Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Pm Modi

Pm Modi News

    • ప్రధాని మోదీతో కేసిఆర్ భేటిపై పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ…
      #Off The Record

      ప్రధాని మోదీతో కేసిఆర్ భేటిపై పోలిటికల్ సర్కిల్స్ లో చర్చ…

      ఒక్క భేటీ వంద అనుమానాలకు కారణమైంది. పార్టీ కార్యాలయ శంకుస్ధాపనకు ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్…ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని కలిశారు. ఇదే ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ ఒకటే అని కాంగ్రెస్… అలాంటిదేం లేదు… కాళ్ల బేరానికి వచ్చారని బిజెపి విమర్శిస్తున్నాయి. కేసీఆర్ ఢిల్లీ టూర్ చుట్టూ పెద్ద చర్చే నడుస్తోంది. మూడు రోజుల డిల్లీ పర్యటనకు బుధవారం బయలుదేరి వెళ్లారు సియం కేసిఆర్. సెప్టెంబర్ 2 న వసంత్ విహర్ లో పార్టీ…
    • మోడీని కేసీఆర్‌ కలిస్తే బీజీపీ నేతలు వణికిపోతున్నారు.. బండి సంజయ్‌ జైలుకే..!
      #తెలంగాణ

      మోడీని కేసీఆర్‌ కలిస్తే బీజీపీ నేతలు వణికిపోతున్నారు.. బండి సంజయ్‌ జైలుకే..!

      హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ శుక్రవారం రోజు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా ఆయనను యాదాద్రికి ఆహ్వానించారు కేసీఆర్.. ఇతర అంశాలను కూడా పీఎం దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. అందుకే మోడీని కలిశారనే కామెంట్లు కూడా వినబడ్డాయి.. అయితే, ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్… సీఎం కేసీఆర్ భయపడి ప్రధాని మోడీని కలవలేదని.. భయపడే నైజం కేసీఆర్ ది కాదన్న ఆయన..…
    • థర్డ్‌ ఫ్రంట్‌పై దేవెగౌడ ఆసక్తికర వ్యాఖ్యలు.. మోడీపై మాత్రం ఇలా..!
      #Top Story

      థర్డ్‌ ఫ్రంట్‌పై దేవెగౌడ ఆసక్తికర వ్యాఖ్యలు.. మోడీపై మాత్రం ఇలా..!

      కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర కూటమి కోసం ఎప్పటి నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి.. మరోవైపు.. బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం కావాలనే ఆలోచనలు కూడా చేస్తున్నారు.. అయితే, థర్డ్‌ ఫ్రంట్‌, కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మాజీ ప్రధాని దేవెగౌడ.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇప్పటి పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ యేతర ప్రభుత్వం రావడం కష్టమన్నారు.. మొదట అన్ని ప్రాంతీయ పార్టీలు ఒక్క వేదిక పైకి రావాలన్నారు.. ప్రాంతీయ పార్టీలు ఆయా…
    • ప్ర‌ధానితో ముగిసిన సీఎం కేసీఆర్ స‌మావేశం… 10 అంశాల‌పై చ‌ర్చ‌…
      #Top Story

      ప్ర‌ధానితో ముగిసిన సీఎం కేసీఆర్ స‌మావేశం… 10 అంశాల‌పై చ‌ర్చ‌…

      తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈరోజు ప్ర‌ధాని మోడీతో ఢిల్లీలో స‌మావేశం అయ్యారు.  సుమారు 50నిమిషాల పాటు ఈ స‌మావేశం జ‌రిగింది.  ఈ స‌మావేశంలో కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.  ఇక ప్ర‌ధాని మోడికి 10 అంశాల‌తో కూడిన విన‌తుల‌ను అంద‌జేశారు.  తెలంగాణ‌లో ఐసీఎస్‌ల సంఖ్య‌ను పెంచాల‌ని కోరారు.  ప్ర‌స్తుతం ఉన్న ఐపీఎస్ క్యాడ‌ర్ సంఖ్య‌ను 139 నుంచి 195 కి పెంచాలని కోరారు.  హైద‌రాబాద్‌-నాగ‌పూర్ ఇండ‌స్ట్రీయ‌ల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాల‌ని కోరారు.  కొత్త‌గా ఏర్పాటైన జిల్లాల్లో న‌వోద‌య…
    • అచ్చే దిన్ అంటే అమ్మడం, తాకట్టు పెట్టడమేనా..?
      #తెలంగాణ

      అచ్చే దిన్ అంటే అమ్మడం, తాకట్టు పెట్టడమేనా..?

      ప్రధాని నరేంద్ర మోడీ తెస్తానన్న అచ్చే దిన్ అంటే ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం, తాకట్టు పెట్టడమేనా? అని ప్రశ్నించారు రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ లీడర్ మల్లికార్జున ఖర్గే.. హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని విమర్శించారు. నేడు ప్రభుత్వ రంగ సంస్థల్లో 35 లక్షల మంది పనిచేస్తున్నారని.. కానీ, మోడీ ఒక్కో రంగాన్ని ఖతం చేస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు రిజర్వేషన్లను సైతం…
    • అలా చేయ‌డం మంచిది కాదు… ప్ర‌ధానికి లేఖ రాస్తా…
      #Top Story

      అలా చేయ‌డం మంచిది కాదు… ప్ర‌ధానికి లేఖ రాస్తా…

      కేంద్రం ప్ర‌భుత్వ ఆస్తుల‌ను విక్ర‌యించ‌డం లేదా లీజుకు ఇవ్వడం వంటివి చేయ‌డం మంచిది కాద‌ని దీనిపై ప్ర‌ధాని మోడికీ లేఖ రాస్తాన‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ పేర్కొన్నారు.  కేంద్రం అనుస‌రిస్తున్న నేష‌న‌ల్ మానిటైజేష‌న్ పైపులైన్ విధానంపై ఆయ‌న ఈరోజు విమ‌ర్శ‌లు చేశారు.  దేశంలోని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు ప్ర‌జా ఆస్తుల‌ని, అవి దేశ భ‌విష్య‌త్తుకు, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల క‌ల్ప‌న కోసం ఏర్పాటు చేశార‌ని, వాటిని అమ్మ‌డం లేదా లీజుకు ఇవ్వ‌డం వంటిది దేశ‌ప్ర‌యోజ‌నాల‌కు మంచిది కాద‌ని…
    • ప్రధాని రేసులో నితీష్‌కుమార్..? క్లారిటీ ఇచ్చిన జేడీయూ
      #Top Story

      ప్రధాని రేసులో నితీష్‌కుమార్..? క్లారిటీ ఇచ్చిన జేడీయూ

      బీహార్‌ రాజకీయాలతో పాటు.. జాతీయ రాజకీయాల్లోనూ నితీష్‌ కుమార్‌ కీలక భూమిక పోషించారు.. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన ఆయన.. రెండు దఫాలుగా బీహార్‌ సీఎంగా కొనసాగుతున్నారు.. అయితే, ప్రధానికి కావాల్సిన అర్హతలన్నీ నితీష్‌ కుమార్‌కు ఉన్నాయంటూ.. జేడీయూ పార్లమెంట‌రీ పార్టీ నేత ఉపేంద్ర కుశ్వాహా వ్యాఖ్యానించడం కొత్త చర్చకు దారితీసింది.. దీంతో.. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న జేడీయూ నేత నితీష్‌ కుమార్‌ కూడా ప్రధాని రేసులో ఉన్నారా? అనే చర్చ మొదలైంది.. ఈ…
    • మోదీగా విజయేంద్రప్రసాద్?
      #సినిమా న్యూస్

      మోదీగా విజయేంద్రప్రసాద్?

      పలు సూపర్ హిట్ చిత్రాల రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవలి లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో ఋషిలా కనిపిస్తున్నారాయన. అయితే ఈ లుక్ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన అంశానికి కేంద్రబిందువు అయింది. మనదేశ ప్రధాని నరేంద్ర మోడి సైతం గత కొంత కాలంగా పూర్తిగా పెంచిన తెల్లని గడ్డంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇదే ఇప్పుడు ఓ యువ రచయితలో కొత్త ఆలోచన పుట్టడానికి కారణమైంది. Read Also : ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్…
    • కేంద్రం కీలక నిర్ణయం.. మౌలిక వ‌స‌తుల విక్రయం…!
      #Top Story

      కేంద్రం కీలక నిర్ణయం.. మౌలిక వ‌స‌తుల విక్రయం…!

      కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. మౌలికవసతుల విక్రయానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.. రూ.6 లక్షల కోట్ల నిధులు సమీకరించడమే లక్ష్యంగా రోడ్‌ మ్యాప్‌ ప్రకటించింది. రోడ్లు, విమానాశ్రయలు, గ్యాస్‌ పైప్‌లైన్లు విక్రయించే యోచనలో ఉంది కేంద్రం.. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా.. ఆస్తుల విక్రయాలు చేపడుతోంది. కీలక రంగాలు మినహా మిగతా రంగాలను ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. నిర్దిష్ట కాలానికి ఆస్తుల అమ్మకం ద్వారా నిధులు సమీకరించనున్నట్టు…
    • 26న విపక్షాలతో కేంద్రం భేటీ.. విషయం ఇదే..!
      #Top Story

      26న విపక్షాలతో కేంద్రం భేటీ.. విషయం ఇదే..!

      ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిణామాలు కలవర పెడుతున్నాయి.. ఇక, మరికొంత మంది భారతీయులు.. అక్కడ చిక్కుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది.. ఈ నేపథ్యంలో ఆప్ఘన్‌ పరిణామాలపై దృష్టి సారించింది కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 26వ తేదీన అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.. ఈ సమావేశంలో తాజా పరిస్థితిని విపక్షాలకు వివరించనుంది కేంద్ర ప్రభుత్వం.. ప్రధానంగా ఆఫ్ఘన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడంపైనే కేంద్రం దృష్టిసారించినట్టుగా తెలుస్తోంది. ఆఫ్ఘన్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి.. ఇంకా ఎంతమంది భారతీయులు అక్కడ ఉన్నారు.. వారిని…
    ←1…407408409410411…420→

తాజావార్తలు

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

  • Story Board: అమెరికాను చేజేతులా కూలదోస్తారా..? ట్రంప్ ఎందుకు ఇలా తయారయ్యారు..?

  • Gas Cylinder Scam: శ్మశానవాటిక అడ్డాగా గ్యాస్ దందా.. 400లకు పైగా సిలిండర్లు సీజ్!

  • Middle East War Impact: షోరూమ్‌ల్లో దుమ్ముపడుతోన్న రోల్స్‌ రాయిస్‌, ఫెరారీ వంటి లగ్జరీ కార్లు..

  • Iran Warns US: మైక్రోసాఫ్ట్, గూగుల్‌పై దాడులు చేస్తాం.. అమెరికన్ కంపెనీలకు ఇరాన్ వార్నింగ్..

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions