిబ‌న్ల పాగా.. ప్ర‌ధాని మోడీ కీల‌క భేటీ

      ఆఫ్ఘ‌నిస్థాన్‌లో పాగా వేశారు తాలిబ‌న్లు.. ఒక్కొన‌గ‌రం.. ఒక్కొ రాష్ట్రం.. దేశ స‌రిహ‌ద్దులు ఇలా ఏవీ వ‌ద‌ల‌కుండా అంతా త‌మ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.. ఆఫ్ఘ‌న్ ప‌రిస్థితుల ప్ర‌భావం భార‌త్‌పై ఎంత మేర‌కు ఉంటుంద‌నే చ‌ర్చ కూడా సాగుతోంది.. ఈ నేప‌థ్యంలో.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘనిస్థాన్ లో పరిస్థితులపై చర్చించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్,…
    • ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ కీలక ప్రకటన
      #Top Story

      ఎర్రకోట వేదికగా ప్రధాని మోడీ కీలక ప్రకటన

      దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వద్ద ప్రధాని మోదీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. త్రివిధ దళాల నుంచి ప్రధాని మోదీ గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని నరేంద్రమోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వద్ద ప్రధాని…
    ←1…406407408409410…418→

తాజావార్తలు

  • Right To Die: ‘‘మరణించే హక్కు’’పై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. హరీష్ రాణా ఇక ప్రశాంతంగా చనిపోవచ్చు..

  • Adani Total Gas: LPG కొరత మధ్య.. 18% పెరిగిన అదానీ గ్యాస్ స్టాక్.. రూ. 550 దాటి భారీ లాభాలు

  • Heatwave Warning: మే నెల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఎల్ నినోపై ఐఎండీ వార్నింగ్

  • Gautam Gambhir: డారిల్ మిచెల్‌కు అర్ష్‌దీప్‌ సారీ చెప్పనక్కర్లేదు.. గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్ డామినేషన్.. అభిషేక్, ఇషాన్ కిషన్ అరాచకం!

ట్రెండింగ్‌

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions